ఇంటింటికీ బియ్యం, నిత్యావ‌స‌రాల స‌ర‌ఫ‌రాపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష‌

తాడేప‌ల్లి:  ఇంటింటికీ బియ్యం, నిత్యావ‌స‌రాల స‌ర‌ఫ‌రాపై ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మీక్ష నిర్వ‌హిస్తున్నారు. తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన స‌మావేశంలో మంత్రి కొడాలి నాని, ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

Back to Top