వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
కరోనాపై సీఎం వైయస్ జగన్ ఉన్నతస్థాయి సమీక్ష
23 Apr 2020 12:07 PM
తాడేపల్లి: కరోనా కట్టడి కోసం తీసుకోవాల్సిన చర్యలపై సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఉదయం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి బొత్స, సీఎస్, డీజీపీ, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. అలాగే సాయంత్రం 3.30 గంటలకు మార్కెటింగ్ శాఖపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు.