సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

తాడేపల్లి:  మిషన్‌ బిల్డ్‌ ఏపీపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు.  సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

Back to Top