చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యం
శిరీష కుటుంబానికి తగిన న్యాయం చేయండి
29 Jun 2021 1:14 PM
అధికారులకు సీఎం వైయస్ జగన్ ఆదేశం
తాడేపల్లి! ఇటీవల ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన కడప జిల్లా బద్వేలు శిరీష కేసును మహిళా కమిషన్ చైర్-పర్సన్ వాసిరెడ్డి పద్మ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకు వచ్చారు. ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి.. శిరీష కుటుంబానికి తగిన న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.