చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
నేషనల్ టౌన్ అండ్ కంట్రీ ప్లానర్స్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న సీఎం వైయస్ జగన్
26 Feb 2021 11:47 AM
విశాఖ: ఇనిస్టిట్యూట్ ఆఫ్ టౌన్ ప్లానర్స్ ఇండియా ఆధ్వర్యంలో విశాఖలో సదస్సు నిర్వహిస్తున్నారు. 69వ నేషనల్ టౌన్ అండ్ కంట్రీ ప్లానర్స్ కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రసంగించారు.