మహానేతకు నివాళులర్పించిన జననేత

కర్నూలు: మూడవ దశ వైయస్‌ఆర్‌ కంటి వెలుగు ప్రారంభోత్సవ సభా వేదికపై దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

 

Back to Top