కోవిడ్ అప్రమత్త చర్యలపై సీఎం వైయ‌స్ జగన్‌ సమీక్ష

తాడేపల్లి: కోవిడ్ అప్రమత్త చర్యలపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమీక్ష చేపట్టారు.
ఈ సమీక్షా సమావేశంలో  సీఎస్‌ జవహర్ రెడ్డి, మంత్రి విడదల రజని, ప్రిన్సిపాల్ సెక్రెటరీ కృష్ణబాబు పాల్గొన్నారు.

Back to Top