నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడే
తిరుపతి ఉప ఎన్నికలో చరిత్ర సృష్టిద్దాం
30 Mar 2021 11:55 AM
ఉప ఎన్నికల ఇన్చార్జ్ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి
చిత్తూరు: తిరుపతి ఉప ఎన్నికలో వైయస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి అత్యధిక మెజారిటî తో గెలిపించి చరిత్ర సృష్టిద్దామని వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, ప్రభుత్వ చీప్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం సత్యవేడులో ఎమ్మెల్యే ఆదిమూలం ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి ఉప ఎన్నికల ఇన్చార్జ్ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి హాజరయ్యారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం, వైయస్ఆర్సీపీకి మెజారిటీ అంశాలపై సమావేశంలో చర్చించారు.