కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
సీఎం వైయస్ జగన్తో కేంద్ర బృందం భేటీ
11 Nov 2020 1:52 PM
తాడేపల్లి: ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డితో కేంద్ర బృందం కొద్దిసేపటి క్రితం సమావేశమైంది. ఇటీవల కురిసిన వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో సంభవించిన పంట నష్టం గురించి కేంద్ర బృందానికి సీఎం వైయస్ జగన్ వివరిస్తున్నారు. ఈ భేటీలో సీఎస్, హోం మంత్రి సుచరిత, మంత్రి కన్నబాబు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.