ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం 

పోలాండ్, హంగేరీలకు ఏపీ ప్రతినిధులు 
 

తాడేప‌ల్లి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భీకర పోరు జరుగుతున్న ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఏపీ ప్రజలను, విద్యార్థులను రక్షించడానికి పోలాండ్, హంగేరీ దేశాలకు ఏపీ ప్రతినిధులను పంపాలను నిర్ణయించింది. తక్షణమే ఏపీ ప్రతినిధులను పంపాలని అధికారులను సీఎం వైయ‌స్‌ జగన్ ఆదేశించారు. తెలుగు విద్యార్థుల తరలింపు కోసం ఏర్పాట్లు ముమ్మరం చేయాలన్నారు. ఈ మేర‌కు ఏపీ సర్కార్  విద్యార్థుల వివరాలను విదేశాంగ శాఖకు అందించింది. 

Back to Top