రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
02 Mar 2022 5:02 PM
పోలాండ్, హంగేరీలకు ఏపీ ప్రతినిధులు
తాడేపల్లి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భీకర పోరు జరుగుతున్న ఉక్రెయిన్లో చిక్కుకున్న ఏపీ ప్రజలను, విద్యార్థులను రక్షించడానికి పోలాండ్, హంగేరీ దేశాలకు ఏపీ ప్రతినిధులను పంపాలను నిర్ణయించింది. తక్షణమే ఏపీ ప్రతినిధులను పంపాలని అధికారులను సీఎం వైయస్ జగన్ ఆదేశించారు. తెలుగు విద్యార్థుల తరలింపు కోసం ఏర్పాట్లు ముమ్మరం చేయాలన్నారు. ఈ మేరకు ఏపీ సర్కార్ విద్యార్థుల వివరాలను విదేశాంగ శాఖకు అందించింది.