కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
14 Mar 2022 9:44 AM
అమరావతి: ఐదో రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. 9 గంటలకు ప్రశ్నోత్తరాలు ప్రారంభం కాగానే టీడీపీ సభలో సభలో గందరగోళం చేశారు. ఏపీ అసెంబ్లీ 5 నిమిషాల పాటు వాయిదా పడింది. సభలో టీడీపీ సభ్యుల గందరగోళంతో స్పీకర్ వాయిదా వేశారు.శాసనమండలి 10 గంటలకు ప్రారంభం కానుంది. 10 గంటల నుంచి శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు చేపడతారు. అనంతరం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ కొనసాగిస్తారు. అనంతరం బడ్జెట్పై చర్చ ప్రారంభమవుతుంది.