వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
టీడీపీ..ప్రజాధనాన్ని దోచుకునే సంస్థ
14 Feb 2020 2:21 PM
వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఆమంచి కృష్ణమోహన్
అమరావతి: తెలుగు దేశం పార్టీ అంటే ప్రజాధనాన్ని దోచుకునే సంస్థ అని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఆమంచి కృష్ణమోహన్ పేర్కొన్నారు.అచ్చెన్నాయుడు, బోండా ఉమా అనే బ్రోకర్లను అడ్డం పెట్టుకొని చంద్రబాబు కోట్ల రూపాయలు దోచుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎల్లో మీడియా రామోజీ, రాధాకృష్ణ పోర్త్ ఎస్టేట్ను నాశనం చేశారు. టీడీపీ డ్రామా కంపెనీ మూసివేసే టైం వచ్చిందని జోస్యం చెప్పారు.