మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజులు
30 Nov 2020 11:11 AM
ముగిసిన బీఏసీ సమావేశం
అమరావతి: ఏపీ అసెంబ్లీ శీతాకాల శాసన సభ సమావేశాలు ఐదు రోజులు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో తీర్మానించారు. సభలో 19 బిల్లులను వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టాలని, 21 అజెండా అంశాలను ప్రభుత్వం ప్రతిపాదించింది. స్పీకర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి సీఎం వైయస్ జగన్, మంత్రులు బుగ్గన, కన్నబాబు, అనిల్కుమార్ యాదవ్ హాజరయ్యారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు.