మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
వైయస్ఆర్ సీపీలోకి 100 మంది టీడీపీ కార్యకర్తలు
15 Feb 2019 3:07 PM
తూర్పుగోదావరి: రాష్ట్ర స్థాయి నుంచి గ్రామీణ స్థాయి వరకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. చంద్రబాబు పాలనతో విరక్తి చెందిన సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రతిపక్ష పార్టీలో చేరుతున్నారు. పిఠాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ పెండెం దొరబాబు ఆధ్వర్యంలో పి.దొంతమూరు గ్రామానికి చెందిన వంద మంది టీడీపీ కార్యకర్తలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు వారికి కండువాలు కప్పి పార్టీకిలోకి ఆహ్వానించారు.