Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తాం
వెన్నుపోటు పాలనపై తిరుపతిలో ఫోటో ఎగ్జిబిషన్
ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వం
నిప్పుల కొలిమిలో 'ఉపాధి' కూలి..
జీడీ నెల్లూరు నియోజకవర్గంలో శాంతియుత నిరసన
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై పూర్తి స్థాయి విచారణ జరపాలి
తోతాపురి మామిడి రైతులను వెంటనే ఆదుకోవాలి
స్టీల్ ప్లాంట్ ప్రమాదం అత్యంత విషాదకరం
వైయస్ జగన్ సర్వేకు చంద్రబాబు రంగులు
రాజధానిలో ప్రతి బాధిత రైతుకీ అండగా ఉంటాం
స్టోరీస్
09-06-2026
ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తాం
09-06-2026 12:59 PM
ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రభుత్వంపై వైయస్ఆర్సీపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు
వెన్నుపోటు పాలనపై తిరుపతిలో ఫోటో ఎగ్జిబిషన్
09-06-2026 12:51 PM
తిరుపతి నుంచి వైయస్ఆర్సీపీ చేసిన పోరాటాల ఫలితంగానే ఉచిత బస్సు పథకాన్ని ప్రభుత్వం కొన్ని సర్వీసులకు అమలు చేయాల్సి వచ్చిందన్నారు
ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వం
09-06-2026 12:45 PM
ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నించడానికి వెళ్తున్న ప్రతిపక్ష నాయకులను అడ్డుకోవడం అన్యాయమని అన్నారు.
నిప్పుల కొలిమిలో 'ఉపాధి' కూలి..
09-06-2026 12:38 PM
ఎండ తీవ్రతను తట్టుకోలేక అల్లాడుతున్న కూలీల ఇబ్బందులను గమనించిన బొడ్డేడ ప్రసాద్, తన సొంత నిధులతో కొనుగోలు చేసిన వాటర్ బాటిళ్లు, హాట్ బాక్సులను వారికి స్వయంగా పంపిణీ చేశారు.
జీడీ నెల్లూరు నియోజకవర్గంలో శాంతియుత నిరసన
09-06-2026 12:36 PM
ఈ నిరసన కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కే.నారాయణస్వామి పాల్గొని మాట్లాడారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై పూర్తి స్థాయి విచారణ జరపాలి
09-06-2026 11:35 AM
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఇప్పటికే ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని, వైయస్ఆర్సీపీ నాయకులు బాధిత కుటుంబాలకు అండగా ఉంటారని హామీ ఇచ్చిన విషయాన్ని
తోతాపురి మామిడి రైతులను వెంటనే ఆదుకోవాలి
09-06-2026 11:20 AM
చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల్లో తోతాపురి మామిడి రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని నాగిరెడ్డి తెలిపారు.
స్టీల్ ప్లాంట్ ప్రమాదం అత్యంత విషాదకరం
09-06-2026 09:14 AM
స్టీల్ ప్లాంట్ ప్రమాదం విషాదకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. గాయపడిన వారికి అత్యుత్తమ చికిత్స అందించాలి.
వైయస్ జగన్ సర్వేకు చంద్రబాబు రంగులు
09-06-2026 09:07 AM
పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన పర్యటన తీవ్ర నిరాశను కలిగించింది.
08-06-2026
రాజధానిలో ప్రతి బాధిత రైతుకీ అండగా ఉంటాం
08-06-2026 08:31 PM
ఉండవల్లి, పెనుమాక, ఎర్రబాలెం, నిడమర్రు గ్రామాలకు చెందిన పలువురు రైతులు భూసేకరణకు తమ పొలాలు ఇవ్వడం ఇష్టం లేక, ప్రభుత్వం పెడుతున్న వేధింపులను చెప్పుకుని
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై నాడు విష ప్రచారం
08-06-2026 08:16 PM
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై చంద్రబాబు ఎన్నికల సమయంలో తప్పుడు ప్రచారం చేశారు. జగన్ గారు భూములు ఇచ్చేవాడే గానీ, లాక్కునేవాడు కాదు. ప్రజలకు భూములపై సంపూర్ణ హక్కులు కల్పించడం
కల్తీ పాల బాధిత చిన్నారులకు వైద్యం కొనసాగించాలి
08-06-2026 08:11 PM
5 నెలల చిన్నారి రుహానియా 4 నెలలుగా మృత్యువుతో పోరాడుతోంది. రెయిన్బో ఆస్పత్రి సిబ్బంది ఇప్పుడు పాపను ఇంటికి తీసుకెళ్లాలని ఒత్తిడి చేస్తున్నారు.
‘వెన్నుపోటుకు రెండేళ్లు’
08-06-2026 08:08 PM
పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు, ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం అత్యంత విషాదకరం
08-06-2026 08:04 PM
పారిశ్రామిక సంస్థల్లో కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని, భద్రతా ప్రమాణాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు.
పోలీసులను వంచించిన బాబు ప్రభుత్వం
08-06-2026 07:59 PM
చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను కేవలం బ్రాందీ షాపుల చుట్టూ తిరిగేలా చేస్తోంది. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రోజుకు కనీసం 5 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయాలని,
సింగరాయకొండలో వైయస్ఆర్సీపీ బీఎల్ఏల శిక్షణ సదస్సు
08-06-2026 05:07 PM
ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, కొండపి నియోజకవర్గ వైయస్ఆర్సీపీ ఇన్చార్జి ఆదిమూలపు సురేష్, కొండపి నియోజకవర్గ పరిశీలకుడు షాంశీర్ అలీ బేగ్, సంతనూతలపాడు నియోజకవర్గ పరిశీలకుడు బోట్ల రామారావు
చంద్రబాబు అరాచక పాలనకు రెండేళ్లు
08-06-2026 05:02 PM
ఎన్నికల సమయంలో ప్రచారం చేసిన సూపర్ సిక్స్ హామీల్లో ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో అమలు కాలేదన్నారు. ప్రతి మహిళకు నెలకు రూ.1,500, నిరుద్యోగులకు రూ.3,000 భృతి
మాజీ సైనికుల కోసం వైయస్ఆర్సీపీలో ప్రత్యేక విభాగం ఏర్పాటు
08-06-2026 04:42 PM
దేశానికి సేవలందించిన మాజీ సైనికులు ఇప్పుడు సమాజ సేవ కోసం ముందుకు రావడం అభినందనీయమన్నారు.
గాజువాకలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ టౌన్ హాల్ సమావేశం..
08-06-2026 04:13 PM
కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని విమర్శించారు.
మండపేటలో నల్ల బెలూన్లతో నిరసన కార్యక్రమం
08-06-2026 04:09 PM
ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు నల్ల బెలూన్లు ఎగరవేసి కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనకు నిరసన తెలిపారు.
ఏలూరులో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ సమావేశం..
08-06-2026 03:46 PM
ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు
ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలారు
08-06-2026 03:39 PM
ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తూ ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో, పంట నష్టాలకు తగిన పరిహారం అందించడంలో
మెగా డీఎస్సీతో దళిత యువతకు అన్యాయం
08-06-2026 03:21 PM
దళిత నిరుద్యోగ యువతకు న్యాయం జరిగేలా పారదర్శక చర్యలు తీసుకోవాలని, అర్హులైన అభ్యర్థులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని ప్రభుత్వాన్ని కోరారు.
హామీలకు సమాధి.. ప్రజలకు వెన్నుపోటు
08-06-2026 03:12 PM
డాక్టర్ సాకే శైలజనాథ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం రెండేళ్లలో ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిందన్నారు.
చోడవరంలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన కార్యక్రమం
08-06-2026 02:57 PM
నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పన, ఫీజు రీయింబర్స్మెంట్, విద్యార్థుల సంక్షేమం, ఆరోగ్యశ్రీ అమలు వంటి అంశాల్లో ప్రభుత్వం ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయిందని పేర్కొన్నారు
కూటమి ప్రభుత్వం కక్షసాధింపు రాజకీయాలు
08-06-2026 02:49 PM
ఎస్వీ కాంప్లెక్స్కు 2005లోనే బిల్డింగ్ రెగ్యులరైజేషన్కు సంబంధించిన అనుమతులు (బీఆర్ఎస్) తీసుకున్నామని తెలిపారు.
ఆలూరులో నల్ల బెలూన్స్తో నిరసన
08-06-2026 02:41 PM
రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన అనేక హామీలు ఇప్పటికీ అమలు కాలేదని, ముఖ్యంగా నిరుద్యోగ యువతను మోసం చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం ముందుందని మండిపడ్డారు
కావలిలో అక్రమ మైనింగ్పై ఆర్డీవోకు ఫిర్యాదు
08-06-2026 02:34 PM
ఈ సందర్భంగా అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రాంతాలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను ఆర్డీవోకు అందజేశారు.
పార్వతీపురంలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమం
08-06-2026 02:22 PM
గత రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
టీడీపీ దాడిలో గాయపడిన బాధితులకు పేరాడ తిలక్ పరామర్శ
08-06-2026 01:56 PM
గ్రామాల్లో జరుగుతున్న దాడులు, అరాచకాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ బాధితులకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »