స్టోరీస్

09-06-2026

09-06-2026 03:13 PM
పార్టీ బలోపేతంలో బూత్ స్థాయి కార్యకర్తల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పార్టీ సిద్ధాంతాలను ఇంటింటికీ తీసుకెళ్లాల్సిన బాధ్యత
09-06-2026 03:01 PM
ఎన్నికల ముందు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగించడంతో పాటు ‘సూపర్ సిక్స్’ హామీలను అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రజలకు హామీ ఇచ్చారని
09-06-2026 02:24 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు
09-06-2026 02:13 PM
తాడేప‌ల్లి: నారా లోకేష్ కి ఉన్న అహంకారానికి అధికారం కూడా తోడ‌వ‌డంతో ఎక్క‌డ ఏం మాట్లాడుతున్నాడో సోయ లేకుండా రెచ్చిపోతున్నాడు.
09-06-2026 02:07 PM
ప్రమాద ఘటన గురించి సమాచారం అందిన వెంటనే బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని పార్టీ నేతలను శ్రీ వైయస్ జగన్ ఆదేశించారు
09-06-2026 01:59 PM
ఈ అక్రమ సంపాదన అంతా నేరుగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర‌బాబు జేబుల్లోకే వెళ్తోందని తలారి రంగయ్య తీవ్ర ఆరోపణలు చేశారు. పేదల కష్టార్జిత సొమ్మును మద్యం విక్రయాల ద్వారా దోచుకుంటూ,
09-06-2026 01:05 PM
మహానేత వైయ‌స్ఆర్‌ సేవలను ప్రజలు ఎప్పటికీ మరవలేరని, ఆయన పేరును చెరిపివేయాలనే ప్రయత్నాలు ఎప్పటికీ ఫలించవని అన్నారు.
09-06-2026 12:59 PM
ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రభుత్వంపై వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు
09-06-2026 12:51 PM
తిరుపతి నుంచి వైయ‌స్ఆర్‌సీపీ చేసిన పోరాటాల ఫలితంగానే ఉచిత బస్సు పథకాన్ని ప్రభుత్వం కొన్ని సర్వీసులకు అమలు చేయాల్సి వచ్చిందన్నారు
09-06-2026 12:45 PM
ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నించడానికి వెళ్తున్న ప్రతిపక్ష నాయకులను అడ్డుకోవడం అన్యాయమని అన్నారు.
09-06-2026 12:38 PM
ఎండ తీవ్రతను తట్టుకోలేక అల్లాడుతున్న కూలీల ఇబ్బందులను గమనించిన బొడ్డేడ ప్రసాద్, తన సొంత నిధులతో కొనుగోలు చేసిన  వాటర్ బాటిళ్లు, హాట్ బాక్సులను వారికి స్వయంగా పంపిణీ చేశారు.
09-06-2026 12:36 PM
ఈ నిరసన కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కే.నారాయ‌ణ‌స్వామి పాల్గొని మాట్లాడారు.
09-06-2026 11:35 AM
మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఇప్పటికే ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు బాధిత కుటుంబాలకు అండగా ఉంటారని హామీ ఇచ్చిన విషయాన్ని
09-06-2026 11:20 AM
చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల్లో తోతాపురి మామిడి రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని నాగిరెడ్డి తెలిపారు.
09-06-2026 09:14 AM
స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదం విషాదకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. గాయపడిన వారికి అత్యుత్తమ చికిత్స అందించాలి.
09-06-2026 09:07 AM
పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన పర్యటన తీవ్ర నిరాశను కలిగించింది.

08-06-2026

08-06-2026 08:31 PM
ఉండ‌వ‌ల్లి, పెనుమాక‌, ఎర్ర‌బాలెం, నిడ‌మ‌ర్రు గ్రామాల‌కు చెందిన ప‌లువురు రైతులు భూసేక‌ర‌ణ‌కు త‌మ పొలాలు ఇవ్వ‌డం ఇష్టం లేక‌, ప్ర‌భుత్వం పెడుతున్న వేధింపుల‌ను చెప్పుకుని
08-06-2026 08:16 PM
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై చంద్రబాబు ఎన్నికల సమయంలో తప్పుడు ప్రచారం చేశారు. జగన్ గారు భూములు ఇచ్చేవాడే గానీ, లాక్కునేవాడు కాదు. ప్రజలకు భూములపై సంపూర్ణ హక్కులు కల్పించడం
08-06-2026 08:11 PM
5 నెలల చిన్నారి రుహానియా 4 నెలలుగా మృత్యువుతో పోరాడుతోంది. రెయిన్‌బో ఆస్పత్రి సిబ్బంది ఇప్పుడు పాపను ఇంటికి తీసుకెళ్లాలని ఒత్తిడి చేస్తున్నారు.
08-06-2026 08:08 PM
పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు, ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
08-06-2026 08:04 PM
పారిశ్రామిక సంస్థల్లో కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని, భద్రతా ప్రమాణాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు.
08-06-2026 07:59 PM
 చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను కేవలం బ్రాందీ షాపుల చుట్టూ తిరిగేలా చేస్తోంది. ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రోజుకు కనీసం 5 డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేయాలని,
08-06-2026 05:07 PM
ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, కొండపి నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జి ఆదిమూలపు సురేష్, కొండపి నియోజకవర్గ పరిశీలకుడు షాంశీర్ అలీ బేగ్, సంతనూతలపాడు నియోజకవర్గ పరిశీలకుడు బోట్ల రామారావు
08-06-2026 05:02 PM
ఎన్నికల సమయంలో ప్రచారం చేసిన సూపర్ సిక్స్ హామీల్లో ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో అమలు కాలేదన్నారు. ప్రతి మహిళకు నెలకు రూ.1,500, నిరుద్యోగులకు రూ.3,000 భృతి
08-06-2026 04:42 PM
దేశానికి సేవలందించిన మాజీ సైనికులు ఇప్పుడు సమాజ సేవ కోసం ముందుకు రావడం అభినందనీయమన్నారు.
08-06-2026 04:13 PM
కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని విమర్శించారు.
08-06-2026 04:09 PM
ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు నల్ల బెలూన్లు ఎగరవేసి కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనకు నిరసన తెలిపారు.
08-06-2026 03:46 PM
ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు
08-06-2026 03:39 PM
ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తూ ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో, పంట నష్టాలకు తగిన పరిహారం అందించడంలో
08-06-2026 03:21 PM
దళిత నిరుద్యోగ యువతకు న్యాయం జరిగేలా పారదర్శక చర్యలు తీసుకోవాలని, అర్హులైన అభ్యర్థులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని ప్రభుత్వాన్ని కోరారు.

Pages

Back to Top