స్టోరీస్

09-06-2026

09-06-2026 11:35 AM
మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఇప్పటికే ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు బాధిత కుటుంబాలకు అండగా ఉంటారని హామీ ఇచ్చిన విషయాన్ని
09-06-2026 11:20 AM
చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల్లో తోతాపురి మామిడి రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని నాగిరెడ్డి తెలిపారు.
09-06-2026 09:14 AM
స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదం విషాదకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. గాయపడిన వారికి అత్యుత్తమ చికిత్స అందించాలి.
09-06-2026 09:07 AM
పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన పర్యటన తీవ్ర నిరాశను కలిగించింది.

08-06-2026

08-06-2026 08:31 PM
ఉండ‌వ‌ల్లి, పెనుమాక‌, ఎర్ర‌బాలెం, నిడ‌మ‌ర్రు గ్రామాల‌కు చెందిన ప‌లువురు రైతులు భూసేక‌ర‌ణ‌కు త‌మ పొలాలు ఇవ్వ‌డం ఇష్టం లేక‌, ప్ర‌భుత్వం పెడుతున్న వేధింపుల‌ను చెప్పుకుని
08-06-2026 08:16 PM
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై చంద్రబాబు ఎన్నికల సమయంలో తప్పుడు ప్రచారం చేశారు. జగన్ గారు భూములు ఇచ్చేవాడే గానీ, లాక్కునేవాడు కాదు. ప్రజలకు భూములపై సంపూర్ణ హక్కులు కల్పించడం
08-06-2026 08:11 PM
5 నెలల చిన్నారి రుహానియా 4 నెలలుగా మృత్యువుతో పోరాడుతోంది. రెయిన్‌బో ఆస్పత్రి సిబ్బంది ఇప్పుడు పాపను ఇంటికి తీసుకెళ్లాలని ఒత్తిడి చేస్తున్నారు.
08-06-2026 08:08 PM
పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు, ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
08-06-2026 08:04 PM
పారిశ్రామిక సంస్థల్లో కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని, భద్రతా ప్రమాణాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు.
08-06-2026 07:59 PM
 చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను కేవలం బ్రాందీ షాపుల చుట్టూ తిరిగేలా చేస్తోంది. ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రోజుకు కనీసం 5 డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేయాలని,
08-06-2026 05:07 PM
ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, కొండపి నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జి ఆదిమూలపు సురేష్, కొండపి నియోజకవర్గ పరిశీలకుడు షాంశీర్ అలీ బేగ్, సంతనూతలపాడు నియోజకవర్గ పరిశీలకుడు బోట్ల రామారావు
08-06-2026 05:02 PM
ఎన్నికల సమయంలో ప్రచారం చేసిన సూపర్ సిక్స్ హామీల్లో ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో అమలు కాలేదన్నారు. ప్రతి మహిళకు నెలకు రూ.1,500, నిరుద్యోగులకు రూ.3,000 భృతి
08-06-2026 04:42 PM
దేశానికి సేవలందించిన మాజీ సైనికులు ఇప్పుడు సమాజ సేవ కోసం ముందుకు రావడం అభినందనీయమన్నారు.
08-06-2026 04:13 PM
కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని విమర్శించారు.
08-06-2026 04:09 PM
ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు నల్ల బెలూన్లు ఎగరవేసి కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనకు నిరసన తెలిపారు.
08-06-2026 03:46 PM
ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు
08-06-2026 03:39 PM
ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తూ ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో, పంట నష్టాలకు తగిన పరిహారం అందించడంలో
08-06-2026 03:21 PM
దళిత నిరుద్యోగ యువతకు న్యాయం జరిగేలా పారదర్శక చర్యలు తీసుకోవాలని, అర్హులైన అభ్యర్థులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని ప్రభుత్వాన్ని కోరారు.
08-06-2026 03:12 PM
డాక్టర్ సాకే శైలజనాథ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం రెండేళ్లలో ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిందన్నారు.
08-06-2026 02:57 PM
నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పన, ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యార్థుల సంక్షేమం, ఆరోగ్యశ్రీ అమలు వంటి అంశాల్లో ప్రభుత్వం ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయిందని పేర్కొన్నారు
08-06-2026 02:49 PM
ఎస్వీ కాంప్లెక్స్‌కు 2005లోనే బిల్డింగ్ రెగ్యులరైజేషన్‌కు సంబంధించిన అనుమతులు (బీఆర్‌ఎస్) తీసుకున్నామని తెలిపారు.
08-06-2026 02:41 PM
రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన అనేక హామీలు ఇప్పటికీ అమలు కాలేదని, ముఖ్యంగా నిరుద్యోగ యువతను మోసం చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం ముందుందని మండిపడ్డారు
08-06-2026 02:34 PM
ఈ సందర్భంగా అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రాంతాలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను ఆర్డీవోకు అందజేశారు.
08-06-2026 02:22 PM
గత రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
08-06-2026 01:56 PM
గ్రామాల్లో జరుగుతున్న దాడులు, అరాచకాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ బాధితులకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
08-06-2026 01:52 PM
రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందంటూ నాయకులు నిరసన వ్యక్తం చేశారు.
08-06-2026 01:22 PM
నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు
08-06-2026 01:18 PM
ప్రజలతో నిరంతరం మమేకమై పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాలని సూచించారు
08-06-2026 12:48 PM
ప్రజల సమస్యలు వినేందుకు ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ వ్యవస్థ వద్ద తమను అవమానించేలా వ్యవహరించడం బాధాకరమని పేర్కొన్నారు.
08-06-2026 12:38 PM
అభ్యర్థులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దకపోతే భవిష్యత్తులో బాధిత డీఎస్సీ అభ్యర్థుల తరఫున ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ నాయకులు హెచ్చరించారు.

Pages

Back to Top