స్టోరీస్

07-12-2025

07-12-2025 07:09 PM
కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డితే అంద‌రికీ నాణ్య‌మైన మ‌ద్యం అంద‌జేస్తాన‌ని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్ర‌బాబు, గెలిచాక బాబు, బీరు, స‌ర్కారు అనే పాల‌సీ తీసుకొచ్చాడు. అమాయ‌కులైన మ‌ద్య‌పాన ప్రియుల్ని బ‌ల‌...
07-12-2025 07:02 PM
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న కోటి సంతకాల కార్యక్రమంలో స్వల్ప మార్పులు జరిగాయి. గవర్నర్ గారిని జగన్‌ గారు కలిసే కార్యక్రమం ఈ నెల 17కు వాయిదా...
07-12-2025 06:27 PM
 తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఈ తరహా ఘటన దురదృష్టకరమన్న తిరుపతి ఎంపీ, అక్కడ పరిస్థితి దారుణంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు
07-12-2025 04:04 PM
విజయవాడలో 40 దేవాలయాలు కూల్చింది టీడీపీ ప్రభుత్వమే. కనకదుర్గమ్మ ఆలయంలో క్షుద్రపూజలు జరిగినవి కూడా అదే పాలనలో. పుష్కరాల్లో డాక్యుమెంటరీ షూటింగ్ వల్ల 29 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు.
07-12-2025 03:07 PM
వైయ‌స్ తొలిసారి ఏపీ చ‌రిత్ర‌లో న‌లుగురు బీసీల‌ను రాజ్య‌స‌భకు పంపి బీసీల‌కు పెద్దపీట వేశార‌ని స్ప‌ష్టం చేశారు. ఉత్త‌రాంధ్ర చ‌రిత్ర‌లో ఎప్పుడూ లేని విధంగా యాద‌వ కులానికి చెందిన‌ ఇద్ద‌రికి, రాయ‌ల‌సీమ‌లో...
07-12-2025 02:59 PM
విమానయాన చరిత్రలో ఇటువంటి ఘటన ఎప్పుడూ జరగలేదు. దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఇటువంటి పరిస్థితులు ఎప్పుడూ రాలేదు. దీనికి కారణం ప్రైవేటు ఎయిర్ లైన్స్ సంస్ద ఒక ఎత్తైతే ... రెగ్యులేషన్స్ ఇంప్లిమెంట్...

06-12-2025

06-12-2025 09:08 PM
దేశవ్యాప్తంగా ఇంత సంక్షోభ పరిస్థితులు నెలకొంటే రామ్మోహన్‌ నాయుడు రీల్స్ చేసుకుంటూ సరదాగా గడుపుతున్నారని విమర్శించారు. ఆయన విమానయానశాఖ మంత్రిగా కాకుండా రీల్స్ మంత్రిగా మారారని దుయ్యబట్టారు.
06-12-2025 08:59 PM
కొత్త మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజాభిప్రాయాన్ని గవర్నర్‌ గారికి నివేదించడంతో పాటు, పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులను కూడా గవర్నర్‌ గారికి చూపించనున్నారు.
06-12-2025 08:56 PM
 పార్వతీపురం మన్యం జిల్లా బామినిలో సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్‌ నిర్వహించిన పేరెంట్‌  సమావేశం సినిమా సెట్టింగ్‌ల నడుమ సాగింది. పేరెంట్‌ టీచర్‌ మీటింగ్‌ ఏదైనా స్కూళ్లో నిర్వహిస్తే...
06-12-2025 06:16 PM
అనంతపురం జిల్లాలోని ఎల్లుట్ల గ్రామానికి చెందిన అరటి రైతు నాగలింగం ఆత్మహత్య వార్త అందరికీ కలచివేసింది. ఈ జిల్లా ఎంత కష్టాన్ని చూసిందో అందరికీ తెలుసు. నాలుగు రోజులు బాగుంటే పది రోజులు కష్టాలు తప్పవు.
06-12-2025 04:15 PM
కూటమి ప్రభుత్వం  పిపిపి విధానానికి వ్యతిరేకంగా మెడికల్ కళాశాలల ప్రైవేటికరణ చేసే నిర్ణయాన్ని రద్దు చేయాలనీ గవర్నర్ గారికి విద్యార్థులతో సంతకాలు చేపిస్తు విద్యార్థులకి అవగాహన కార్యక్రమం
06-12-2025 04:10 PM
రాష్ట్రంలో గత నెల మొంథా తుపాన్, తాజాగా దిత్వా తుపాన్‌ ప్రభావంతో నెల్లూరు జిల్లా మొత్తం నష్టపోయినా ఇప్పటి వరకు ప్రభుత్వం పరిహారం ప్రకచించలేదు. ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా ఇవ్వలేదు.
06-12-2025 04:03 PM
వైయ‌స్ జ‌గ‌న్ గారు 2019లో తొలిసారి ముఖ్య‌మంత్రి అయిన‌ప్ప‌టికీ ఎన్నిక‌ల్లో ఇచ్చిన ప్ర‌తి హామీని నెర‌వేర్చి విశ్వ‌స‌నీయ‌త‌కు రోల్‌ మోడ‌ల్‌గా నిలిచారు. కరోనా పేరు చెప్పి ప‌థ‌కాల‌ను ఎగ్గొట్టాల‌ని చూడ‌...
06-12-2025 02:48 PM
15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా రూ. 3,50,000 వ్యయంతో చేపట్టనున్న ఈ డ్రైనేజీ నిర్మాణం 50 మీటర్లు ఉండనుంది. గ్రామ అభివృద్ధిలో ఇది ఒక కీలక ప్రాజెక్ట్‌గా భావిస్తున్నారు.
06-12-2025 01:17 PM
దేశంలో విభిన్న మతాలు, విభిన్న భాషలు, విభిన్న కులాలు, విభిన్న సంస్కృతులు ఉన్నప్పటికీ అందరికీ సమానమైన హక్కులు కల్పించిన గొప్ప గ్రంథం భారత రాజ్యాంగం. అలాంటి భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్‌ బీఆర్‌...
06-12-2025 01:11 PM
చట్టానికి విరుద్ధంగా రైతు నాగలింగం మృతదేహానికి తెల్లవారుజామునే పోస్టుమార్టం చేసి గ్రామానికి ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చిందని ప్రశ్నించారు. కనీసం బంధుమిత్రులందరూ వచ్చే అవకాశం కూడా లేకుండా పోలీస్‌...
06-12-2025 12:59 PM
గుంతకల్లు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్  సర్కిల్ లో  అంబేద్కర్ వర్థంతి సందర్బంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పార్టీ నాయకులు. పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ భవాని,...
06-12-2025 12:53 PM
నిజమైన దేశనిర్మాణం అంటే ప్రజలకు అవకాశాలు, హక్కులు, గౌరవం ఇవ్వడం అని.. వాటిని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మేధావి భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని గుర్తు చేశారు.
06-12-2025 09:56 AM
. ఈ మేర‌కు పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి శుక్ర‌వారం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.
06-12-2025 09:47 AM
పోల‌వ‌రం ప్రాజెక్టు ఆంధ్రుల జీవ‌నాడి. ఎన్నో ద‌శాబ్దాల క‌ల‌గా ఉన్న ప్రాజెక్టును సాకారం చేసిన మ‌హనీయుడు మాత్రం దివంగ‌త మ‌హానేత వైయ‌స్సార్ గారు. ప్రాజెక్టు కోసం స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డి అన్ని అనుమ‌తులు...
06-12-2025 09:34 AM
 గత ప్రభుత్వ హయాంలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించిన 5 మెడికల్‌ కాలేజీల్లో మంజూరైన పీజీ సీట్లను టీడీపీ కూటమి ప్రభుత్వం  అమ్మకానికి పెట్టింది. తాము అధికారంలోకి వస్తే, 100 రోజుల్లో మెడికల్‌ కాలేజీల్లో...

05-12-2025

05-12-2025 06:39 PM
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ప్రజా ఉద్యమ కార్యక్రమంకు అన్ని నియోజకవర్గాల్లో అనూహ్య స్పందన వచ్చింది. అన్ని వర్గాల ప్రజల నుంచి ఊహించని ఆదరణ వచ్చింది
05-12-2025 06:33 PM
పరకామణి కేసులో ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు రాజకీయ నాయకులంతా... కరుణారెడ్డే సూత్రధారి అని, అందుకు మా దగ్గర ఆధారులన్నాయని అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారు
05-12-2025 06:23 PM
అనంతపురం:  విద్యావ్యవస్థలో సమూల మార్పులు తెచ్చింది ఘనత వైయ‌స్ జగన్ దే అని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, అనంత‌పురం న‌గ‌ర మేయ‌ర్ మ‌హ‌మ్మ‌ద్ వ‌సీం తెలిపారు.
05-12-2025 02:30 PM
ఎంపీ, ఎమ్మెల్యేల ఆదేశాల‌తోనే, ప్ర‌భుత్వానికి తెలిసే ఇళ్ల కూల్చివేత జ‌రిగింద‌ని వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కాబ‌ట్టే ఇంత అమానుషంగా ఇళ్ల‌ను కూల్చివేసినా ప‌రామ‌ర్శించ‌డానికి వారు...
05-12-2025 02:16 PM
రాజమండ్రి, నంద్యాల కళా­శాలల్లో 16 సీట్లు చొప్పున, విజయనగరం, మచిలీపట్నం కళాశాలల్లో 12 చొప్పున, ఏలూరు కళా­శాలలో 4 పీజీ సీట్లకు అడ్మిషన్లు చేపట్టనున్నా­రు
05-12-2025 01:14 PM
ఆయ‌న అంత్యక్రియల్లో  వైయ‌స్ఆర్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, శింగనమల నియోజకవర్గం సమన్వయకర్త సాకే శైలజనాథ్
05-12-2025 12:35 PM
సుప్రీంలో బుధవారం వాదనలు ఉన్నాయని, నాలుగు గంటలపాటు సమయం ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.  గురువారం ఉదయం భవానీ పురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళల పట్ల అధికారులు అసభ్యంగా ప్రవర్తించారని...
05-12-2025 12:14 PM
ఎంతో ఉన్నత భవిష్యత్ ఉన్న విద్యార్ధులు ఇలా ప్రమాదంలో మరణించిన ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని వైయ‌స్ జ‌గ‌న్ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఆయ‌న త‌న‌ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
05-12-2025 11:47 AM
చంద్రబాబు సర్కార్ నిర్వాకం వల్లే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అరటి రైతు నాగలింగం ఆత్మహత్య బాధాకరం. రైతు నాగలింగం మృతదేహానికి తెల్లవారుజామునే పోస్ట్ మార్టం నిర్వహించటం ఏంటి?

Pages

Back to Top