స్టోరీస్

02-12-2025

02-12-2025 09:18 PM
‘‘తద్వారా వ్యవస్థలను కలుషితం చేసి, ప్రజాస్వామ్య వ్యవస్థలను అపహాస్యం చేస్తున్నారు. దేశంలో ఇంత బరితెగింపునకు దిగిన రాజకీయ నాయకుడ్ని ఎక్కడ చూడం. తన రాజకీయ జీవితం ప్రారంభం నుంచి కూడా చట్టం నుంచి ఈ రకంగా...
02-12-2025 08:59 PM
 ఏ పార్టీ నుంచి అయినా ప్రజాప్రతినిధులు ఇతర పార్టీలకు వెళ్లిపోతే వారిని అనర్హుల్ని చేయమని స్పీకర్‌ చుట్టూ, కౌన్సిల్‌ ఛైర్మన్‌ చుట్టూ తిరగడం చూస్తుంటాం. కానీ ఇక్కడ అందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతోంది.
02-12-2025 08:53 PM
కూటమి ప్రభుత్వం పరిపాలన గాలికొదిలేసింది. ప్రజల అవసరాలను తీర్చాలన్న ఆలోచన కూడా లేదు. వాళ్లను పెంచుకోవడానికి తప్ప మరో కార్యకలాపాలేవీ రాష్ట్రంలో చేయడం లేదు. స్వలాభం తప్ప ప్రజల కోసం ఆలోచన లేదు. హఠాత్తుగా...
02-12-2025 08:47 PM
కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. నెల్లూరులో అరవ కామాక్షి ఇల్లు కూల్చివేత ప్రజల అసహనానికి ఒక నిదర్శనం. ఒక హంతకురాలి ఇంట్లో 25 కేజీల గంజాయి దొరికిందంటే, ఆమెకు అధికార పార్టీ అండ ఉన్నట్లు...
02-12-2025 07:10 PM
టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పల్నాడు జిల్లాలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై కట్టుకథలతో కేసులు పెట్టడం పరాకాష్టకు చేరింది. పిన్నెల్లి బ్రదర్స్‌కు ఏ మాత్రం సంబంధం లేని కేసుల్లో వారి...
02-12-2025 05:11 PM
 గత వైయస్సార్‌సీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో వ్యవసాయం ఒక పండగలా సాగింది. విత్తనాలు మొదలు పంటల అమ్మకం వరకు ప్రతి గ్రామంలో రైతుల చేయి పట్టుకుని నడిపించాయి నాటి రైతు భరోసా కేంద్రాలు. వాటిని జగన్‌గారు...
02-12-2025 04:29 PM
రైతులను ఆదుకునే విషయంలో సీఎం చంద్రబాబు మాటలకే పరిమితం అవుతున్నారని అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. రైతులు మీసాలు మెలేసేలా చేస్తానని చంద్రబాబు చెబుతున్నారని, వాస్తవానికి కూటమి ప్రభుత్వం అండతో దళారులు...
02-12-2025 04:21 PM
ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని అన్ని మండలాల అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, మండల కమిటీ సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున ఈ నిరసన కార్యక్రమంలో...
02-12-2025 10:52 AM
‘‘హలో ఇండియా.. ఓ సారి ఆంధ్రప్రదేశ్‌ వైపు చూడండి! కిలో అరటిపండ్లు కేవలం రూ.0.50కి అమ్ముడవుతున్నాయి! ఔను, మీరు విన్నది నిజమే, యాభై పైసలే. ఇదీ ఏపీలో అరటి రైతుల దుస్థితి.అగ్గిపెట్టె కంటే చౌక, ఒక బిస్కెట్...

01-12-2025

01-12-2025 09:11 PM
వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో 2014-19 మధ్య చంద్రబాబు  చేసిన అవినీతికి సంబంధించి పలు కేసులు నమోదయ్యాయి. పక్కా ఆధారాలు, సాక్ష్యాలతో ఆ కేసులు నమోదయ్యాయి.
01-12-2025 09:02 PM
కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు విద్యారంగానికి పెద్దపీట వేస్తామని భారీ డైలాగులు చెప్పింది. ఉచిత విద్యతో పాటు, ఉన్నత విద్యకు భరోసా కల్పిస్తూ పేద విద్యార్ధులకు అండగా ఉంటామని వాగ్దానాలు చేసింది....
01-12-2025 08:58 PM
డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న నెల్లూరుకు చెందిన పెంచలయ్యను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు?. రూ.300 విలువైన గంజాయి ప్యాకెట్‌ ఇచ్చి హత్య చేయించిన దారుణాన్ని నెల్లూరు గతంలో ఏనాడూ చూడలేదు.
01-12-2025 06:30 PM
అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీని నూటికి నూరు శాతం అమలు చేసిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సిపియే అని గుర్తు చేశారు.
01-12-2025 06:25 PM
కూటమి పాలనలో విద్యార్ధుల భవిష్యత్తు అయోమయంగా మారింది. కూటమి ప్రభుత్వం మాటలు కోటలు దాటుతుంటే చేతలు మాత్రం గడప దాటడం లేదు. సీఎం చంద్రబాబు మాయమాటలు నమ్మి ఓట్లేసిన పాపానికి యువత రోడ్లు మీదకు రావాల్సి...
01-12-2025 06:23 PM
 1318 నెంబర్‌ ధాన్యం అసలు కొనుగోలు చేయట్లేదు. ఆ బ్రీడ్‌ను మార్టేరు వ్యవసాయ పరిశోధన కేంద్రం నుంచి  ప్రభుత్వమే సరఫరా చేసింది. అయినా సరే, కొనమంటే కొనే పరిస్థితి లేదు. ఇప్పుడు పండించే పంట అంతా విత్తనాలకే...
01-12-2025 04:37 PM
రైతుల కడుపు కేకలు చంద్రబాబుకు వినిపించడం లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబుది చేతుల ప్రభుత్వం కాదు… మాటల ప్రభుత్వం మాత్రమే అని  విమర్శించారు
01-12-2025 02:58 PM
ఈ సందర్బంగా వైయ‌స్ఆర్‌సీపీ పోర్ట్స్ రెవల్యూషన్ హ్యాష్ ట్యాగ్‌ (#YSRCPPortsRevolution)ను పోస్టులో జత చేశారు. 
01-12-2025 02:45 PM
 వర్క్ అడ్జస్ట్మెంట్ ద్వారానైనా పోస్టులు భర్తీ చేసి ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కరించి అర్హత ఉన్న స్కూల్ అసిస్టెంట్లకు లెక్చరర్లుగా...
01-12-2025 01:29 PM
మా పార్టీ కార్యకర్తల జోలికి వస్తే ఎవరినీ వదిలిపెట్టమ‌ని టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డిని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా హెచ్చ‌రించారు. “కడప ఎమ్మెల్యేకి మళ్లీ చెబుతున్నా… రెండు వేల మందితో కాదు
01-12-2025 01:17 PM
“మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగితేనే పేద ప్రజలకు మెరుగైన, ఉచిత వైద్యం అందుబాటులో ఉంటుంది” అని స్పష్టం చేశారు.
01-12-2025 01:06 PM
ఆముదాలవలస  నియోజకవర్గంలో ఉన్న 20 మద్యం షాపుల్లో 15 మద్యం షాపులకు పైగా కూన రవికుమార్  నడుపుతున్నార. రాష్ట్రవ్యాప్తంగా కల్తీ మద్యం ఒక ఆర్గనైజర్ గా టీడీపీ నేతలు చేస్తున్నారు.
01-12-2025 12:47 PM
రాధాకృష్ణన్ దశాబ్దాలపాటు ఉన్న సంస్థాగత వ్యవహారాల అనుభవం రాజ్యసభను సమర్థంగా నడిపించే విషయంలో ఎంతో ఉపయోగపడుతుంది.  
01-12-2025 12:41 PM
ఉత్పత్తితో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. జాతీయ స్థాయిలో ఉత్పత్తయ్యే రొయ్యల్లో 76 శాతం, చేపల్లో 28 శాతం వాటా ఏపీదే. వ్యవసాయ అనుబంధ 
01-12-2025 08:51 AM
మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణవల్ల ప్రతిభగల విద్యార్థులకు ఉచితంగా సీట్లు దొరికే అవకాశం ఉండదు. అందరి ఆ­కాంక్షలను దృష్టిలో ఉంచుకుని వైఎస్‌ జగన్‌ 17 మెడికల్‌ కాలేజీలను మంజూరుచేసి అందులో కొన్నింటిని ని­...
01-12-2025 08:47 AM
వరి, మొక్కజొన్న, మినుములు, పత్తి, కంది, అరటి, మిర్చితోపాటు మామిడి లాంటి ప్రధాన పంటలకు ఎమ్మెస్పీ లభించక రైతులు అల్లాడుతున్న దృష్ట్యా కేంద్రం వెంటనే అత్యవసర నిధులు విడుదల చేసి కనీస మద్దతు ధర దక్కేలా...

30-11-2025

30-11-2025 06:30 PM
పార్వ‌తీపురం జిల్లా: మంత్రి సంధ్యారాణి పీఏ సతీష్‌పై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్‌ చేయాలని మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి డిమాండ్‌ చేశారు.
30-11-2025 05:40 PM
గిరిజనప్రాంతాల్లో సంక్షేమ గురుకులాల్లోని విద్యార్ధులు కూటమి పాలనలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారి విద్య, వైద్యాన్ని ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. గిరిజన ప్రాంతాల పిల్లలకు సరైన...
30-11-2025 05:31 PM
కూటమి ప్రభుత్వం నెల్లూరు జిల్లాలో పునర్విభజన చిచ్చు రేపింది. పునర్విభజన నిరసన జ్వాలలు, మంటలు చెలరేగుతున్నాయి. పునర్విభజన విషయంలో ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటకు, అధికారంలోకి వచ్చిన తర్వాత చేష్టలకు...
30-11-2025 09:29 AM
ఇక రాజధాని కోసం డబ్బులు ఎక్కడా అంటే అన్నీ అప్పులే... వైయస్.జగన్ అమరావతిని నిర్లక్ష్యం చేస్తున్నాడు.  రాజధాని సెల్ఫ్ ఫైనాన్స్ నగరం మొత్తం అదే సంపాదించుకుంటుంది. భూములు అమ్ముకుని నిర్మాణం చేపట్టటమే అని...
30-11-2025 09:24 AM
 నిజానికి వెంకటేశ్వరశర్మకు వైయ‌స్ఆర్‌సీపీతో కానీ, పారీ లీగల్‌ సెల్‌తో కానీ, ఏనాడూ ఏ విధమైన సంబంధం లేదని, ఆయన తమ పార్టీలో ఎప్పుడూ క్రియాశీలకంగా లేరని వారు స్పష్టం చేశారు.

Pages

Back to Top