స్టోరీస్

02-11-2025

02-11-2025 07:33 PM
ఒకవైపు తుపాన్ విపత్తు వల్ల రైతులు నష్టపోతే వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మరోవైపు కాశీబుగ్గ ఆలయ తొక్కిసలాట ఘటన నుంచి దృష్టి మరల్చేదానికి జోగి రమేష్ ను అరెస్టు చేశారు. కల్తీ మద్యం...
02-11-2025 07:27 PM
‘నా ప్రియ మిత్రుడు మేకపాటి గౌతమ్ రెడ్డిని చాలా మిస్‌ అవుతున్నాను’’ అని ట్వీట్‌లో వైయ‌స్ జ‌గ‌న్‌ పేర్కొన్నారు 
02-11-2025 07:23 PM
ప్ర‌జ‌ల‌తో ఎన్నుకోబ‌డిన ప్ర‌భుత్వం రాజ్యాంగ బ‌ద్దంగా ప‌రిపాల‌న సాగించాలి. ప్ర‌జ‌ల‌కు జ‌వాబుదారీత‌నంతో వ్య‌వ‌హ‌రించాలి. కానీ కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి ఇవేవీ పాటించ‌క‌పోగా ప్ర‌...
02-11-2025 07:17 PM
కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కాశీబుగ్గ తొక్కిసలాట జరిగింది.ఈ ఘటనలో మహిళలే అధికంగా చనిపోవడం బాధాకరం. మా పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి  వైయస్.జగన్ ఆదేశాల మేరకు బాధితులకు ప్రాథమిక వైద్య...
02-11-2025 07:08 PM
రాష్ట్రంలో న‌కిలీ మ‌ద్యం షాపుల్లోకి వ‌చ్చింద‌ని అక్టోబ‌ర్ 3వ తేదీ నుంచి దాదాపు నెల‌రోజులుగా జోగి ర‌మేశ్ స‌హా  వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులమంతా ప్ర‌శ్నిస్తూనే ఉన్నాం
02-11-2025 10:49 AM
చంద్ర‌బాబు గారూ.. మీ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డ  వ్యవహారంలో అడ్డంగా మీరు దొరికిపోయి, దీని నుంచి తప్పించుకోవడానికి నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతూ మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు, మాజీ మంత్రి...
02-11-2025 10:41 AM
వైయ‌స్ఆర్‌సీపీ ప్రతినిధి బృందంలో శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యన్నారాయణ, పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త కురసాల కన్నబాబు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకులు ధర్మాన కృష్ణదాస్
02-11-2025 10:40 AM
తాడేప‌ల్లి: మాజీ మంత్రి జోగి ర‌మేష్ అరెస్టు పూర్తిగా అక్ర‌మ‌మ‌ని వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నేత‌లు,  మాజీ మంత్రులు పేర్ని వెంకట్రామయ్య (నాని), అంబటి రాంబాబు, కురసాల కన్నబాబు,  మాజీ ఎం
02-11-2025 10:35 AM
మాజీ మంత్రి జోగి రమేష్ వ్యక్తిగత కార్యదర్శి ఆరేపల్లి రామును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్ర‌మ అరెస్టును నిర‌సిస్తూ ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ సోదరుడు జోగి రాము ఇంటి వద్ద వైయ‌స్ఆర్‌సీపీ...
02-11-2025 10:17 AM
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటకు ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే కారణం. రాష్ట్రంలో ఉన్న పోలీసు, ఇంటెలిజెన్స్‌ విభాగాలను పూర్తిగా రాజకీయ కక్షసాధింపులకు వాడుకుంటున్న...

01-11-2025

01-11-2025 06:49 PM
హిందువు అని చెప్పుకునే హిందూ ద్రోహి చంద్రబాబు అయితే, జరగని తప్పులకు పశ్చాత్తాప దీక్షలు చేసే పవన్ కళ్యాణ్.. ఇప్పడు ఇంత పెద్ద తప్పు జరిగితే ఎందుకు దీక్షలు చేయడం లేదు?
01-11-2025 06:44 PM
పవిత్ర దినాల్లో దేవాలయాలకు భక్తులు వెళ్లడం సహజం. కొన్ని ముఖ్యమైన దేవాలయాలకు భారీఎత్తున భక్తులు వచ్చే సాంప్రదాయం ఉంది కాబట్టి, ఆయా చోట్ల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తగిన ఏర్పాటు చేయాల్సిన...
01-11-2025 04:58 PM
రాష్ట్రంలో కేవలం 66 వేల ఎకరాలలో ఉల్లి సాగు చేస్తున్నార‌ని, ఇందులో కర్నూలు 45 వేలు, వైయ‌స్ఆర్‌ కడప జిల్లాలో 11,500, నంద్యాల 7.8 వేల ఎక‌రాల్లో సాగు చేస్తున్నార‌ని
01-11-2025 04:46 PM
చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్, హోంమంత్రి అనిత, ఆనం రామనారాయణరెడ్డి తమకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడతున్నారు. కార్తీకమాసంలో ఆలయాలకు భక్తులు వెళ్తారన్న సంగతి తెలీదా?
01-11-2025 04:27 PM
తుపానైనా, వరదలైనా, కరువైనా... ఇలాంటి వైపరీత్యాల వల్ల నష్టపోకుండా రైతుల కుటుంబాలకు శ్రీరామ రక్షగా, భద్రతగా నిలిచే ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దుచేయడం, బెటర్ మేనేజ్ మెంట్ అవుతుందా?
01-11-2025 04:18 PM
కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలో పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం ఎంతో విచారకరం
01-11-2025 03:58 PM
అనంతపురం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేతగానితనం తోనే మెడికల్ కాలేజీల ప్రవేటికరణ చేస్తోందని వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాబా సలామ్ మండిపడ
01-11-2025 03:49 PM
శ్రీ‌కాకుళం ప‌ట్ట‌ణం పాత బస్ స్టాండ్ కూడలిలో  పొట్టి శ్రీరాములు విగ్రహానికి వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు
01-11-2025 03:36 PM
ప్రభుత్వ వైఫల్యంపై ప్రశ్నిస్తే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చన్నాయుడు సిగ్గు లేకుండా నోరుపారేసుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు
01-11-2025 03:19 PM
పొట్టిశ్రీరాములు గారి ప్రాణత్యాగ ఫలితమే ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగింది, కానీ దురదృష్టవశాత్తూ రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం అవతరణ దినోత్సవాన్ని పక్కనపెట్టింది.
01-11-2025 03:04 PM
తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తొక్కిసలాట జరిగి 6గురు భక్తులు మరణించారు. అలాగే సింహాచలంలో జరిగిన దుర్ఘటనలో మరో ఏడుగురు మరణించారు. ఇప్పడు కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట కారణంగా ఇప్పటివరకూ 10 మంది...
01-11-2025 12:02 PM
జిల్లాలో వర్షాభావ పరిస్థితులతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. జూన్‌లో విత్తనం వేస్తే 60 రోజులు వర్షాలు కురవలేదు. ఇన్సూరెన్స్, ఇన్‌పుట్‌ సబ్సిడీ గురించి ప్రస్తావన చేయడం లేదు
01-11-2025 11:35 AM
ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని జరపకుండా చంద్రబాబు గారి ప్రభుత్వం చారిత్రక తప్పిదాలకు పాల్పడుతూనే ఉంది.
01-11-2025 11:27 AM
Speaking to media here on Saturday, former minister Kakani Goverdhan Reddy said, though in opposition, the review meeting held by YSRCP President YS Jagan Mohan Reddy has got a massive response as...
01-11-2025 11:22 AM
‘పరస్పర సంప్రదింపులు, చర్చల ద్వారానే  వివాదాలకు పరిష్కారం దొరుకుతుందని భారత్ విశ్వసిస్తోంది. ఐక్యరాజ్యసమితిలో భారత్ వ్యవస్థాపక సభ్య దేశం
01-11-2025 11:10 AM
ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్తగా కడిమెట్ల రాజీవ్ డ్డి (మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడు)కి బాధ్యతలు అప్పగించినట్టు శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది.
01-11-2025 09:48 AM
గడిచిన రెండు, మూడు రోజులుగా తుపాన్ ప్రభావంతో పంటలు దెబ్బతిని రాష్ట్రంలో రైతులు తీవ్ర వేదనలో ఉన్నారు.  మరోవైపు రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసి, దానిలో కిక్ బ్యాగ్స్ ద్వారా...

31-10-2025

31-10-2025 07:24 PM
రాష్ట్రంలో యథేచ్ఛగా సాగుతున్న నకిలీ మద్యం తయారీ, సరఫరాను ప్రశ్నిస్తూ, నేను నివాసం ఉండే ఇబ్రహీంపట్నంలో ఆ మద్యం తయారీని లోకానికి చూపడం నేరమా? దాంతో నాపై కక్ష కట్టిన సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు మంత్రి...
31-10-2025 05:28 PM
కాకినాడ: మొంథా తుపాన్‌తో రాష్ట్రంలో రైతులు తీవ్రంగా నష్టపోతే ప్రభుత్వం మాత్రం తూతూమంత్రంగా నష్టం అంచనాలు తయారు చేస్తోందని వైయ‌స్ఆర్‌సీపీ ఉత్తరాంధ్ర రీజినల్‌ కోఆర్డినేటర్, మాజీ మంత్
31-10-2025 05:10 PM
గొలగమూడి జాతీయ రహదారి నుంచి వెంకటాచలం మండల కేంద్రం వరకు వందలాది మోటార్ బైకులతో ర్యాలీ చేప‌ట్టారు.

Pages

Back to Top