31-03-2023
31-03-2023 06:07 PM
వికేంద్రీకరణను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చంద్రబాబు చెప్పాలి. పెత్తందార్లకు కమ్యూనిస్టు నేతలు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో చెప్పాలి. అమరావతిలో వేల కోట్ల ల్యాండ్ స్కామ్ జరిగింది?. అమరావతి పేరిట...
31-03-2023 06:02 PM
రుణాల చెల్లింపుపై నేను మాట ఇచ్చాను నిలబడతాను కానీ మాట పడను అన్నది వైయస్ జగన్ మోహన్ రెడ్డి.. వాదం. నా తండ్రి లా అందరి ఇంట్లో నేను పోతే నా ఫోటో ఉండాలి అన్నది నా చివరి కోరిక అని జగన్మోహన్...
31-03-2023 04:42 PM
అమరావతి: మూడు రాజధానులకు మద్దతుగా ఉద్దండరాయునిపాలెంలో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 915 రోజులుగా దీక్ష చేస్తున్న వారిపై దాడికి ప్రేరేపించిన చంద్రబాబును, దాడికి పాల్పడిన బీజేపీ నే
31-03-2023 03:35 PM
తాడేపల్లి: వైయస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని, ప్రజలకు అత్యంత ఉపయోగకరమైన కార్యక్రమం ఇది, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎవరూ టాంపర
31-03-2023 02:48 PM
తాడేపల్లి: వైయస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకంపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు.
31-03-2023 11:06 AM
నెల్లూరు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్యానర్, ఇంటి పేరు వదిలితే చంద్రశేఖర్రెడ్డి పరిస్థితి ఏంటో తెలుస్తుందని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి అన్నారు.
31-03-2023 10:46 AM
నెల్లూరు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి రెక్కల కష్టంతో గెలిచి..
30-03-2023
30-03-2023 02:13 PM
మళ్లీ అధికారంలోకి వస్తే ఆయన ఆస్తులను, కొడుకును పునర్ నిర్మిస్తాడు తప్ప ప్రజలకు ఏమీ ఒరగదని అంబటి ఎద్దేవా చేశారు. పైగా మరోసారి అధికారం కట్టబెడితే.. పోలవరాన్ని చేసినట్లే రాష్ట్రాన్ని నాశనం చేస్తారని...
30-03-2023 02:03 PM
రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంటు సాక్షిగా కేంద్రం హామీ ఇచ్చిందని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తిచేసిన సీఎం.
30-03-2023 12:57 PM
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ``ప్రజలకోసం పనిచేసే ఏ ప్రభుత్వానికైనా రామరాజ్యమే స్ఫూర్తిదాయకం.
30-03-2023 12:47 PM
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. సుమారు 45 నిమిషాలపాటు ఈ భేటీ జరిగింది.
30-03-2023 12:44 PM
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు అడ్హక్గా రూ.10 వేల కోట్లు మంజూరు చేయాలని విభజన హామీల నోడల్ ఏజెన్సీ అయిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షాను సీఎం వైయస్
29-03-2023
29-03-2023 10:45 PM
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంటింటా శ్రీరామనవమి పర్వదినాన్ని, రాములవారి కళ్యాణాన్ని వేడుకగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలందరికీ శ్రీ సీతారాముల అనుగ్రహం లభించాలని ముఖ్యమంత్రి అభిలషించారు.
29-03-2023 06:23 PM
కాంగ్రెస్ పార్టీ కోసం 30 ఏళ్లు పనిచేసి ఆ పార్టీని అధికారంలోకి తెచ్చిన గొప్ప నాయకుడు వైయస్ఆర్. ఆరోగ్యశ్రీ, ఫీజురీయింబర్స్మెంట్, పేదలకు ఇళ్లు వంటి ఎన్నో గొప్పపథకాలు వైయస్ రాజశేఖరరెడ్డి తెచ్చారు...
29-03-2023 04:48 PM
కొత్తగా జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రంగా అవతరించినందున 42 శాతాన్ని 41 శాతానికి స్వల్పంగా తగ్గించినట్లు తెలిపారు. పన్నుల్లో వాటా పంపిణీ ద్వారా ఆయా రాష్ట్రాలు ఎదుర్కొంటున్న రెవెన్యూ లోటును పూడ్చడం లక్ష్యమని...
29-03-2023 04:38 PM
అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టంపై ఎన్యూమరేషన్. అకాల వర్షాలు వల్ల పంట నష్టంపై ఎన్యుమరేషన్ స్ధితి గతులను అడిగి తెలుసుకున్న సీఎం.
29-03-2023 04:16 PM
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటనకు బయల్దేరారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకున్న సీఎం వైయస్ జగన్..
29-03-2023 03:38 PM
సీఎం శ్రీ వైయస్ జగన్ దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.2 లక్షల కోట్లు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా ఇచ్చారు. ఇది కేవలం ఆయనకు మాత్రమే దక్కే గౌరవం. సీఎంగారి భావజాలన, చిత్తశుద్ధి, పథకాలు, కార్యక్రమాల అమలు...
29-03-2023 03:12 PM
రైతులు రెండున్నర ఎకరాల భూమి, రూ.3 లక్షలకు లోపు వార్షిక ఆదాయం కలిగిన రైతులు అమృత్ జలధార పథకంలో లబ్ది పొందేందుకు అర్హులని తెలిపారు. అలాగే యంగ్ ఎంటర్ ప్రెన్యూర్ పథకంలో భాగంగా ట్రాక్టర్లు, ట్రాలీలు,...
29-03-2023 03:06 PM
విజ్నులైన ప్రజలందరూ గమనించండి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పది రూపాయలు రావాలంటే ఎలా ఉండేది? .. ఎన్నిచోట్ల తిరిగేవారు? ఎక్కడెక్కడ తిప్పేవారు? ఇప్పుడాపరిస్థితి ఉందా? రేపు ఓటు...
29-03-2023 02:04 PM
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యురాలు వంగా గీత కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
29-03-2023 01:06 PM
ధైర్యం ఉంటే మీతో టచ్ లో ఉన్న 40 మంది ఎమ్మెల్యేల పేర్లు బయట పెట్టండి అంటూ సవాల్ విసిరారు.. ఇదంతా చంద్రబాబు నాయుడు ఆడే మైండ్ గేమ్ గా అభివర్ణించిన ఆయన.. ఎమ్మెల్యేలు వచ్చేస్తున్నారంటూ ఒక పెద్ద...
29-03-2023 12:52 PM
లోతుగా విచారణ చేస్తున్నాం.. దోషులు ఎలాంటి వారైనా ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని స్పష్టం చేశారు.
29-03-2023 11:39 AM
ఒక వైపు రూ.200 కోట్లు డబ్బులు..మరో వైపు సీఎం వైయస్ జగన్ ఫోటో పెడితే.. తాను వైయస్ జగన్ ఫోటోన తీసుకుంటానని ఎమ్మెల్యే ఆర్థర్ ఉద్ఘాటించారు. తనకు ఫోన్ చేసినవారికి కూడా వార్నింగ్ ఇచ్చానని.. ఇలాంటి...
29-03-2023 11:36 AM
రాజమండ్రి: ఆంధ్రరాష్ట్ర యువతకు నైపుణ్యాభివృద్ధిని పెంపొందిస్తామని, స్కిల్డెవలప్మెంట్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పనకు తోడ్పడతామనే ముసుగులో వందల కోట్ల ప్రజాధనాన్ని చంద్రబా
29-03-2023 10:32 AM
న్యూఢిల్లీ: రాజ్యసభ పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి చోటు దక్కించుకున్నారు.
28-03-2023
28-03-2023 10:38 PM
విశాఖపట్నం: జీ–20 సదస్సు తొలి రోజు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. అతిథులతో కలిసి ఆయన విందులో పాల్గొన్నారు. అనంతరం వారితో సీఎం భేటీ అయ్యారు.
28-03-2023 10:27 PM
జీ–20 సదస్సు తొలి రోజు.. సీఎం వైయస్ జగన్ హాజరయ్యారు. అతిథులతో కలిసి ఆయన విందులో పాల్గొన్నారు. అనంతరం వారితో సీఎం భేటీ అయ్యారు.
28-03-2023 10:20 PM
రేపు అయినా.. అక్కడే పుట్టాలి.. అక్కడే పెరగాలి.. అక్కడే జీవితాల్ని ముగించాలి:
అందుకే భావోద్వేగాల మధ్య కొన్ని ఘటనలు జరిగినప్పుడు… వాటిని మరిచిపోయి… మునుపటిలా కలిసిమెలిసి జీవించాలి
28-03-2023 06:02 PM
సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డికి ఏదో రకంగా అడ్డంకులు సృష్టించడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని మంత్రి కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు