స్టోరీస్

25-04-2024

25-04-2024 07:34 PM
ప్రతి నెలా ఫస్ట్ తారీఖున పెన్సన్ల పంపిణిని అడ్డుకున్నదే నీవు. సిటిజన్స్ ఫర్ డెమక్రసీ సంస్ధ పేరుతో ఎన్నికల కమీషన్ కు వాలంటీర్ల ద్వారా పెన్సన్ పంపిణి వద్దంది నీవు కాదా అని ప్ర‌శ్నించారు.
25-04-2024 05:33 PM
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ఎస్సీ రిజర్వ్‌డ్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న ఎస్‌ఎల్‌ ఈరలక్కప్ప రాష్ట్రంలోనే అత్యంత నిరుపేద అభ్యర్థి. ఈయన అఫిడవిట్‌లోని వివరాలను...
25-04-2024 05:08 PM
 మీరు ఒక్కసారి ఆలోచించండి, 16 నెలల క్రితం చంద్రబాబు నాయుడు సాగునీటి ప్రాజెక్టుల సందర్శన పేరుతో రాయలసీమ ప్రాంతానికి అందులో భాగంగా పులివెందుల కూడా రావడం జరిగింది. ఆయన పులివెందుల వచ్చి వెళ్లాక ఈ 16...
25-04-2024 03:08 PM
సంక్షేమ పథకాల్ని చూసి అకర్షితుడనై వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాన‌ని చెప్పారు. ఈ పథకాలు ఇలాగే అమలు కావాలంటే మళ్లీ వైయ‌స్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలి
25-04-2024 02:03 PM
 పార్టీ  రీజినల్ కో-ఆర్డినేటర్, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ,కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్,  జిల్లా అధ్యక్షురాలు సీత్ర సత్యనారాయణమ్మ,ఎంపీ అభ్యర్థి బి.వై రామయ్య‌,ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్ ,మాజీ...
25-04-2024 12:51 PM
సిద్ధం పేరుతో ఒకవైపు వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణుల్ని సమాయత్తం చేస్తూనే.. మరోవైపు ఏపీ ఓటర్లకు ఆయన సంక్షేమ పాలన చూసి ఓటేయాలని కోరుతున్న సంగతి చూస్తున్నాం. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ సిద్ధం.. ఓట్‌ ఫర్‌ ఫ్యాన్‌...
25-04-2024 12:41 PM
సీఎం జగన్‌ సమగ్ర పాలనా స్వరూపాన్ని ఆవిష్కరించింది. ఒకప్పుడు చంద్రబాబు అభిమాని అయిన రేణుక పోతినేని.. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న విప్లవాత్మక అభివృద్ధి,...
25-04-2024 12:23 PM
వైయ‌స్ఆర్ జిల్లా: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల వైయ‌స్ఆర్ సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు.
25-04-2024 12:16 PM
పులివెందుల: ‘‘నా పులివెందుల.. నా సొంత గడ్డ, నా ప్రాణానికి ప్రాణం..
25-04-2024 10:40 AM
వైయ‌స్ఆర్ జిల్లా: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పులివెందుల చేరుకున్నారు.

24-04-2024

24-04-2024 10:36 PM
తర్వాత భాకరాపురంలోని తన నివాసానికి చేరుకుంటారు, కొద్దిసేపటి తర్వాత మధ్యాహ్నం బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు.
24-04-2024 10:31 PM
014లో బీజేపీ, జనసేన, టీడీపీకి మధ్దతు ఇచ్చాయి.అప్పుడు ప్రజలను రాచి రంపాన పెట్టారు. మళ్ళీ ఇప్పుడు పొత్తు పెట్టుకొని వస్తున్నారు” అని  మండిపడ్డారు.
24-04-2024 10:25 PM
తెలుగుదేశం  ఎన్ ఆర్ ఐ విభాగం యుఎస్ కోఆర్డినేటర్ కోమటి జయరాం ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేవిధంగా ప్రణాళిక రూపొందించారని ఇది ఎంసిసికి వ్యతిరేకం కాబట్టి పూర్తి విచారణ జరిపి ఆ పార్టీ ఎన్ ఆర్ ఐ వింగ్ ద్వారా...
24-04-2024 10:21 PM
మీరు ముఖ్యమంత్రిగా ఉన్న 14 ఏళ్ల చరిత్రలో ఒక్కటంటే ఒక్కటి మహిళల కోసం చెప్పుకోదగ్గ పథకం ఏదైనా ఉందా?  – రూ.14,204 కోట్లు డ్వాక్రా రుణమాఫీ చేస్తానని మోసం చేసిన సైకో మీరు కాదా? 
24-04-2024 07:48 PM
నీచుడంటే ఎవరు..? పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి అతని అధికారం లాక్కుని.. పార్టీని, పార్టీ జెండాను హస్తగతం చేసుకున్నోడు ఏమవుతాడు..? ఆ మామ తాలూకూ చావుకు కారణమైన వాడివి నువ్వు..
24-04-2024 07:43 PM
– తీరా చూస్తే 24 సీట్లల్లో పోటీ చేస్తున్నానని చెప్పాడు, ఆ తర్వాత 21 సీట్లు తీసుకుని సర్దుకున్నాడు. చివరికి నిజమైన జనసేన కార్యకర్తలకు దక్కింది 11 సీట్లే.   
24-04-2024 07:38 PM
- మహిళలకు డ్వాక్రా రుణమాఫీ జగన్ గారు చేసి చూపించారు.అందుకే మహిళలు వాళ్ల కాళ్ళ పై నిలబడి మహిళా సాధికారిత సాధించారు.
24-04-2024 07:35 PM
- చంద్రబాబుకు ప్రజాస్వామ్యం అన్నా,రాజ్యాంగం అన్నా,ఎన్నికల కమీషన్ అన్నా ఏమాత్రం గౌరవం లేదు.
24-04-2024 07:32 PM
- ఒక్కసారి ఎన్నికల కమీిషన్ వెబ్ సైట్ లోకి వెళ్తే తెలిసిపోతుంది.జగన్ గారి ఆస్తులు ఎంతో తేటతెల్లంగా ఉంటే ప్రజలలో అయోమయం సృష్టించేందుకు చంద్రబాబు మెప్పుకోసం లక్ష కోట్లు అంటూ పిచ్చి పట్టి...
24-04-2024 05:58 PM
మరో 18  రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి.. మీకు మంచి జరిగి ఉంటే ఓటు వేయండని అడిగే ధైర్యమే సిద్ధమ‌న్నారు. మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో 99 శాతం నెరవేర్చాం. పొత్తులు పెట్టుకుని కుట్రలు చేస్తూ...
24-04-2024 03:10 PM
ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమక్షంలో టీడీపీ, జనసేన, భారతీయ జనతాపార్టీల నుంచి ప‌లువురు కీల‌క నేత‌లు వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. 
24-04-2024 03:00 PM
చిన్నారి త్రిషాన్ ఆరోగ్యంపై వివరాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి.
24-04-2024 02:07 PM
ఎన్టీఆర్ సర్కిల్ వద్ద మీదుగా రామలింగేశ్వర నగర్, స్క్రూ బ్రిడ్జి, రాణి గారి తోట, సత్యం గారి హోటల్  మీదుగా డీసీఎం గ్రాండ్ వరకు భారీ ర్యాలీతో చేరుకున్నారు. అడుగడుగునా హారతులు, పూల మాలలతో ఎమ్మెల్యే...
24-04-2024 01:05 PM
సీఎం వైయ‌స్ జ‌న్‌ అంగీక‌రించి విశాఖ‌ప‌ట్ట‌ణ‌మే ప‌రిపాల‌న రాజ‌ధాని మ‌ళ్లీ మ‌న ప్ర‌భుత్వం వ‌స్తే చేస్తాన‌ని కూడా మాట ఇచ్చార‌ని కూడా మీ అంద‌రికీ విన్న‌విస్తున్నాను.
24-04-2024 12:59 PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి.  
24-04-2024 12:16 PM
శ్రీ‌కాకుళం: ఎచ్చ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ కీల‌క నేత‌లు వైయ‌స్ఆర్ సీపీలో జాయిన్ అయ్యారు.
24-04-2024 12:10 PM
శ్రీకాకుళం: టీడీపీ సీనియ‌ర్ నేత వైయ‌స్ఆర్ సీపీ కండువా క‌ప్పుకున్నారు.
24-04-2024 12:05 PM
శ్రీకాకుళం: ఎచ్చర్ల నియోజకవర్గం అక్కివలస నైట్ స్టే పాయింట్ వద్ద వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమక్షంలో టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీల కీల‌క నేత
24-04-2024 12:00 PM
శ్రీ‌కాకుళం: టీడీపీ, జ‌న‌సేన‌, భార‌తీయ జ‌న‌తా పార్టీల‌కు చెందిన ప‌లువురు కీల‌క నేత‌లు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
24-04-2024 11:22 AM
శ్రీ‌కాకుళం: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన `మేమంతా సిద్ధం` బ‌స్సు యాత్ర 22వ రోజు ఎచ్చెర్ల నియోజకవర్గం అక్కివలస నుంచి ప్

Pages

Back to Top