నెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండానాపై యుద్ధానికి కలిసి కట్టుగా వస్తున్నారురెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని విశ్వసిస్తున్నాంబస్సుయాత్రకు జనం జైత్రయాత్ర.
స్టోరీస్
28-03-2024
28-03-2024 12:54 PM
వైయస్ఆర్సీపీలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆహ్వానించారు. తెలుగుదేశం, జనసేన పార్టీల నాయకులు సంక్షేమం, అభివృద్ధికి ఆకర్షితులై...
28-03-2024 12:07 PM
సామాన్యులకు ఇస్తున్నటు వంటి భరోసా శాశ్వతంగా నిలబడాలంటే ఏం చేయాలో మన అన్న వినడానికి వచ్చారు. అన్న మీరు మాకోసం నిలబడ్డారు. ఇంటాబయటా నిందలు వేస్తున్నా సామాన్యుల జెండాను, అణగారినవర్గాల అజెండాను మోసుకుంటూ...
28-03-2024 11:59 AM
ఒకడు అధికారంలోకి వస్తే మా దగ్గర ఎర్రబుక్కు ఉంది, అందులో పేర్లు ఉన్నాయని అంటాడు. అంటే మీరు వేసే ఓటు మీకు మంచి జరగడానికి వేయాలా? వాళ్ల పగలు, ప్రతీకారాలు తీర్చుకోవడానికి వేయాలా? అని మీరందరూ ఆలోచన...
28-03-2024 11:44 AM
ఈ 58 నెలల కాలంలో ఈ ఒక్క గ్రామంలోనే రెండు సచివాలయాల పరిధిలోనే ఎంత డబ్బులు ఏ మేరకు సొమ్ము ప్రతి ఇంటికి అందిందని గమనిస్తే..సచివాలయంలో జాబితా, డేటా ఉంది. ఆశ్చర్యం ఏంటంటే ..ఈ ఒక్క గ్రామంలోనే సంక్షేమ పథకాల...
28-03-2024 10:44 AM
నంద్యాల: పలువురు టీడీపీ నేతలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
28-03-2024 10:36 AM
నంద్యాల: `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర రెండో రోజు ప్రారంభమైంది.
27-03-2024
27-03-2024 11:49 PM
అధికారాన్ని పేదల భవిష్యత్ కోసం, రైతుల కోసం, అక్కచెల్లెమ్మల కోసం, అవ్వాతాతల కోసం, భావితరం పిల్లల కోసం, మన గ్రామాల కోసం, ఇంటింటి అభివృద్ధి కోసం, ఇంటింటి సంక్షేమం కోసం ఒక బాధ్యతగా ఈ 58 నెలల పాలనలో...
27-03-2024 07:44 PM
నాపై బురద జల్లుతూ రాజకీయం చేస్తున్నారు. అందరూ కలిసి జగన్పై యుద్ధానికి వస్తున్నారు. చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీ, కాం్గరెస్ నా పై యుద్ధానికి కలిసి కట్టుగా వస్తున్నారు.
27-03-2024 07:30 PM
175 నియోజకవర్గాలకు 175 మంది ఎమ్మెల్యేలు తప్పనిసరిగా గెలుస్తారని విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాను. తమరు మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరొక్కసారి
27-03-2024 06:09 PM
వేంపల్లెలో పూలు చల్లుతూ కోలాటం అడుతూ మహిళల స్వాగతం పలికారు. యర్రగుంట జనసంద్రంగా మారింది. గ్రామా గ్రామాన ప్రజలు తరలిరావడంతో ప్రొద్దుటూరు సభకు గంటన్నర అలస్యంగా ప్రారంభం కానుంది. ఇప్పటికే...
27-03-2024 05:29 PM
చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు, జన్మభూమి కమిటీలను తిరిగి ఏర్పాటు చేసి.. కార్యకర్తలను పెట్టుకొని వారికి జీతాలు ఇస్తాడని ఆయన అన్నారు. ఇప్పుడున్న వారందరిని ఇంటికి పంపి….. తెలుగుదేశం కార్యకర్తలతో...
27-03-2024 03:33 PM
రోడ్ షో లో వీరన్న గట్టు పల్లె క్రాస్ వద్ద వైయస్.జగన్ కు గజమాలతో స్థానికులు స్వాగతం పలికారు. దారి వెంట వైయస్ జగన్పై పూలవర్షం కురిపించారు.
27-03-2024 02:30 PM
వైయస్ఆర్ ఘాట్ ప్రాంగణం నుంచి ‘మేమంతా సిద్ధం’ జగన్నాథ రథచక్రాలు కదిలాయి. ఇవాళ కడప పార్లమెంట్ స్థానాల పరిధిలో ప్రచార యాత్ర సాగనుంది. సాయంత్రం ప్రొద్దుటూరులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం...
27-03-2024 02:16 PM
ఈ నేపధ్యంలో తగిన చర్యలకు డైరక్షన్ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసిన రాష్ర్ట ఛీఫ్ ఎలక్ర్టోరల్ అధికారి కార్యాలయం, అడిషనల్ ఛీఫ్ ఎలక్ర్టోరల్ ఆఫీసర్ హరేందిర ప్రసాద్ .
27-03-2024 01:25 PM
వైయస్ జగన్..మేమంతా సిద్దం పేరుతో రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర.. బహిరంగ సభలతో 21 రోజుల పాటు క్షేత్రస్థాయిలోనే ఉండనున్న సీఎం వైయస్ జగన్.
27-03-2024 01:04 PM
బస్సుయాత్రకు సిద్ధమవుతున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డికి దారిలో ఆహారాన్ని తయారుచేసుకునే పాంట్రీ వాహనం అది. నేటి నుంచి జరగబోయే మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేపథ్యంలో.. మంగళవారం తాడేపల్లిలోని...
27-03-2024 12:25 PM
విజయవాడ: కృష్ణా నదీ పరివాహక ప్రాంతం ఇళ్ళ పట్టాల సమస్య తీర్చిన వ్యక్తి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డినే అని వైయస్ఆర్సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవి
27-03-2024 11:59 AM
రాష్ట్రంలో పేదరికమే ప్రామాణికంగా సంక్షేమ పధకాలు అందిస్తుందని అన్నారు. విశాఖ ను పరిపాలన రాజధానిగా ప్రకటించి వచ్చే జూన్ లో విశాఖ లోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్...
27-03-2024 11:37 AM
ఒకవైపు టీడీపీ నేతలకు కొమ్ము కాసిన కొందరు అధికారుల అవినీతి, మరోవైపు భూ వివాదం కారణంగా సుబ్బారావు మనస్తాపానికి గురై తన కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు.
27-03-2024 11:21 AM
ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు మొత్తం 21 రోజులపాటు ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేస్తూ ‘సిద్ధం’ సభలు నిర్వహించిన నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలు మినహా మిగతా...
27-03-2024 11:09 AM
ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రవర్తనతో విసుగు చెందిన టీడీపీ సీనియర్ నాయకులు పాలడుగు భానుప్రకాష్ మంగళవారం ఆ పార్టీ కి రాజీనామా చేశారు. వైయస్ఆర్సీపీ...
27-03-2024 10:25 AM
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి నేటి నుంచి `మేమంతా సిద్ధం` బస్సు యాత్రను ప్రారంభించనున్నారు.
26-03-2024
26-03-2024 08:38 PM
తాడేపల్లి: నూజివీడు మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య, ఆయన కుమారుడు చిన్నం చైతన్య వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
26-03-2024 08:33 PM
తాడేపల్లి: జై భారత్ నేషనల్ పార్టీ మాజీ అధ్యక్షుడు గొరకపూడి చిన్నయ్యదొర వైయస్ఆర్ సీపీలో చేరారు.
26-03-2024 08:29 PM
తాడేపల్లి: పాయకరావుపేట నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
26-03-2024 08:24 PM
తాడేపల్లి: వెంకటగిరి నియోజకవర్గ టీడీపీ సీనియర్ నేత డాక్టర్ మస్తాన్ యాదవ్ వైయస్ఆర్ సీపీలో చేరారు.
26-03-2024 08:10 PM
తాడేపల్లి: ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ గోరుముచ్చు గోపాల్ యాదవ్ వైయస్ఆర్ సీపీలో చేరారు.
26-03-2024 08:05 PM
తాడేపల్లి: రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ గంటా నరహరి వైయస్ఆర్ సీపీలో చేరారు.
26-03-2024 08:00 PM
తాడేపల్లి: సూళ్లూరుపేట టీడీపీ సీనియర్ నేత వేనాటి రామచంద్రారెడ్డి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
26-03-2024 07:08 PM
తాడేపల్లి: విశాఖపట్టణానికి చెందిన పలువురు సీనియర్ నాయకులు వైయస్ఆర్ సీపీలో చేరారు.