మేమంతా సిద్ధం - 4వ రోజు షెడ్యూల్ కూటమి పేరుతో కుట్రలు.. మోసగాళ్లను నమ్మొద్దుదళితులను ఎగతాళి చేసిన బాబుకు రాజకీయ సమాధికడతాం!కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాం
స్టోరీస్
29-03-2024
29-03-2024 11:03 PM
సాయంత్రం 3 గంటలకు బయలుదేరి పామిడి, కల్లూరు, అనంతపురం బైపాస్, రాప్తాడు బైపాస్ , ఆకుతోటపల్లి , సంజీవపురం శివారు వరకు బస్ యాత్ర కొనసాగుతుంది.
29-03-2024 10:58 PM
‘‘మేం టిప్పర్ డ్రైవర్కు టికెట్ ఇచ్చామని చంద్రబాబు హేళన చేశాడు. మాది పేదవాళ్ల పార్టీ.. అందుకే టిప్పర్ డ్రైవర్కు టికెట్ ఇచ్చాం. వీరాంజనేయులు చదివింది.. చంద్రబాబు కంటే పెద్ద చదువు. వీరాంజనేయులు ...
29-03-2024 10:50 PM
గతం నుంచి ఇప్పటిదాకా చూస్తే చంద్రబాబుకు కులపిచ్చి కొనసాగుతూనే ఉంది. అది ఇక ఎప్పటికీ ఆయన్నుంచి పోయేది కాదు. ఎందుకంటే, కుల పిచ్చి అనేది ఆయన రక్తంలోనే ఇమిడిపోయి ఉంది. సామాన్యుడైన ఒక దళితుడు టిప్పర్...
29-03-2024 12:07 PM
కర్నూలు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి బస్సు యాత్ర కోడుమూరు చేరుకుంది.
29-03-2024 11:14 AM
కర్నూలు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర మూడో రోజు పెంచికలపాడు నుంచి ప్రారంభమైంది.
29-03-2024 09:25 AM
రాళ్లదొడ్డికి ముందు భోజన విరామం. అనంతరం కడిమెట్ల మీదుగా ఎమ్మిగనూరులోని వీవర్స్ కాలనీ సొసైటీ గ్రౌండ్ దగ్గరకు చేరుకోనున్న సీఎం వైయస్ జగన్ ఎన్నికల ప్రచార రథం ..సాయంత్రం బహిరంగ సభలో సీఎం వైయస్ జగన్...
29-03-2024 09:19 AM
అప్పట్లో ఒక్క హామీ కూడా నెరవేర్చని చంద్రబాబు ఇప్పుడు మళ్లీ సిగ్గులేకుండా మోసం చేసేందుకు రంగురంగుల మేనిఫెస్టోతో వస్తున్నాడు’’ అంటూ సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు.
29-03-2024 09:10 AM
వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఉదయం 9 గంటలకు పెంచికలపాడు నుంచి రామచంద్రపురం, కోడుమూరు, హంద్రీ కైరవడి, గోనెగండ్ల మీదుగా రాళ్లదొడ్డి చేరుకుంటారు. రాళ్లదొడ్డికి ముందు భోజన విరామం తీసుకుంటారు.
28-03-2024
28-03-2024 10:11 PM
మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం.. ఇవన్నీ తన జీవితం, బోధనలు ద్వారా జీసస్ లోకానికి ఇచ్చిన సందేశాలు అని ముఖ్యమంత్రి వైయస్ జగన్...
28-03-2024 07:17 PM
రెండేళ్లు కరోనా ప్రభావం తర్వాత కేవలం మూడేళ్లలోనే మన నంద్యాల అభివృద్ధిలో దూసుకుపోతోంది. ఈరోజు నంద్యాలను జిల్లా చేశాం. నంద్యాలకు రూ.500 కోట్లతో మెడికల్ కాలేజీ, ఆస్పత్రిని తీసుకొచ్చాం. నంద్యాల...
28-03-2024 07:11 PM
నంద్యాల : ఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర అయితే, మోసాల చంద్రబాబు పార్టీకి ఈ ఎన్నికలు చివరి ఎన్నికలు కావాలని వైయస్ఆర్సీపీ అధ్యక్షులు, సీఎం వైయస్ జగన్ పిలుపునిచ్చారు.
28-03-2024 05:04 PM
కృష్ణా నదిలో , శ్రీశైలం ప్రాజెక్ట్లో నీరులేకపోవడం, పులిచింతల నుండి నీటిని వాడుకుంటున్నాం
28-03-2024 03:01 PM
మళ్లీ ఇప్పుడు మోసపూరిత హామీలతో చంద్రబాబు వస్తున్నారు. ఏ పార్టీ వైపు ఉండాలో ప్రజలు నిర్ణయించారు. స్పష్టమైన అజెండాతో వైయస్ఆర్సీపీ ఉందని ప్రజలకు తెలుసు. మళ్లీ జన్మభూమి కమిటీలు వస్తాయని ప్రజలకు తెలుసు...
28-03-2024 01:46 PM
ఎర్రగుంట్లకు వెళ్లేదారిలో నూతన జంట వెంకటస్వామి, కావేరి దంపతులను సీఎం వైయస్ జగన్ ఆశీర్వదించారు.
28-03-2024 01:37 PM
ఈ ప్రభుత్వంలో మాకు ఎంతో నచ్చింది స్వయంపరిపాలనే. ఒక్క సర్టిఫికెట్ కావాలంటే రోజులు, నెలలు పట్టేది. ఇప్పుడు సచివాలయాల వల్ల ఒక్కరోజులో సర్టిఫికెట్ వస్తోంది.
28-03-2024 12:54 PM
వైయస్ఆర్సీపీలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆహ్వానించారు. తెలుగుదేశం, జనసేన పార్టీల నాయకులు సంక్షేమం, అభివృద్ధికి ఆకర్షితులై...
28-03-2024 12:07 PM
సామాన్యులకు ఇస్తున్నటు వంటి భరోసా శాశ్వతంగా నిలబడాలంటే ఏం చేయాలో మన అన్న వినడానికి వచ్చారు. అన్న మీరు మాకోసం నిలబడ్డారు. ఇంటాబయటా నిందలు వేస్తున్నా సామాన్యుల జెండాను, అణగారినవర్గాల అజెండాను మోసుకుంటూ...
28-03-2024 11:59 AM
ఒకడు అధికారంలోకి వస్తే మా దగ్గర ఎర్రబుక్కు ఉంది, అందులో పేర్లు ఉన్నాయని అంటాడు. అంటే మీరు వేసే ఓటు మీకు మంచి జరగడానికి వేయాలా? వాళ్ల పగలు, ప్రతీకారాలు తీర్చుకోవడానికి వేయాలా? అని మీరందరూ ఆలోచన...
28-03-2024 11:44 AM
ఈ 58 నెలల కాలంలో ఈ ఒక్క గ్రామంలోనే రెండు సచివాలయాల పరిధిలోనే ఎంత డబ్బులు ఏ మేరకు సొమ్ము ప్రతి ఇంటికి అందిందని గమనిస్తే..సచివాలయంలో జాబితా, డేటా ఉంది. ఆశ్చర్యం ఏంటంటే ..ఈ ఒక్క గ్రామంలోనే సంక్షేమ పథకాల...
28-03-2024 10:44 AM
నంద్యాల: పలువురు టీడీపీ నేతలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
28-03-2024 10:36 AM
నంద్యాల: `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర రెండో రోజు ప్రారంభమైంది.
27-03-2024
27-03-2024 11:49 PM
అధికారాన్ని పేదల భవిష్యత్ కోసం, రైతుల కోసం, అక్కచెల్లెమ్మల కోసం, అవ్వాతాతల కోసం, భావితరం పిల్లల కోసం, మన గ్రామాల కోసం, ఇంటింటి అభివృద్ధి కోసం, ఇంటింటి సంక్షేమం కోసం ఒక బాధ్యతగా ఈ 58 నెలల పాలనలో...
27-03-2024 07:44 PM
నాపై బురద జల్లుతూ రాజకీయం చేస్తున్నారు. అందరూ కలిసి జగన్పై యుద్ధానికి వస్తున్నారు. చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీ, కాం్గరెస్ నా పై యుద్ధానికి కలిసి కట్టుగా వస్తున్నారు.
27-03-2024 07:30 PM
175 నియోజకవర్గాలకు 175 మంది ఎమ్మెల్యేలు తప్పనిసరిగా గెలుస్తారని విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాను. తమరు మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరొక్కసారి
27-03-2024 06:09 PM
వేంపల్లెలో పూలు చల్లుతూ కోలాటం అడుతూ మహిళల స్వాగతం పలికారు. యర్రగుంట జనసంద్రంగా మారింది. గ్రామా గ్రామాన ప్రజలు తరలిరావడంతో ప్రొద్దుటూరు సభకు గంటన్నర అలస్యంగా ప్రారంభం కానుంది. ఇప్పటికే...
27-03-2024 05:29 PM
చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు, జన్మభూమి కమిటీలను తిరిగి ఏర్పాటు చేసి.. కార్యకర్తలను పెట్టుకొని వారికి జీతాలు ఇస్తాడని ఆయన అన్నారు. ఇప్పుడున్న వారందరిని ఇంటికి పంపి….. తెలుగుదేశం కార్యకర్తలతో...
27-03-2024 03:33 PM
రోడ్ షో లో వీరన్న గట్టు పల్లె క్రాస్ వద్ద వైయస్.జగన్ కు గజమాలతో స్థానికులు స్వాగతం పలికారు. దారి వెంట వైయస్ జగన్పై పూలవర్షం కురిపించారు.
27-03-2024 02:30 PM
వైయస్ఆర్ ఘాట్ ప్రాంగణం నుంచి ‘మేమంతా సిద్ధం’ జగన్నాథ రథచక్రాలు కదిలాయి. ఇవాళ కడప పార్లమెంట్ స్థానాల పరిధిలో ప్రచార యాత్ర సాగనుంది. సాయంత్రం ప్రొద్దుటూరులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం...
27-03-2024 02:16 PM
ఈ నేపధ్యంలో తగిన చర్యలకు డైరక్షన్ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసిన రాష్ర్ట ఛీఫ్ ఎలక్ర్టోరల్ అధికారి కార్యాలయం, అడిషనల్ ఛీఫ్ ఎలక్ర్టోరల్ ఆఫీసర్ హరేందిర ప్రసాద్ .
27-03-2024 01:25 PM
వైయస్ జగన్..మేమంతా సిద్దం పేరుతో రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర.. బహిరంగ సభలతో 21 రోజుల పాటు క్షేత్రస్థాయిలోనే ఉండనున్న సీఎం వైయస్ జగన్.