వర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదు
స్టోరీస్
20-04-2024
20-04-2024 01:47 PM
ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారిపైన విజయవాడలో జరిగిన దాడిని డ్రామా అని, నటన అంటూ అవహేళనగా మార్ఫింగ్ లతో తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం చేసింది.
20-04-2024 12:38 PM
అనకాపల్లి జిల్లా: మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఉత్తరాంధ్రలోకి ప్రవేశించింది. ఉమ్మడి విశాఖ జిల్లా, ప్రస్తుత అనకాపల్లి జిల్లాలో బస్సు యాత్రకు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు.
20-04-2024 12:33 PM
సీఎం వైయస్ జగన్పై దాడి విషయంలో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. బోండా ఉమ చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడు. పోటీకి కూడా నిలబడలేని అసమర్థుడు బోండా ఉమా.
20-04-2024 12:23 PM
టీడీపీ నుంచి చేరిన నేతలకు కండువాలు వేసి వైయస్ఆర్సీపీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి.
20-04-2024 11:05 AM
కాకినాడ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర 19వ రోజు గోడిచర్ల రాత్రి బస ప్రాంతం నుంచి ప్రారంభమైంద
19-04-2024
19-04-2024 10:29 PM
నరసింగపల్లి మీదుగా సాయంత్రం 3:30 గంటలకు చింతపాలెం వద్ద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
సభ అనంతరం బయ్యవరం, కశింకోట, అనకాపల్లి బైపాస్, అస్కపల్లి మీదుగా
చిన్నయపాలెం రాత్రి బస శిబిరానికి...
19-04-2024 10:21 PM
ముఖ్యమంత్రి జగన్ గారి నాయకత్వంలో ఈ 5 ఏళ్ళలో జరిగిన సంక్షేమం - అభివృద్ధిపై చర్చించేందుకు ప్రతిపక్షాలు, పచ్చమీడియాకు ధైర్యం లేక, వారు ప్రతీరోజూ మూడు మోసాలు, ఆరు అబద్ధాలతో కాలం వెళ్లదీస్తున్నారు.
19-04-2024 06:37 PM
ఫ్యాన్కు ఓటేస్తే.. అవ్వతాతలకు రూ.3వేల పెన్షన్ వస్తుందని తెలిపారు. బాబుకు ఓటేస్తే జన్మభూమి కమిటీలతో దోచుకుంటారని విమర్శించారు. ఫ్యాన్కు ఓటేస్తే ఇంటింటికి పౌర సేవలు అందుతాయని పేర్కొన్నారు.
19-04-2024 06:30 PM
సార్ మళ్లీ చెప్తున్నాం.. ఇలాంటి యుద్ధాలు మీకు కొత్త కాదు, మీ వెనకున్న మా సైనికులకు కొత్త కాదు. మీతోపాటు ప్రతి అడుగూ కలిపి కదులుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా రెండు విషయాలు చెప్పాలి...
19-04-2024 06:21 PM
పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజి మంత్రి రావెల కిషోర్ బాబు, పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నారాయణమూర్తి, లీగల్ సెల్ నేత శ్రీనివాసరెడ్డిలు ఇందుకు తగిన ఆధారాలను ఎన్నికల కమీషన్ ప్రధాన అధికారి...
19-04-2024 04:48 PM
తూర్పు గోదావరి జిల్లా: ఈరోజు తన తల్లి వైయస్ విజయమ్మ పుట్టినరోజు సందర్భంగా సీఎం వైయస్ జగన్ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
19-04-2024 04:45 PM
అల్లరిచేస్తున్న టిడిపి వారిని అలా చేయవద్దని అన్నందుకు వేగంగా బైక్ తో ఢీకొట్టించి హత్యాయత్నం దారుణం అన్నారు. ఇది తెలుగుదేశం పార్టీ గూండాలు చేసిన పని అన్నారు. రాజకీయాలు ఎన్నికల సమయంలో...
19-04-2024 04:22 PM
కాకినాడ జిల్లాలో కొందరు మహిళలు సీఎం జగన్ బస్సు యాత్రకు గుమ్మడికాయలతో దిష్టితీసి స్వాగతం పలికారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా యాత్ర పూర్తి చేసుకోవాలని, క్షేమంగా ఉండాలని సీఎం జగన్ను దీవించారు.
19-04-2024 04:10 PM
కాకినాడ : ఎన్నికల వేళ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీకి గట్టి షాక్ తగిలింది.
19-04-2024 03:56 PM
తాడేపల్లి: రాష్ట్రంలో లోక్సభ, శాసనసభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు జోరుగా సాగుతోంది. నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజే గురువారం భారీ ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి.
19-04-2024 12:39 PM
కాకినాడ జిల్లా పెద్దాపురం తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కీలక నేతలు తోట సుబ్బారావు నాయుడు, ముత్యాల శ్రీనివాస్.
19-04-2024 12:33 PM
ఎంపీ అభ్యర్ధి సీహెచ్ సునీల్, కాకినాడ సిటీ, రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కురసాల కన్నబాబు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్ధి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తదితరులు...
19-04-2024 12:28 PM
ఏకంగా రాజ్యంగబద్ధ సంస్థ ఈసీకే పరోక్షంగా తన రాతలతో ఆదేశాలు జారీ చేస్తుండటం రామోజీరావు బరితెగింపునకు నిదర్శనం. ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో ఏకంగా ఎస్పీలను మారిస్తే సరిపోతుందా... మొత్తం డీఎస్పీలు, సీఐలు...
19-04-2024 12:08 PM
పిఠాపురం నియోజకవర్గం నుంచి 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన పంతం ఇందిర.
19-04-2024 12:00 PM
జనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి, నెల్లూరు మండల అధ్యక్షుడు కాటంరెడ్డి జగదీష్ రెడ్డి, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ యాదవ్, తెలుగుదేశం పార్టీ ఉదయగిరి...
19-04-2024 11:28 AM
నెలరోజులుగా కూటమి పార్టీల నాయకులు ఆయా పార్టీలను వీడి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడమే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు.
19-04-2024 11:04 AM
ఒకవైపు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ సుపరిపాలన అందిస్తుంటే మరోవైపు ప్రతిపక్ష పార్టీలు కుమ్మక్కై దోచుకోవడానికి చూస్తున్నాయని మండిపడ్డారు. వైయస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాకే ప్రజల కష్టాలు...
19-04-2024 10:58 AM
కాకినాడ జిల్లాలో ప్రవేశించనున్న సిఎం వైయస్ జగన్ యాత్ర. సీఎం వైయస్ జగన్కు ఘనంగా స్వాగతం పలికేందుకు రోడ్లపై బారులు తీరిన అశేష జనవాహిని
19-04-2024 10:46 AM
.అందరూ కూడా జగన్ గారు మరోసారి విజయం సాధించాలనే మనస్పూర్తిగా కోరుకుంటున్నారన్నారు.
వైయస్ జగన్ ఘన విజయం సాధించబోతున్నారు. మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారనే ఊపు కనిపిస్తోందని అన్నారు.
18-04-2024
18-04-2024 07:22 PM
బందర్కు పూర్వవైభవం రావడానికి కారణం సీఎం జగన్ అని పేర్ని నాని తెలిపారు. కృష్ణా వర్శిటీ, పాలిటెక్నిక్ కాలేజీలు నిర్మించామన్నారు. పోర్టు పనులు శరవేగంగా జరిగేలా చూస్తున్నామన్నారు. 26వేల మంది నిరుపేదలకు...
18-04-2024 07:15 PM
అనంతరం ఉందురు క్రాస్, కాకినాడ బైపాస్ మీదుగా సాయంత్రం 3:30 గంటలకు కాకినాడ అచ్చంపేట జంక్షన్ వద్ద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
18-04-2024 07:09 PM
జనంతో కిక్కిరిసిన రాజమండ్రి రహదారులు. అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మెలు, అన్నదమ్ములు.. పసిపిల్లల తల్లుతో సహా సీఎం వైయస్.జగన్ బస్సుయాత్రకు సంఘీభావంగా తరలివచ్చిన జన ప్రభంజనం.
18-04-2024 06:07 PM
సీఎం వైయస్ జగన్పై దాగి ఘటన మీద టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాటలు అర్థరహితం అని మండిపడ్డారు. ఈ ఘటన వెనుకనున్నవారు బయటకు రావాలి.. కానీ, వాళ్లను ఇరికించాల్సిన అవసరం...
18-04-2024 05:02 PM
సీఎం జగన్ నా ఎస్సి, నా బీసీ, నా మైనారిటీ అంటుంటే రామోజీరావు తట్టుకోలేకపోతున్నాడు
18-04-2024 04:34 PM
తూర్పుగోదావరి జిల్లా: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర కడియపులంక చేరుకుంది.