టీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన
స్టోరీస్
20-04-2024
20-04-2024 02:48 PM
చంద్రబాబు దగ్గర పవన్ ప్యాకేజీ తీసుకున్నారని అందరికి తెలుసు. జైలులో ములాఖత్ తర్వాత పవన్ కొన్న ఆస్తులు ఎన్ని?. బినామీ పేర్లతో ఉన్న పవన్ ఆస్తుల వివరాలు నేనే బయటపెడతా’’ అని పోతిన హెచ్చరించారు.
20-04-2024 02:02 PM
చంద్రబాబు,లోకేష్ వ్యాఖ్యలు విద్వేషపూరితంగా ఉన్నాయి. కేసులుంటే పదవులని లోకేష్ చెబుతున్నాడు. ఓటమి అంచున ఉన్నారు కాబట్టే దాడులకు పాల్పడుతున్నారు.
20-04-2024 01:47 PM
ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారిపైన విజయవాడలో జరిగిన దాడిని డ్రామా అని, నటన అంటూ అవహేళనగా మార్ఫింగ్ లతో తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం చేసింది.
20-04-2024 12:38 PM
అనకాపల్లి జిల్లా: మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఉత్తరాంధ్రలోకి ప్రవేశించింది. ఉమ్మడి విశాఖ జిల్లా, ప్రస్తుత అనకాపల్లి జిల్లాలో బస్సు యాత్రకు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు.
20-04-2024 12:33 PM
సీఎం వైయస్ జగన్పై దాడి విషయంలో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. బోండా ఉమ చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడు. పోటీకి కూడా నిలబడలేని అసమర్థుడు బోండా ఉమా.
20-04-2024 12:23 PM
టీడీపీ నుంచి చేరిన నేతలకు కండువాలు వేసి వైయస్ఆర్సీపీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి.
20-04-2024 11:05 AM
కాకినాడ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర 19వ రోజు గోడిచర్ల రాత్రి బస ప్రాంతం నుంచి ప్రారంభమైంద
19-04-2024
19-04-2024 10:29 PM
నరసింగపల్లి మీదుగా సాయంత్రం 3:30 గంటలకు చింతపాలెం వద్ద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
సభ అనంతరం బయ్యవరం, కశింకోట, అనకాపల్లి బైపాస్, అస్కపల్లి మీదుగా
చిన్నయపాలెం రాత్రి బస శిబిరానికి...
19-04-2024 10:21 PM
ముఖ్యమంత్రి జగన్ గారి నాయకత్వంలో ఈ 5 ఏళ్ళలో జరిగిన సంక్షేమం - అభివృద్ధిపై చర్చించేందుకు ప్రతిపక్షాలు, పచ్చమీడియాకు ధైర్యం లేక, వారు ప్రతీరోజూ మూడు మోసాలు, ఆరు అబద్ధాలతో కాలం వెళ్లదీస్తున్నారు.
19-04-2024 06:37 PM
ఫ్యాన్కు ఓటేస్తే.. అవ్వతాతలకు రూ.3వేల పెన్షన్ వస్తుందని తెలిపారు. బాబుకు ఓటేస్తే జన్మభూమి కమిటీలతో దోచుకుంటారని విమర్శించారు. ఫ్యాన్కు ఓటేస్తే ఇంటింటికి పౌర సేవలు అందుతాయని పేర్కొన్నారు.
19-04-2024 06:30 PM
సార్ మళ్లీ చెప్తున్నాం.. ఇలాంటి యుద్ధాలు మీకు కొత్త కాదు, మీ వెనకున్న మా సైనికులకు కొత్త కాదు. మీతోపాటు ప్రతి అడుగూ కలిపి కదులుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా రెండు విషయాలు చెప్పాలి...
19-04-2024 06:21 PM
పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజి మంత్రి రావెల కిషోర్ బాబు, పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నారాయణమూర్తి, లీగల్ సెల్ నేత శ్రీనివాసరెడ్డిలు ఇందుకు తగిన ఆధారాలను ఎన్నికల కమీషన్ ప్రధాన అధికారి...
19-04-2024 04:48 PM
తూర్పు గోదావరి జిల్లా: ఈరోజు తన తల్లి వైయస్ విజయమ్మ పుట్టినరోజు సందర్భంగా సీఎం వైయస్ జగన్ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
19-04-2024 04:45 PM
అల్లరిచేస్తున్న టిడిపి వారిని అలా చేయవద్దని అన్నందుకు వేగంగా బైక్ తో ఢీకొట్టించి హత్యాయత్నం దారుణం అన్నారు. ఇది తెలుగుదేశం పార్టీ గూండాలు చేసిన పని అన్నారు. రాజకీయాలు ఎన్నికల సమయంలో...
19-04-2024 04:22 PM
కాకినాడ జిల్లాలో కొందరు మహిళలు సీఎం జగన్ బస్సు యాత్రకు గుమ్మడికాయలతో దిష్టితీసి స్వాగతం పలికారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా యాత్ర పూర్తి చేసుకోవాలని, క్షేమంగా ఉండాలని సీఎం జగన్ను దీవించారు.
19-04-2024 04:10 PM
కాకినాడ : ఎన్నికల వేళ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీకి గట్టి షాక్ తగిలింది.
19-04-2024 03:56 PM
తాడేపల్లి: రాష్ట్రంలో లోక్సభ, శాసనసభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు జోరుగా సాగుతోంది. నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజే గురువారం భారీ ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి.
19-04-2024 12:39 PM
కాకినాడ జిల్లా పెద్దాపురం తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కీలక నేతలు తోట సుబ్బారావు నాయుడు, ముత్యాల శ్రీనివాస్.
19-04-2024 12:33 PM
ఎంపీ అభ్యర్ధి సీహెచ్ సునీల్, కాకినాడ సిటీ, రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కురసాల కన్నబాబు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్ధి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తదితరులు...
19-04-2024 12:28 PM
ఏకంగా రాజ్యంగబద్ధ సంస్థ ఈసీకే పరోక్షంగా తన రాతలతో ఆదేశాలు జారీ చేస్తుండటం రామోజీరావు బరితెగింపునకు నిదర్శనం. ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో ఏకంగా ఎస్పీలను మారిస్తే సరిపోతుందా... మొత్తం డీఎస్పీలు, సీఐలు...
19-04-2024 12:08 PM
పిఠాపురం నియోజకవర్గం నుంచి 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన పంతం ఇందిర.
19-04-2024 12:00 PM
జనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి, నెల్లూరు మండల అధ్యక్షుడు కాటంరెడ్డి జగదీష్ రెడ్డి, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ యాదవ్, తెలుగుదేశం పార్టీ ఉదయగిరి...
19-04-2024 11:28 AM
నెలరోజులుగా కూటమి పార్టీల నాయకులు ఆయా పార్టీలను వీడి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడమే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు.
19-04-2024 11:04 AM
ఒకవైపు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ సుపరిపాలన అందిస్తుంటే మరోవైపు ప్రతిపక్ష పార్టీలు కుమ్మక్కై దోచుకోవడానికి చూస్తున్నాయని మండిపడ్డారు. వైయస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాకే ప్రజల కష్టాలు...
19-04-2024 10:58 AM
కాకినాడ జిల్లాలో ప్రవేశించనున్న సిఎం వైయస్ జగన్ యాత్ర. సీఎం వైయస్ జగన్కు ఘనంగా స్వాగతం పలికేందుకు రోడ్లపై బారులు తీరిన అశేష జనవాహిని
19-04-2024 10:46 AM
.అందరూ కూడా జగన్ గారు మరోసారి విజయం సాధించాలనే మనస్పూర్తిగా కోరుకుంటున్నారన్నారు.
వైయస్ జగన్ ఘన విజయం సాధించబోతున్నారు. మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారనే ఊపు కనిపిస్తోందని అన్నారు.
18-04-2024
18-04-2024 07:22 PM
బందర్కు పూర్వవైభవం రావడానికి కారణం సీఎం జగన్ అని పేర్ని నాని తెలిపారు. కృష్ణా వర్శిటీ, పాలిటెక్నిక్ కాలేజీలు నిర్మించామన్నారు. పోర్టు పనులు శరవేగంగా జరిగేలా చూస్తున్నామన్నారు. 26వేల మంది నిరుపేదలకు...
18-04-2024 07:15 PM
అనంతరం ఉందురు క్రాస్, కాకినాడ బైపాస్ మీదుగా సాయంత్రం 3:30 గంటలకు కాకినాడ అచ్చంపేట జంక్షన్ వద్ద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
18-04-2024 07:09 PM
జనంతో కిక్కిరిసిన రాజమండ్రి రహదారులు. అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మెలు, అన్నదమ్ములు.. పసిపిల్లల తల్లుతో సహా సీఎం వైయస్.జగన్ బస్సుయాత్రకు సంఘీభావంగా తరలివచ్చిన జన ప్రభంజనం.
18-04-2024 06:07 PM
సీఎం వైయస్ జగన్పై దాగి ఘటన మీద టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాటలు అర్థరహితం అని మండిపడ్డారు. ఈ ఘటన వెనుకనున్నవారు బయటకు రావాలి.. కానీ, వాళ్లను ఇరికించాల్సిన అవసరం...