08-03-2021
08-03-2021 06:34 PM
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైయస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.
08-03-2021 04:38 PM
ఆ రోజు నాతో అన్నారు. మురళీ..మన రాష్ట్ర బడ్జెట్ ఎంతా? మా నాన్న వైయస్ఆర్ ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వేరు..ఇప్పుడు ఏపీ పరిస్థితి వేరు అన్నారు.
08-03-2021 04:25 PM
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు, లోకేష్ విష పురుగుల్లా తయారయ్యారని, మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతు ఖాయమని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే
08-03-2021 03:51 PM
మొత్తం 85 వేల 576 కోట్ల అంచనా వ్యయంతో 92 ప్రాజెక్ట్లు చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు.
08-03-2021 03:19 PM
రాష్ట్ర సమస్యలను ప్రస్తావించేందుకు అధిక సమయం ఇవ్వాలని కోరారు.
08-03-2021 02:59 PM
ఎన్నికల్లో టీడీపీ ఓటమి కారణంగానే చంద్రబాబు ఫ్రస్టేషన్లో మాట్లాడుతున్నారని విమర్శించారు. సోమవారం తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.
08-03-2021 01:21 PM
మనం అమలు చేస్తున్న ప్రతిపథకం, ప్రతి కార్యక్రమంలోనూ అక్కచెల్లెమ్మలకు అండగా నిలుస్తున్నాం. మారుతున్న సమాజాన్ని, రాబోయే రోజుల్లో పరిస్థితులు, మహిళలకు ఎదురవుతున్న సవాళ్లను అర్థం చేసుకొని వారికి...
08-03-2021 01:07 PM
కులాల విషయంలో తమకు పెద్ద పట్టింపు ఉండదన్నారు. ఎవరైనా ఒకటే దృష్టితో చూస్తామన్నారు. జీవీఎంసీ ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ గెలుపు తథ్యమన్నారు.
08-03-2021 12:14 PM
నవ్యాంధ్రకు వైయస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రులుగా చేయడంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ కీలకంగా వ్యవహరించారని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు...
08-03-2021 11:36 AM
తాడేపల్లి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
08-03-2021 10:03 AM
అమ్మ ఒడి, వైయస్సార్ చేయూత, వైయస్సార్ ఆసరా, కాపు నేస్తం, మహిళల పేరుతోనే ఇంటి స్థలాలు, వైయస్సార్ సంపూర్ణ పోషణ వంటి పథకాల ద్వారా వారికి లబ్ధి చేకూర్చినట్టు వివరించారు.
08-03-2021 09:57 AM
తొలిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దివంగత సీఎం వైయస్సార్ హోంమంత్రి పదవిని మహిళకు ఇచ్చా రు. ఇప్పుడు తండ్రి బాటలోనే తనయుడు సీఎం జగన్ కూడా హోం మంత్రి పదవి మహిళకు ఇచ్చా రు. నామినేషన్ పనులు, నామినేటెడ్...
07-03-2021
07-03-2021 08:29 PM
‘మేం బూతుల మంత్రులం, అవినీతి మంత్రులం అట. పేకాట ఆడిస్తున్నామట. 1975లో ఎమ్మెల్యే అయినప్పుడు చంద్రగిరిలో చంద్రబాబే వ్యభిచార గృహాలు, పేకాట క్లబ్బులు నడిపారు. అందుకే 1983 ఎన్నికలప్పుడు చంద్రబాబును...
07-03-2021 08:14 PM
‘వైయస్సార్ హయాంలోనే విశాఖ అభివృద్ధి చెందింది. ఎస్ఈజడ్ (సెజ్), అయినా ఫార్మా సిటీ అయినా ఆయన హయాంలోనే వచ్చాయి. సెజ్లోని బ్రాండిక్స్ కంపెనీ చాలా మందికి ఉపాధి ఇచ్చింది. విదేశాలకు వెళ్లి మరీ ఆ సంస్థ...
07-03-2021 07:47 PM
దావులూరి వెంకటేశ్వరరావు విజయవాడ కార్పొరేషన్ లోని యల్.ఐ.సి. కాలనీ, క్రీస్తు రాజుపురం తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గా ఉంటూ అక్రమంగా మొత్తం ఆ ఇంటి నెంబరు పై 25
మంది వ్యక్తులను ఓటర్లుగా నమోదు చేయించారు.
07-03-2021 07:35 PM
కొంతకాలం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ అంటకాగాడు. చంద్రబాబు వెళ్ళమంటే.. రాజధాని అమరావతి ప్రాంతానికి వచ్చి పేదల చేతుల్లోని క్యారేజీ లాక్కని పెరుగన్నం తినేసి, మూతి తుడుచుకుని, విమానం ఎక్కేలోపు ఏం...
07-03-2021 07:21 PM
ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే కరువు వస్తుంది. అటువంటి చంద్రబాబు ఈరోజు విజయవాడ నగరంలో అడుగుపెడుతున్నాడంటే ప్రజలంతా హడలిపోతున్నారు. విజయవాడ నగరానికి ఏ అరిష్టం వస్తుందా అని చెప్పి భయపడుతున్నారు. చంద్రబాబూ...
06-03-2021
06-03-2021 05:13 PM
విశాఖపట్నం: పేదలకు మంచి జరిగితే ఓర్వలేని నీచుడు చంద్రబాబు అని, వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం విశాఖలో 2 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే తట్టుకోలేక కోర్టుకెళ్లి అడ్డుకున్నాడని ఎమ
06-03-2021 03:36 PM
ఎప్పుడు ఎన్నికలు వస్తాయా? ఎప్పుడు వైయస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపిద్దామా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. గుంటూరులోని అన్ని వార్డుల్లో వైయస్ఆర్సీపీ అభ్యర్థులు గెలుస్తారని చెప్పారు. మంచి...
06-03-2021 02:58 PM
విజయవాడ: పంచాయతీ ఎన్నికల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దెబ్బకు చంద్రబాబు చిన్న మెదడు చితికిపోయిందని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. చంద్రబాబు శని గ్రహం..
06-03-2021 02:24 PM
విమర్శించే ముందు చంద్రబాబు తన పార్టీ సంగతి చూసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హితవు పలికారు.
06-03-2021 12:41 PM
ఒక సామాజిక వర్గానికి కాకుండా అన్ని కులాల వారికి న్యాయం చేయాలన్నదే వైయస్ జగన్ తపన అన్నారు. ఇళ్ల స్దలాలతో పాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అలీ వివరించారు
06-03-2021 11:58 AM
వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు జోగి రమేష్, మల్లాది విష్ణు, సామినేని ఉదయభాను,
06-03-2021 11:50 AM
మున్సిపల్ ఎన్నికల్లో 90 శాతానికి పైగా విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
06-03-2021 11:36 AM
తుని రైలు దహనం కేసులో కాపు ఉద్యమ నాయకులపై రైల్వే పోలీసులు పెట్టిన కేసులు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు. దీనిపై కేంద్ర రైల్వే మంత్రితో చర్చలు జరిపి కేసులు ఎత్తివేతకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
06-03-2021 11:24 AM
ఈ ఏడాది జనవరి వరకు రాష్ట్రంలో 1,62,84,820 మంది అగ్రవర్ణ పేదలకు (కాపులను మినహాయించి) నేరుగా నగదు బదిలీతోపాటు నగదు బదిలీయేతర పథకాల ద్వారా ఏకంగా రూ.16,514.95 కోట్ల మేర ఆర్థిక సాయం అందించారు.
05-03-2021
05-03-2021 06:14 PM
మూడు రాజధానులను అన్ని ప్రాంతాల ప్రజలు స్వాగతిస్తున్నారు. కొంత ఆలస్యం కావచ్చు కానీ, విశాఖకు రాజధాని రావడం తథ్యం. తండ్రీ కోడుకులు మోసగాళ్లు. ఈ మోసగాళ్లను ఉత్తరాంధ్రలో కాలు పెట్టనివ్వదని కోరుతున్నాను.
05-03-2021 02:40 PM
ప్రభుత్వం ప్రతిష్ట్మాతకంగా చేపడుతున్న కార్యక్రమాలపైన వ్యవస్థలను, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు. వేరే కారణాలతో ఇలాంటి దురుద్దేశపూర్వక ప్రచారం చేస్తున్నారని అనుమానం వ్య...
05-03-2021 01:44 PM
మార్చి, ఏప్రిల్, మే నెలల్లో వందల కొద్ది కోవిడ్ పరీక్షలు చేయాల్సి వచ్చింది. ప్రభుత్వం ప్రజలకు ఏదో ఒక విధంగా సాయం చేస్తూ చేదోడువాదోడుగా నిలిచింది. దీన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది కాబట్టి..స్థూల...
05-03-2021 12:33 PM
సోషల్ మీడియా, ఆన్లైన్ వెబ్సైట్లలో అత్యంత నమ్మకం కలిగించేలా వైరల్ అవుతున్న వాటిని గుడ్డిగా నమ్మొద్దు. ఫ్యాక్ట్ చెక్ చేసుకునేందుకే వెబ్ సైట్ను అందుబాటులోకి తెచ్చామని,