04-03-2021
04-03-2021 07:18 PM
20 నెలల కాలంలో ప్రజల్లో సీఎం వైయస్ జగన్ సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ప్రజలు తమ అభిమానాన్ని చాటుతూ వైయస్ఆర్సీపీకి మద్దతుగా నిలుస్తున్నారని చెప్పారు.
04-03-2021 06:03 PM
ప్రజల సంక్షేమం, ఆరోగ్యమే లక్ష్యంగా.. ముఖ్యమంత్రి గారు ప్రజలకు సంబంధించి త్రాగునీరు, పారిశుధ్యం, విద్య, వైద్యం, ఆరోగ్యం, వీటన్నింటినీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వినూత్నమైన కార్యక్రమాలను అమలు...
04-03-2021 03:34 PM
ఇప్పటికే సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యామ్నయ మార్గాలు సూచించారని తెలిపారు. సచివాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పేర్నినాని...
04-03-2021 03:11 PM
చందరబాబు ఇప్పుడు కూడా బాధ్యతగా వ్యవహరించకుంటే టీడీపీ పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని హెచ్చరించారు.
04-03-2021 02:59 PM
కౌన్సిల్లోని మందబలాన్ని ఆసరా చేసుకుని ఇన్నాళ్లూ టీడీపీ ఏదో చేద్దామనుకుందని చెప్పారు. ఇకపై వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో సంక్షేమం-అభివృద్ధి సమపాళ్లతో కూడిన పాలన దిగ్విజయంగా సాగనుందని రామకృష్ణారెడ్డి...
04-03-2021 01:22 PM
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి తానేటి వనిత, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
04-03-2021 01:17 PM
మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి, తదితరులు ఉన్నారు.
04-03-2021 12:46 PM
సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి పాలన చూసే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు వైయస్సార్ సీపీలోకి చేరుతున్నారని ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
04-03-2021 12:17 PM
వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధులు సి. రామచంద్రయ్య, దువ్వాడ శ్రీనివాస్, షేక్ మహమ్మద్ ఇక్బాల్, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, చల్లా భగీరధరెడ్డి, కరీమున్నీసాలు సీఎం వైయస్ జగన్ను కలిసి బీ ఫామ్లు...
04-03-2021 11:39 AM
రాష్ట్రంలో మొత్తం 2,794 వార్డులు/డివిజన్లకు గాను 578 వార్డులు/డివిజన్లలో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
04-03-2021 11:22 AM
చల్లా భగీరథరెడ్డి, దివంగత ఎంపీ దుర్గా ప్రసాద్ కుమారుడు బల్లి కల్యాణ్ చక్రవర్తి, దువ్వాడ శ్రీనివాస్, సీ.రామచంద్రయ్య, మహమ్మద్ ఇక్బాల్, కరీమున్నిసాలను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక చేశారు.
03-03-2021
03-03-2021 07:24 PM
పంచాయతీ ఎన్నికల తరహాలోనే ఈ ఎన్నికల్లోనూ వైయస్ఆర్సీపీ తన హవాను కొనసాగించింది.
03-03-2021 05:31 PM
ఏకగ్రీవాలను అడ్డుకోవాలని చూస్తే చివరికి ఏమైందని ప్రశ్నించారు. నామినేషన్లకు ఎస్ఈసీ మరో అవకాశం ఇచ్చినా.. టీడీపీపై నమ్మకం లేక ఎవరూ ముందుకు రాని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని చెప్పారు.
03-03-2021 02:44 PM
దలు, మహిళలు, రైతుల గురించి చంద్రబాబు ఆలోచించలేదన్నారు. ఏపీని అభివృద్ధి పథకంలో సీఎం వైయప్ జగన్ నడిపిస్తున్నారని తెలిపారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో వైయస్ఆర్సీపీదే విజయమ...
03-03-2021 02:30 PM
సీఎం వైయస్ జగన్ పాలనలో సంక్షేమ పథకాలు అందిరికీ అందుతున్నాయన్నారు. గత ప్రభుత్వం పేదవారిని గాలికొదిలేసిందని ఆమె అన్నారు.
03-03-2021 02:21 PM
ఆంజనేయులుతో పాటు పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు వైయస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు.
03-03-2021 02:11 PM
బుధవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉన్నతాధికారులు హాజరయ్యారు.
03-03-2021 01:19 PM
పంచాయతీ ఎన్నికల్లో 90 శాతం ప్రజలు వైయస్ఆర్సీపీకి పట్టం కట్టారని చెప్పారు. జీవీఎంసీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
03-03-2021 11:34 AM
మున్సిపోల్స్లోనూ పంచాయతీలకు మించిన ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు సీఎం వైయస్ జగన్ మీద ఉన్న నమ్మకాన్ని ఈ ఫలితాలు ప్రతిబింబిస్తాయని తెలిపారు.
02-03-2021
02-03-2021 04:57 PM
తాడేపల్లి: వైద్యం, విద్యారంగంలో నాడు–నేడు పనులను ప్రతిష్టాత్మకంగా చేపట్టామని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అన్నారు.
02-03-2021 04:23 PM
తాడేపల్లి: విశాఖలో అతిపెద్ద నౌకాశ్రయాలు, మరో 10 గుర్తించిన ఓడరేవులు ఉన్నాయని, 170 టన్నులకు పైగా సరుకుల రవాణా జరుగుతోందని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు.
02-03-2021 02:45 PM
రామాయపట్నం, భావనపాడు, మచిలీపట్నం పోర్టుల ద్వారా అదనంగా 100 మిలియన్ టన్నుల కార్గో రవాణా సామర్థ్యం పెంచనుందని చెప్పారు. పోర్టు ఆధారిత పారిశ్రామిక నగరాలు, పరిశ్రమలు పెరగనున్నాయని...
02-03-2021 01:20 PM
పోర్టులు, షిప్పింగ్, జల మార్గాల శాఖ రూ.3.39 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి అవగాహన ఒప్పందాలను (ఎంవోయూలు) రూపొందించే అవకాశం ఉంది.
02-03-2021 12:28 PM
ఇచ్చిన హామీలతోపాటు ఇవ్వని హామీలను కూడా సీఎం వైయస్ జగన్ నెరవేర్చారని పేర్కొన్నారు. వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి సంక్షేమ ఫలాలు ఇంటింటికి అందజేస్తున్నారని తెలిపారు
02-03-2021 11:52 AM
ఓటమి భయంతో చంద్రబాబు విధ్వేషాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.
01-03-2021
01-03-2021 06:14 PM
అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు.
01-03-2021 06:03 PM
మీరు అరెస్టులు చేస్తే..మీరు గృహ నిర్భందాలు చేస్తే, ఎయిర్పోర్టు రన్వేపై ఆపేస్తే అది ప్రజాస్వామ్యం. చట్టానికి వ్యతిరేకంగా, అనుమతిలేకున్నా. కోవిడ్, ఎన్నికల నిబంధనలు ఉన్నా కూడా మీరు నిరసన తెలిపేందుకు...
01-03-2021 05:23 PM
తిరుపతి: ప్రతిపక్షనేత చంద్రబాబు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.
01-03-2021 03:45 PM
అనంతపురం: పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సమగ్రమైన ప్రణాళికను రూపొందించామని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
01-03-2021 03:39 PM
చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారని నారాయణస్వామి దుయ్యబట్టారు.