07-03-2021
07-03-2021 08:29 PM
‘మేం బూతుల మంత్రులం, అవినీతి మంత్రులం అట. పేకాట ఆడిస్తున్నామట. 1975లో ఎమ్మెల్యే అయినప్పుడు చంద్రగిరిలో చంద్రబాబే వ్యభిచార గృహాలు, పేకాట క్లబ్బులు నడిపారు. అందుకే 1983 ఎన్నికలప్పుడు చంద్రబాబును...
07-03-2021 08:14 PM
‘వైయస్సార్ హయాంలోనే విశాఖ అభివృద్ధి చెందింది. ఎస్ఈజడ్ (సెజ్), అయినా ఫార్మా సిటీ అయినా ఆయన హయాంలోనే వచ్చాయి. సెజ్లోని బ్రాండిక్స్ కంపెనీ చాలా మందికి ఉపాధి ఇచ్చింది. విదేశాలకు వెళ్లి మరీ ఆ సంస్థ...
07-03-2021 07:47 PM
దావులూరి వెంకటేశ్వరరావు విజయవాడ కార్పొరేషన్ లోని యల్.ఐ.సి. కాలనీ, క్రీస్తు రాజుపురం తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గా ఉంటూ అక్రమంగా మొత్తం ఆ ఇంటి నెంబరు పై 25
మంది వ్యక్తులను ఓటర్లుగా నమోదు చేయించారు.
07-03-2021 07:35 PM
కొంతకాలం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ అంటకాగాడు. చంద్రబాబు వెళ్ళమంటే.. రాజధాని అమరావతి ప్రాంతానికి వచ్చి పేదల చేతుల్లోని క్యారేజీ లాక్కని పెరుగన్నం తినేసి, మూతి తుడుచుకుని, విమానం ఎక్కేలోపు ఏం...
07-03-2021 07:21 PM
ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే కరువు వస్తుంది. అటువంటి చంద్రబాబు ఈరోజు విజయవాడ నగరంలో అడుగుపెడుతున్నాడంటే ప్రజలంతా హడలిపోతున్నారు. విజయవాడ నగరానికి ఏ అరిష్టం వస్తుందా అని చెప్పి భయపడుతున్నారు. చంద్రబాబూ...
06-03-2021
06-03-2021 05:13 PM
విశాఖపట్నం: పేదలకు మంచి జరిగితే ఓర్వలేని నీచుడు చంద్రబాబు అని, వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం విశాఖలో 2 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే తట్టుకోలేక కోర్టుకెళ్లి అడ్డుకున్నాడని ఎమ
06-03-2021 03:36 PM
ఎప్పుడు ఎన్నికలు వస్తాయా? ఎప్పుడు వైయస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపిద్దామా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. గుంటూరులోని అన్ని వార్డుల్లో వైయస్ఆర్సీపీ అభ్యర్థులు గెలుస్తారని చెప్పారు. మంచి...
06-03-2021 02:58 PM
విజయవాడ: పంచాయతీ ఎన్నికల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దెబ్బకు చంద్రబాబు చిన్న మెదడు చితికిపోయిందని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. చంద్రబాబు శని గ్రహం..
06-03-2021 02:24 PM
విమర్శించే ముందు చంద్రబాబు తన పార్టీ సంగతి చూసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హితవు పలికారు.
06-03-2021 12:41 PM
ఒక సామాజిక వర్గానికి కాకుండా అన్ని కులాల వారికి న్యాయం చేయాలన్నదే వైయస్ జగన్ తపన అన్నారు. ఇళ్ల స్దలాలతో పాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అలీ వివరించారు
06-03-2021 11:58 AM
వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు జోగి రమేష్, మల్లాది విష్ణు, సామినేని ఉదయభాను,
06-03-2021 11:50 AM
మున్సిపల్ ఎన్నికల్లో 90 శాతానికి పైగా విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
06-03-2021 11:36 AM
తుని రైలు దహనం కేసులో కాపు ఉద్యమ నాయకులపై రైల్వే పోలీసులు పెట్టిన కేసులు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు. దీనిపై కేంద్ర రైల్వే మంత్రితో చర్చలు జరిపి కేసులు ఎత్తివేతకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
06-03-2021 11:24 AM
ఈ ఏడాది జనవరి వరకు రాష్ట్రంలో 1,62,84,820 మంది అగ్రవర్ణ పేదలకు (కాపులను మినహాయించి) నేరుగా నగదు బదిలీతోపాటు నగదు బదిలీయేతర పథకాల ద్వారా ఏకంగా రూ.16,514.95 కోట్ల మేర ఆర్థిక సాయం అందించారు.
05-03-2021
05-03-2021 06:14 PM
మూడు రాజధానులను అన్ని ప్రాంతాల ప్రజలు స్వాగతిస్తున్నారు. కొంత ఆలస్యం కావచ్చు కానీ, విశాఖకు రాజధాని రావడం తథ్యం. తండ్రీ కోడుకులు మోసగాళ్లు. ఈ మోసగాళ్లను ఉత్తరాంధ్రలో కాలు పెట్టనివ్వదని కోరుతున్నాను.
05-03-2021 02:40 PM
ప్రభుత్వం ప్రతిష్ట్మాతకంగా చేపడుతున్న కార్యక్రమాలపైన వ్యవస్థలను, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు. వేరే కారణాలతో ఇలాంటి దురుద్దేశపూర్వక ప్రచారం చేస్తున్నారని అనుమానం వ్య...
05-03-2021 01:44 PM
మార్చి, ఏప్రిల్, మే నెలల్లో వందల కొద్ది కోవిడ్ పరీక్షలు చేయాల్సి వచ్చింది. ప్రభుత్వం ప్రజలకు ఏదో ఒక విధంగా సాయం చేస్తూ చేదోడువాదోడుగా నిలిచింది. దీన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది కాబట్టి..స్థూల...
05-03-2021 12:33 PM
సోషల్ మీడియా, ఆన్లైన్ వెబ్సైట్లలో అత్యంత నమ్మకం కలిగించేలా వైరల్ అవుతున్న వాటిని గుడ్డిగా నమ్మొద్దు. ఫ్యాక్ట్ చెక్ చేసుకునేందుకే వెబ్ సైట్ను అందుబాటులోకి తెచ్చామని,
05-03-2021 11:39 AM
నిరసనలో వైయస్ఆర్ సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ, మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.
05-03-2021 11:28 AM
ఈ నెల 7వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. మహిళా ఉద్యోగులకు అదనంగా ఐదు క్యాజువల్ లీవ్స్ ఇవ్వాలని, దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకునేందుకు వీలుగా క్యూఆర్...
04-03-2021
04-03-2021 07:18 PM
20 నెలల కాలంలో ప్రజల్లో సీఎం వైయస్ జగన్ సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ప్రజలు తమ అభిమానాన్ని చాటుతూ వైయస్ఆర్సీపీకి మద్దతుగా నిలుస్తున్నారని చెప్పారు.
04-03-2021 06:03 PM
ప్రజల సంక్షేమం, ఆరోగ్యమే లక్ష్యంగా.. ముఖ్యమంత్రి గారు ప్రజలకు సంబంధించి త్రాగునీరు, పారిశుధ్యం, విద్య, వైద్యం, ఆరోగ్యం, వీటన్నింటినీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వినూత్నమైన కార్యక్రమాలను అమలు...
04-03-2021 03:34 PM
ఇప్పటికే సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యామ్నయ మార్గాలు సూచించారని తెలిపారు. సచివాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పేర్నినాని...
04-03-2021 03:11 PM
చందరబాబు ఇప్పుడు కూడా బాధ్యతగా వ్యవహరించకుంటే టీడీపీ పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని హెచ్చరించారు.
04-03-2021 02:59 PM
కౌన్సిల్లోని మందబలాన్ని ఆసరా చేసుకుని ఇన్నాళ్లూ టీడీపీ ఏదో చేద్దామనుకుందని చెప్పారు. ఇకపై వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో సంక్షేమం-అభివృద్ధి సమపాళ్లతో కూడిన పాలన దిగ్విజయంగా సాగనుందని రామకృష్ణారెడ్డి...
04-03-2021 01:22 PM
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి తానేటి వనిత, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
04-03-2021 01:17 PM
మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి, తదితరులు ఉన్నారు.
04-03-2021 12:46 PM
సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి పాలన చూసే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు వైయస్సార్ సీపీలోకి చేరుతున్నారని ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
04-03-2021 12:17 PM
వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధులు సి. రామచంద్రయ్య, దువ్వాడ శ్రీనివాస్, షేక్ మహమ్మద్ ఇక్బాల్, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, చల్లా భగీరధరెడ్డి, కరీమున్నీసాలు సీఎం వైయస్ జగన్ను కలిసి బీ ఫామ్లు...
04-03-2021 11:39 AM
రాష్ట్రంలో మొత్తం 2,794 వార్డులు/డివిజన్లకు గాను 578 వార్డులు/డివిజన్లలో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.