20-01-2021
20-01-2021 05:36 PM
తాడేపల్లి: వైయస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు – భూరక్ష పథకంపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.
20-01-2021 05:21 PM
తాడేపల్లి: శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళిలో నందీశ్వరుడి విగ్రహం ఘటన టీడీపీ నేతల కనుసన్నల్లోనే జరిగిందని, దీనికి చంద్రబాబు బాధ్యత వహించి ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని రాష్ట్ర పశు సంవ
20-01-2021 04:22 PM
. పార్టీలకు అతీతంగా ఇళ్ల పట్టాల పంపిణీ లబ్ధిదారులను ఎంపిక చేశామని, ఇది ఒక చారిత్రాత్మకమని చెప్పారు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటామని ,ప్రజల కష్టాల్లో పాలుపంచు కుంటామని ఎమ్మెల్యే శ్రీదేవి హామీ...
20-01-2021 04:12 PM
వెన్నుపోటు పొడిచి ప్రాణం తీసిన వారే గజ మాలలు వేసి శోకాలు నటిస్తారు. ప్రజాధనాన్ని డెకాయిట్ల లాగా లూటీ చేసిన వారే ‘దొంగ దొంగ’ అని అరుస్తారు. గుళ్లు కూల్చిన వారే అపచారం...అపచారం అని గొంతు చించుకుంటారు.
20-01-2021 03:56 PM
పేదలకు ఇళ్ల స్థలాలు అందకుండా టీడీపీ కుట్రలు చేసిందని, చంద్రబాబు తన అనుచరులతో కోర్టులో కేసులు వేయించారన్నారని చెప్పారు. అడ్డంకులు తొలగించుకుంటూ పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామ...
20-01-2021 03:54 PM
టీటీడీ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో 500 నూతన దేవాలయాలు నిర్మిస్తున్నామని చెప్పారు. కశ్మీర్, అయోధ్య, కాశీలో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.
20-01-2021 12:12 PM
న్యూఢిల్లీ: నంది విగ్రహం తొలగింపు సీసీ కెమెరా దృశ్యాలపై ప్రతిపక్ష నేతలు ఏమంటారని వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.
20-01-2021 11:57 AM
ఉదయం 9 గంటలకు విజయవాడలోని బెంజి సర్కిల్లో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి జెండా ఊపి వాహనాలను లాంఛనంగా ప్రారంభిస్తారని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత చెప్పారు.
20-01-2021 10:42 AM
చాలామందిని రాష్ట్రపతుల్ని చేశా, ప్రధానుల్ని చేశానంటావె ..మరి వాజ్ పేయి టైంలో భారతరత్న ఇస్తామంటే ఎందుకు అడ్డుకున్నావ్? అంటూ వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్...
20-01-2021 10:35 AM
పోలవరం ప్రాజెక్టు సహా రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై సుదీర్ఘంగా ఈ సమావేశంలో చర్చించారు. చర్చకు వచ్చిన అన్ని అంశాలపై హోం మంత్రి సానుకూలంగా స్పందించారని అధికార వర్గాలు వెల్లడించాయి. 2017...
20-01-2021 10:30 AM
శంకుస్థాపనల సందర్భంగా జగనన్న కాలనీలను అరటి పిలకలు, మామిడి తోరణాలతో అలంకరిస్తున్నారు. పట్టాల పంపిణీ, శంకుస్థాపన సందర్భంగా కాలనీలకు వస్తున్న ప్రజాప్రతినిధులకు మంగళ వాయిద్యాల నడుమ ఘన స్వాగతం...
19-01-2021
19-01-2021 07:49 PM
ఇది నిజంగా గొప్ప విజయం. ప్రధాన ఆటగాళ్ల గైర్హాజరీలో మూడు దశాబ్దాల తర్వాత గబ్బా వేదికగా టీమిండియా విజయం సాధించి చరిత్రను తిరగరాసింది. మ్యాచ్లో మీరు కనబరిచిన అద్భుత ప్రదర్శన పట్ల ఈరోజు దేశం మొత్తం...
19-01-2021 07:40 PM
ఇందుకు సంబంధించి 21న అధికారిక ప్రకటన వెలువడనుంది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు బాలినేని, ఆదిమూలపు, చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డితో కలిసి ఆమె ఎన్నికల అధికారికి సోమవారం నామినేషన్...
19-01-2021 07:21 PM
కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించేందుకు సీఎం వైయస్ జగన్ ఢిల్లీ వెళ్లారని తెలిపారు. మాకు రహస్య చర్చలు, తెర వెనుక అజెండాలు లేవని ఆయన వెల్లడించారు.
19-01-2021 07:01 PM
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి కొద్ది సేపటి క్రితమే ఢిల్లీ చేరుకున్నారు.
19-01-2021 12:05 PM
పేదవాడి ఇంటి నిర్మాణానికి ఏ మెటిరీయల్ అవసరం, ఎలాంటి సిమెంట్, ఇనుము వాడాలని ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారంటే ..పేదవారిపై ఆయనకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శమన్నారు. దివంగత మహానేత వైయస్...
19-01-2021 11:49 AM
కృష్ణా: టీడీపీ నేత దేవినేని ఉమా పెద్ద డ్రామా ఆర్టిస్టు అని ప్రజలందరికీ తెలుసు అని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు.
19-01-2021 11:01 AM
ఎలాంటి ఘటనలూ లేకపోయినా పాతవాటిని తెరపైకి తెస్తూ కొందరు పైశాచిక ఆనందం పొందుతున్నారు. కుల మతాల మధ్య చిచ్చే పచ్చ కుల పార్టీ స్కెచ్ అని ప్రజలు పసిగట్టేశారు అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
19-01-2021 10:55 AM
ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం వైయస్ జగన్ భేటీ కానున్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
19-01-2021 10:54 AM
దీన్నిబట్టి ఆ దొంగలందరితో చంద్రబాబుకు సంబంధాలున్నట్టు భావించాలా? కిడ్నాప్ కేసులో అరెస్టు అయిన అఖిలప్రియ మీ కేబినెట్లో మంత్రి కదా చంద్రబాబూ. అంటే ఈ కిడ్నాప్తో మీకు సంబంధం ఉన్నట్టేనా? విగ్రహాలు...
18-01-2021
18-01-2021 09:03 PM
సునీతకు సంబంధించిన ఎన్నికల అఫిడవిట్ ఈ విధంగా ఉంది..
18-01-2021 06:37 PM
14 ఏళ్లు సీఎంగా పని చేశానని చెప్పుకునే చంద్రబాబు, ఢిల్లీలో చక్రం తిప్పానని గొప్పలు చెప్పే వ్యక్తి ఎన్టీఆర్కు ఎందుకు భారత రత్న ఇప్పించలేకపోయారని నిలదీశారు. ఎన్టీఆర్ను ముఖ్యమంత్రి పద...
18-01-2021 06:31 PM
విజయవాడ: ఏడాదిన్నర పాలనలోనే మేనిఫెస్టోలోని హామీలను 90 శాతం నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డిదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.
18-01-2021 03:31 PM
ఏపీ ఫైబర్ నెట్ సేవలను విస్తృతం చేస్తామని చెప్పారు. దేశంలోనే అత్యుత్తమ రంగంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ప్రతి గ్రామానికి ఇంటర్ నెట్ సౌకర్యం కల్పించాలన్నా సీఎం వైయస్ జగన్ ఉన్నతమైన...
18-01-2021 03:21 PM
అన్ని వసతులతో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధితో ప్రభుత్వం ముందుకెళ్తుంటే.. ప్రతిపక్షాలు ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అధికారంలో...
18-01-2021 01:21 PM
తాడేపల్లి: విద్యా సంస్థల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని, మనబడి నాడు–నేడు ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు.
18-01-2021 12:16 PM
తాడేపల్లి: విద్యాశాఖపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు.
18-01-2021 12:03 PM
బీజేపీలో ఉన్న వాళ్ళే హిందువుల్లా మాట్లాడుతున్నారని.. మిగిలిన వాళ్ళు హిందువులు కాదా అని నిలదీశారు. హంగులూ, ఆర్బాటాలు లేకుండా ప్రజలు సంక్షేమం కోసం సీఎం వైయస్ జగన్ పాటు పడుతున్నారని ప్రశంసించారు.
18-01-2021 11:49 AM
అప్పట్లో అడ్రసులేని సంస్థల నుంచి ఏవేవో అవార్డులొచ్చేవి బాబుకి. ఎల్లో మీడియా అహో... ఒహో అని ఎలివేషన్లిచ్చేది. కొనుక్కున్న అవార్డులన్న సంగతి బయటికి రాకుండా ప్రచారం హోరు సాగేది. ABP, సి-వోటర్ సర్వే జగన్...
18-01-2021 11:36 AM
25 ఏళ్ల నుంచి దగా కోరు రాజకీయాలు నడిచాయని విమర్శించారు. ఎవరూ ఏ కుట్ర చేసినా..దొంగలు దొరికిపోతున్నారని చెప్పారు. వైయస్ జగన్ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని...