వైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులు
స్టోరీస్
24-04-2024
24-04-2024 12:16 PM
శ్రీకాకుళం: ఎచ్చర్ల నియోజకవర్గం టీడీపీ కీలక నేతలు వైయస్ఆర్ సీపీలో జాయిన్ అయ్యారు.
24-04-2024 12:10 PM
శ్రీకాకుళం: టీడీపీ సీనియర్ నేత వైయస్ఆర్ సీపీ కండువా కప్పుకున్నారు.
24-04-2024 12:05 PM
శ్రీకాకుళం: ఎచ్చర్ల నియోజకవర్గం అక్కివలస నైట్ స్టే పాయింట్ వద్ద వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమక్షంలో టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీల కీలక నేత
24-04-2024 12:00 PM
శ్రీకాకుళం: టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీలకు చెందిన పలువురు కీలక నేతలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
24-04-2024 11:22 AM
శ్రీకాకుళం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర 22వ రోజు ఎచ్చెర్ల నియోజకవర్గం అక్కివలస నుంచి ప్
24-04-2024 10:26 AM
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు.
23-04-2024
23-04-2024 06:52 PM
ఒక్క వైయస్ జగన్ మీదకు బాబు, దత్తపుత్రుడు, బీజేపీ, కాంగ్రెస్ ఎగబడుతున్నారని మండిపడ్డారు. ఇంత మంది తోడేళ్లు ఏకమై తన మీద యుద్ధానికి వస్తున్నారని తెలిపారు. పెత్తందార్లకు, నారా కౌరవ సైన్యానికి బుద్ధి...
23-04-2024 06:46 PM
జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ రాష్ట్రంలో శాశ్వతంగా ఉండాలి, కావాలని ప్రజలు చెప్తున్న పరిస్థితి. ఈ మానసిక ధైర్యంతో శత్రుసేనను భారతంలో కౌరవుల మీద దండెత్తిన పాండవుల్లాగా ముందుకెళ్తున్నాం.
23-04-2024 04:55 PM
అనంతరం సాయంత్రం 4 గంటలకు లంచ్ క్యాంప్ నుంచి అక్కవరంలో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభకుబయల్దేరుతారు. 4.20 గంటలకు సభ ప్రాంగణానికి చేరుకుంటారు. 5.20 గంటల వరకు సభలో ప్రసంగించనున్నారు.
23-04-2024 04:27 PM
ముఖ్యమంత్రిని కలిసిన వైయస్ఆర్ టీయూసీ జనరల్ సెక్రటరీ వై మస్తానప్ప, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి చైర్మన్, ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ పి ఆదినారాయణ, పోరాటసమితి చైర్మన్ మంత్రి రాజశేఖర్, సీఐటియూ స్టేట్...
23-04-2024 03:37 PM
ఈ దెబ్బ ఇక్కడ (నుదురుపైన) తగిలింది అంటే అది ఇక్కడా(కంటి మీద) తగల్లేదు. ఇక్కడా (కణత మీద) తగల్లేదు అంటే దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్టేదో మనతో రాయించే కార్యక్రమంలో ఉన్నాడు అని దాని అర్థం. కాబట్టి భయం లేదు...
23-04-2024 02:38 PM
మీ అందరి ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు ఇక్కడ ఉన్న వాళ్లకు, ఇక్కడికి రాలేకపోయిన చాలా మంది ఆత్మీయులకు, దేశంలోనే కాకుండా విదేశాల్లో ఉండి కూడా వారి ప్రేమానురాగాలు, ఆప్యాయతలు చూపిస్తున్న నా అన్నదమ్ములకు,...
23-04-2024 02:32 PM
విజయనగరం జిల్లా: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రభంజనంలా సాగుతోంది.
23-04-2024 12:46 PM
టీడీపీ నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన యువజన విభాగం నేత ఏఎన్ఆర్.
23-04-2024 12:24 PM
మధురవాడ డాక్టర్ వైయస్ఆర్ స్పోర్ట్స్ స్టేడియం, కార్ షెడ్ మీదుగా ముఖ్యమంత్రి రోడ్ షో కొనసాగింది. సీఎం వైయస్.జగన్ కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలైన తప్పెటగుళ్లు, కోలాటంతో ప్రజలు స్వాగతం పలికారు.
23-04-2024 12:03 PM
విశాఖ: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా మొట్టమొదటగా కార్మికుల తరఫున రాష్ట్ర ప్రభుత్వం, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గళమెత్తిందని, స్టీల్ ప్లాంట్ విషయ
23-04-2024 11:55 AM
జనం రాక చంద్రబాబు బస్సులో గంటలకొద్దీ కూర్చుంటున్నాడన్నారు. విజయవాడ, విశాఖ రోడ్ షోలతో సీఎం వైయస్ జగన్ విజయం ఎలా ఉండబోతోందో అర్థమైందని చెప్పారు. జ్వరం, దగ్గు, జలుబు అని హైదరాబాద్ వెళ్లిపోయే పవన్కి...
23-04-2024 11:38 AM
విశాఖ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి `మేమంతా సిద్ధం` బస్సు యాత్రకు పీఎం పాలెం ప్రజలు ఘనస్వాగతం పలికారు.
23-04-2024 10:43 AM
విశాఖ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర 21వ రోజు ఎండాడ ఎంవీవీ సిటీ నుంచి ప్రారంభమైంది.
22-04-2024
22-04-2024 11:42 PM
స్టేట్ క్రిస్టియన్ మైనారిటీ అఫైర్స్ ఎలక్షన్ కో-ఆర్డినేటర్లను నియమిస్తూ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు.
1. డాక్టర్ ఇమ్మానుయేలు రెబ్బా- బాపట్ల జిల్లా
22-04-2024 11:31 PM
తాడేపల్లి: జనసేన చంద్రబాబుకు ఓ భజన సేనలాగా మారిందని వైయస్ఆర్సీపీ మహిళా నేత, మహిళా కమీషన్ మాజీ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు.
22-04-2024 11:21 PM
తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారిని సైకోగా సంభోదిస్తూ పాటను రచించి దానిని సోషల్ మీడియా,యూట్యూబ్ లలో ప్రచారం చేస్తోంది.
22-04-2024 09:24 PM
తెలుగుదేశం నేతలు ప్రజలలో అయోమయం సృష్టించేందుకు విషప్రచారానికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.
22-04-2024 09:17 PM
అర్చకులకు వంశపారపర్యహక్కులను వైయస్సార్ సిపి ప్రభుత్వం పునరుద్దరించింది.11,142 అర్చక కుటుంబాలకు మేలు చేసే విధంగా చేసింది.
22-04-2024 09:09 PM
సీఎం జగన్ గారు పెట్టిన వాలంటీర్ల వ్యవస్ధ ఎంతో బాగా పనిచేస్తోెందని అన్నారు. ఆయన ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు నవరత్నాలు,వాలంటీర్ల వ్యవస్ధ అని చెబుతున్నపుడు చాలా విమర్శలు చేశారు
22-04-2024 05:29 PM
మంగళవారం ఉదయం 9 గంటలకు ఎండాడ ఎంవీవీ సిటీ రాత్రి బస నుంచి వైయస్ జగన్ బస్సుయాత్ర బయలుదేరి మధురవాడ, మీదుగా ఆనందపురం చేరుకుని చెన్నాస్ కన్వెన్షన్ హాల్ వద్దకు చేరుకుంటుంది. అక్కడ సోషల్ మీడియా...
22-04-2024 05:20 PM
సీఎం వైయస్ జగన్తో పాటు ఆర్జీవీని చంపాలని యత్నించారు. సీఎం జగన్పైకి రాయి విసిరించారు. అది కంటికి తగిలి ఉంటే కచ్చితంగా ప్రాణం పోయి ఉండేది. అయినా సీఎంనే చంపాలనుకున్నవాళ్లకు మేం ఒక లెక్కా?.
22-04-2024 04:59 PM
పవన్ కల్యాణ్ ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు. ఈ మీటింగ్కు ముందు రెండు నెలల క్రితం భీమవరం పవన్ కల్యాణ్ వచ్చాడు. గ్రంధి శ్రీనివాస్ అంటే ద్వేషం లేదని పవన్ కల్యాణే చెప్పాడు. మళ్లీ ఇవాళ రౌడీ, గూండా, గంజాయి...
22-04-2024 04:49 PM
పవన్కు కనీసం రెండేళ్లైనా సీఎం పదవి ఇవ్వాలన్నదే జనసైనికుల కోరిక. కానీ, చంద్రబాబు పవన్కు 24 సీట్లే ఇచ్చారు. ఆపైనా కోత వేశారు. ఆఖరికి చంద్రబాబు జనసేనను 21 సీట్లకు పరిమితం చేశారు. జనసేనలో టికెట్లు...
22-04-2024 03:01 PM
రాష్ట్రంలో 70 శాతం ప్రజలు సీఎం వైయస్ జగన్ వైపే మళ్లీ చూస్తున్నారు. రెండోసారి ఆయన్ని ముఖ్యమంత్రిని చేసేందుకు సిద్ధంగా ఉన్నారు అని వైయస్ మనోహర్రెడ్డి అన్నారు.