మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
స్టోరీస్
23-04-2024
23-04-2024 06:52 PM
ఒక్క వైయస్ జగన్ మీదకు బాబు, దత్తపుత్రుడు, బీజేపీ, కాంగ్రెస్ ఎగబడుతున్నారని మండిపడ్డారు. ఇంత మంది తోడేళ్లు ఏకమై తన మీద యుద్ధానికి వస్తున్నారని తెలిపారు. పెత్తందార్లకు, నారా కౌరవ సైన్యానికి బుద్ధి...
23-04-2024 06:46 PM
జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ రాష్ట్రంలో శాశ్వతంగా ఉండాలి, కావాలని ప్రజలు చెప్తున్న పరిస్థితి. ఈ మానసిక ధైర్యంతో శత్రుసేనను భారతంలో కౌరవుల మీద దండెత్తిన పాండవుల్లాగా ముందుకెళ్తున్నాం.
23-04-2024 04:55 PM
అనంతరం సాయంత్రం 4 గంటలకు లంచ్ క్యాంప్ నుంచి అక్కవరంలో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభకుబయల్దేరుతారు. 4.20 గంటలకు సభ ప్రాంగణానికి చేరుకుంటారు. 5.20 గంటల వరకు సభలో ప్రసంగించనున్నారు.
23-04-2024 04:27 PM
ముఖ్యమంత్రిని కలిసిన వైయస్ఆర్ టీయూసీ జనరల్ సెక్రటరీ వై మస్తానప్ప, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి చైర్మన్, ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ పి ఆదినారాయణ, పోరాటసమితి చైర్మన్ మంత్రి రాజశేఖర్, సీఐటియూ స్టేట్...
23-04-2024 03:37 PM
ఈ దెబ్బ ఇక్కడ (నుదురుపైన) తగిలింది అంటే అది ఇక్కడా(కంటి మీద) తగల్లేదు. ఇక్కడా (కణత మీద) తగల్లేదు అంటే దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్టేదో మనతో రాయించే కార్యక్రమంలో ఉన్నాడు అని దాని అర్థం. కాబట్టి భయం లేదు...
23-04-2024 02:38 PM
మీ అందరి ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు ఇక్కడ ఉన్న వాళ్లకు, ఇక్కడికి రాలేకపోయిన చాలా మంది ఆత్మీయులకు, దేశంలోనే కాకుండా విదేశాల్లో ఉండి కూడా వారి ప్రేమానురాగాలు, ఆప్యాయతలు చూపిస్తున్న నా అన్నదమ్ములకు,...
23-04-2024 02:32 PM
విజయనగరం జిల్లా: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రభంజనంలా సాగుతోంది.
23-04-2024 12:46 PM
టీడీపీ నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన యువజన విభాగం నేత ఏఎన్ఆర్.
23-04-2024 12:24 PM
మధురవాడ డాక్టర్ వైయస్ఆర్ స్పోర్ట్స్ స్టేడియం, కార్ షెడ్ మీదుగా ముఖ్యమంత్రి రోడ్ షో కొనసాగింది. సీఎం వైయస్.జగన్ కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలైన తప్పెటగుళ్లు, కోలాటంతో ప్రజలు స్వాగతం పలికారు.
23-04-2024 12:03 PM
విశాఖ: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా మొట్టమొదటగా కార్మికుల తరఫున రాష్ట్ర ప్రభుత్వం, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గళమెత్తిందని, స్టీల్ ప్లాంట్ విషయ
23-04-2024 11:55 AM
జనం రాక చంద్రబాబు బస్సులో గంటలకొద్దీ కూర్చుంటున్నాడన్నారు. విజయవాడ, విశాఖ రోడ్ షోలతో సీఎం వైయస్ జగన్ విజయం ఎలా ఉండబోతోందో అర్థమైందని చెప్పారు. జ్వరం, దగ్గు, జలుబు అని హైదరాబాద్ వెళ్లిపోయే పవన్కి...
23-04-2024 11:38 AM
విశాఖ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి `మేమంతా సిద్ధం` బస్సు యాత్రకు పీఎం పాలెం ప్రజలు ఘనస్వాగతం పలికారు.
23-04-2024 10:43 AM
విశాఖ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర 21వ రోజు ఎండాడ ఎంవీవీ సిటీ నుంచి ప్రారంభమైంది.
22-04-2024
22-04-2024 11:42 PM
స్టేట్ క్రిస్టియన్ మైనారిటీ అఫైర్స్ ఎలక్షన్ కో-ఆర్డినేటర్లను నియమిస్తూ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు.
1. డాక్టర్ ఇమ్మానుయేలు రెబ్బా- బాపట్ల జిల్లా
22-04-2024 11:31 PM
తాడేపల్లి: జనసేన చంద్రబాబుకు ఓ భజన సేనలాగా మారిందని వైయస్ఆర్సీపీ మహిళా నేత, మహిళా కమీషన్ మాజీ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు.
22-04-2024 11:21 PM
తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారిని సైకోగా సంభోదిస్తూ పాటను రచించి దానిని సోషల్ మీడియా,యూట్యూబ్ లలో ప్రచారం చేస్తోంది.
22-04-2024 09:24 PM
తెలుగుదేశం నేతలు ప్రజలలో అయోమయం సృష్టించేందుకు విషప్రచారానికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.
22-04-2024 09:17 PM
అర్చకులకు వంశపారపర్యహక్కులను వైయస్సార్ సిపి ప్రభుత్వం పునరుద్దరించింది.11,142 అర్చక కుటుంబాలకు మేలు చేసే విధంగా చేసింది.
22-04-2024 09:09 PM
సీఎం జగన్ గారు పెట్టిన వాలంటీర్ల వ్యవస్ధ ఎంతో బాగా పనిచేస్తోెందని అన్నారు. ఆయన ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు నవరత్నాలు,వాలంటీర్ల వ్యవస్ధ అని చెబుతున్నపుడు చాలా విమర్శలు చేశారు
22-04-2024 05:29 PM
మంగళవారం ఉదయం 9 గంటలకు ఎండాడ ఎంవీవీ సిటీ రాత్రి బస నుంచి వైయస్ జగన్ బస్సుయాత్ర బయలుదేరి మధురవాడ, మీదుగా ఆనందపురం చేరుకుని చెన్నాస్ కన్వెన్షన్ హాల్ వద్దకు చేరుకుంటుంది. అక్కడ సోషల్ మీడియా...
22-04-2024 05:20 PM
సీఎం వైయస్ జగన్తో పాటు ఆర్జీవీని చంపాలని యత్నించారు. సీఎం జగన్పైకి రాయి విసిరించారు. అది కంటికి తగిలి ఉంటే కచ్చితంగా ప్రాణం పోయి ఉండేది. అయినా సీఎంనే చంపాలనుకున్నవాళ్లకు మేం ఒక లెక్కా?.
22-04-2024 04:59 PM
పవన్ కల్యాణ్ ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు. ఈ మీటింగ్కు ముందు రెండు నెలల క్రితం భీమవరం పవన్ కల్యాణ్ వచ్చాడు. గ్రంధి శ్రీనివాస్ అంటే ద్వేషం లేదని పవన్ కల్యాణే చెప్పాడు. మళ్లీ ఇవాళ రౌడీ, గూండా, గంజాయి...
22-04-2024 04:49 PM
పవన్కు కనీసం రెండేళ్లైనా సీఎం పదవి ఇవ్వాలన్నదే జనసైనికుల కోరిక. కానీ, చంద్రబాబు పవన్కు 24 సీట్లే ఇచ్చారు. ఆపైనా కోత వేశారు. ఆఖరికి చంద్రబాబు జనసేనను 21 సీట్లకు పరిమితం చేశారు. జనసేనలో టికెట్లు...
22-04-2024 03:01 PM
రాష్ట్రంలో 70 శాతం ప్రజలు సీఎం వైయస్ జగన్ వైపే మళ్లీ చూస్తున్నారు. రెండోసారి ఆయన్ని ముఖ్యమంత్రిని చేసేందుకు సిద్ధంగా ఉన్నారు అని వైయస్ మనోహర్రెడ్డి అన్నారు.
22-04-2024 02:43 PM
.టీడీపీ అధికారంలోకి వస్తే పథకాలు పోతాయని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. ఎక్కడ చూసినా జగనన్న నినాదాలు వినబడుతున్నాయన్నారు. ఎన్నికలు పక్షపాతం లేకుండా అధికారులు నిర్వహించాలని కోరారు.
22-04-2024 02:29 PM
తెలుగుదేశం, జనసేన పార్టీ నేతల్లో ఒక ఫ్రస్టేషన్ మొదలైంది. వాళ్ల సర్వేల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే గెలుస్తోందనే విషయం తేటతెల్లం కావడంతో వారంతా దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. దీంతోనే...
22-04-2024 01:15 PM
జిల్లాలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేని ప్రతిపక్ష నాయకులు తమపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. ఆరోపణలకు భయపడి అభివృద్ధిని ఆపే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
22-04-2024 12:38 PM
అన్న దాతల కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి.. వారి కష్టాల్లో సాయం అందిస్తున్నామని ఎమ్మెల్యే శంకరరావు అన్నారు. నాణ్యమైన విద్య కోసం నాడు- నేడు ద్వారా పాఠశాలలు బాగు చేశామన్నారు. మాజీ ఎమ్మెల్యే...
22-04-2024 12:27 PM
ప్రతిపక్ష పచ్చ పార్టీలు చేసే అసత్య ప్రచారాలు నమ్మి మోసపోవద్దని రఘురామిరెడ్డి సూచించారు. ప్రతి ఒక్కరూ ఫ్యాను గుర్తుకు ఓట్లు వేసి వేయించి ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామిరెడ్డి ని, ఎంపీ అభ్యర్థి అవినాష్...
22-04-2024 12:07 PM
లక్ష్మీపురం సెంటర్లో విద్యార్థినులు, యువతులు పూలుచల్లి స్వాగతం పలికారు. నాయుడుతోట మీదుగా సాగిన యాత్ర మధ్యాహ్నం భోజన విరామానికి గోపాలపట్నం చేరుకునే సరికి బీఆర్టీఎస్ రోడ్డు మొత్తం జనంతో నిండిపోయింది...