స్టోరీస్

16-04-2024

16-04-2024 04:57 PM
మధ్యాహ్నం 3.30గంటల సమయంలో సీఎం జగన్‌ బస్సు యాత్ర భీమవరం బైపాస్ రోడ్ గ్రంధి వెంకటేశ్వర రావు జూనియర్ కాలేజ్ ప్రాంతానికి చేరే అవకాశముంది. సాయంత్రం 3.30 గంటలకు  ఇక్కడ బహిరంగ సభ జరగనుంది.
16-04-2024 04:32 PM
రాష్ట్రంలో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి , శిల్పా చక్రపాణి రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్ని కుటుంబాలకు లబ్ధి చేకూరడంతో తమ ఆకర్షితులమై టీడీపీ పార్టీని వీడి వైయస్ఆర్‌సీపీలోకి  చేరడం...
16-04-2024 04:24 PM
ఐదేళ్ల పాటూ మా ప్ర‌భుత్వం అందించిన పాల‌న చూశారు. పొందిన సౌక‌ర్యాలు,చేసిన అభివృద్ధి ఏంట‌న్న‌ది  మీకు తెలుసు. ప్ర‌భుత్వం అందించిన పాల‌న‌తో సామాన్యులు ఇవాళ సుఖ సంతోషాల‌తో ఉన్నారు.
16-04-2024 03:33 PM
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే.. దళిత కులాల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా..? అని అవమానించాడు. ఆ మాటపై ఆయన ఆరోజు నుంచి ఈరోజు వరకూ ఏనాడూ పశ్చాత్తాపం చెందిన సందర్భంలేదు. బీసీల తోకలు కత్తిరిస్తానన్నాడు...
16-04-2024 03:22 PM
టిడిపిని వీడి  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్వచ్ఛందంగా చేరెందుకు ముందుకు వచ్చిన వారందరినీ పేరుపేరునా మనస్ఫూర్తిగా అభినందిస్తూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి...
16-04-2024 02:32 PM
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటేనే వారికి లాభాలు జరుగుతాయి కాబట్టి వారు ఇప్పటికే బయటపడ్డారు.  – నిన్న విజయవాడలో ముఖ్యమంత్రి జగన్ గారిపై భౌతికంగా దాడి చేయడానికి కుట్ర జరిగింది. ముఖ్యమంత్రి గారిని...
16-04-2024 02:20 PM
పీవీ రమేష్‌ను నేనొక ప్రశ్న అడుగుతున్నాను. ఏమయ్యా.. నువ్వూ ఒక దళితుడివే కదా...? దళితులకు ఏం అవసరమో నీకు తెలియదా..? నువ్వు ఆర్థికరంగ నిపుణుడువే కదా..? అప్పటికీ, ఇప్పటికీ రాష్ట్ర బడ్జెట్‌ అదే కదా..?
16-04-2024 01:16 PM
తన కోసం వేచి చూస్తున్న అక్కచెల్లెమ్మలను, అవ్వాతాతలను బస్సు దిగి స్వయంగా పలకరిస్తున్న ముఖ్యమంత్రి వైయస్.జగన్‌. సీతారామపురం చేరుకున్న సీఎం వైయ‌స్‌ జగన్‌ బస్సుయాత్రకు మ‌హిళ‌లు గుమ్మ‌డికాయ‌ల‌తో దిష్టి...
16-04-2024 12:32 PM
రానున్న మే13వ తేదీన జరిగే ఎలక్షన్ లో ఎమ్మెల్యేగా డా.అదిమూలవు సతీష్, ఎంపీగా బివై రామయ్యకు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు..
16-04-2024 11:55 AM
సీఎం వైయ‌స్‌ జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడటం దారుణమని, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ తన ఐదేళ్ల పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు రాజకీయంగా, ఆరి్థకంగా ఎదిగేందుకు...
16-04-2024 11:52 AM
అమరావతి: తల్లిదండ్రుల తరువాత గురువుకు ప్రత్యేక స్థానం ఇచ్చిన సంస్కృతి మనది.
16-04-2024 11:48 AM
ఏలూరు జిల్లా: మేమంతా సిద్ధం బ‌స్సు యాత్ర ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం రాచూరు గ్రామం చేరుకుంది.
16-04-2024 11:41 AM
ఏలూరు జిల్లా: ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ కీలక నేతలు, యాదవ సంఘం నేతలు వైయ‌స్ఆర్ సీపీలో జాయిన్ అయ్యారు.
16-04-2024 11:33 AM
ఏలూరు జిల్లా:  తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన కీల‌క నేత‌లు వైయ‌స్ఆర్ సీపీలో చేరారు.
16-04-2024 11:28 AM
ఏలూరు: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌మ‌క్షంలో ప‌లువురు టీడీపీ నేత‌లు వైయ‌స్ఆర్ సీపీలో చేరారు.
16-04-2024 10:36 AM
నెల్లూరు: చంద్రబాబు పెత్తందారుల ప్రతినిధి అని సీఎం వైయ‌స్‌ జగన్ ఇన్నాళ్లు అంటున్న మాట‌ను బాబు నిజం చేసి చూపించారని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎంపీ అభ్య‌ర్థి, రాజ్య‌స‌భ స‌భ
16-04-2024 10:26 AM
ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి చేప‌ట్టిన `మేమంతా సిద్ధం` బ‌స్సు యాత్ర 16వ రోజు నారాయణపురం రాత్రి బస ప్రాంతం నుం

15-04-2024

15-04-2024 10:24 PM
‘చంద్రబాబుది నీచ రాజకీయం. వ్యవస్దలను ధ్వంసంచేసి అనుకూలంగా వాడుకునే వ్యక్తి. లక్ష్మీపార్వతిని ఉపయోగించి ఎన్టీఆర్‌ను వెన్నుపొటు పొడవటమే కాకుండా అయన మరణానికి కారకుడై పార్టీని అక్రమించి కుటుంబ పార్టీగా...
15-04-2024 10:17 PM
భద్రతా నియమాలను ఉల్లంఘించి, సీఎం కాన్వాయ్ లో  ఉంచిన అంబులెన్స్ ద్వారా ఏలూరు ఆశ్రం ఆస్పత్రికి తరలించారు. సత్వర వైద్య సేవలు అందించడానికి వీలుగా ఆస్పత్రిలోని వైద్యలను, సిబ్బందిని అప్రమత్తంచేశారు.
15-04-2024 09:54 PM
ఉదయం 9 గంటలకు నారాయణపురం రాత్రి బస నుంచి  వైయ‌స్ జ‌గ‌న్ బ‌స్ యాత్ర ద్వారా బయలుదేరుతారు. నిడమర్రు, గణపవరం మీదుగా ఉండి చేరుకొని ఉండి శివారులో భోజన విరామం తీసుకుంటారు.
15-04-2024 09:48 PM
ఈనెల 14 వతేదీన తెనాలి నియోజకవర్గంలో జరిగిన జనసేన సభలో ఆ పార్టీ అధ్య‌క్షుడు పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ను ఉద్దేశించి ఎన్నికల నియమావళికి విరుధ్దంగా చేసిన వ్యాఖ్యలపై తగిన చర్యలు తీసుకోవాలని...
15-04-2024 09:42 PM
టిడిపికి తాపత్రయం ఎందుకో అర్ధం కావడం లేదు.అంటే నింద వారిపై వస్తుందని భయపడుతున్నట్లుగా ఉన్నారు. నింద మీ మీద ఎందుకు వస్తుందంటే ఇది క్యాజువల్ గా జరిగింది కాదు. దాని వెనుక నేపధ్యం ఉంది కాబట్టి టిడిపిపై...
15-04-2024 06:54 PM
గాయపరచడం, మోసం చేయడం, కుట్రలు చేయడం చంద్రబాబు నైజమైతే..మీ ఇంటింటికి మంచి చేయడం మీ బిడ్డ నైజం అని మీ బిడ్డగా గర్వంగా చెబుతున్నాను. ఈ కూటమి నాయకుడు చంద్రబాబు..ఈయన 30 ఏళ్ల ఫిలాసఫీ గమనించండి.
15-04-2024 06:28 PM
గుడివాడ‌: ఐదేళ్ల పాల‌న‌లో స్కూల్‌కు వెళ్లే పిల్లల నుంచి వృద్ధాప్యం వచ్చిన అవ్వాతాతల వరకు వారికి కావాల్సిన ప్రతి అవసరాన్ని తీరుస్తున్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని మాజీ మంత్రి, వై
15-04-2024 04:01 PM
అమరావతి ఈ రాష్ట్రానికి రాజధాని అన్నాడు చంద్రబాబు. దీంతో ఆయన వర్గీయులంతా రూ.లక్షల కోట్లు అక్కడ పెట్టుబడులు పెట్టారు. రూ.1 పెట్టుబడి పెడితే రూ.100 అయిపోతుందనుకున్నారు. రూ.లక్ష పెడితే రూ.1కోటి...
15-04-2024 03:40 PM
ఈరోజు ఈ ఇంట్లో ఉండి తినగలుగుతున్నామంటే అంతా జగనన్న చలవే. ఇంతవరకు మమ్మల్ని అలా ఆదరించినవాళ్లు, అలా అనుగ్రహించి చూసినవాళ్లు, సహాయం చేసినవాళ్లంటూ ఎవరూ లేరు.
15-04-2024 03:32 PM
ఈ ఘటనను నేను ఖండిస్తా.. మీరు, మన మీడియా, సోషల్‌ మీడియా బృందాలు మాత్రం ఈ అంశాన్ని పూర్తిగా పక్కదోవ పట్టించాలి’ అని టీడీపీ పరివారానికి చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది. దాని ప్రకారం శనివారం రాత్రి 11...
15-04-2024 03:24 PM
గత టీడీపీ ప్రభుత్వానికి ఈ ఐదేళ్లలో వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వానికి మధ్య తేడా గమనించాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ గారిని గెలిపించాలని కోరారు.
15-04-2024 03:20 PM
ముఖ్యమంత్రిపై జరిగిన దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్న ప్రజలు. 
15-04-2024 01:43 PM
పెనమలూరు నియోజకవర్గం నుంచి  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మాదిగ హక్కుల కమిటీ పౌండర్‌ గురివిందపల్లి చిట్టిబాబు మాదిగ  కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జోగి రమేష్‌

Pages

Back to Top