పీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంస్టేట్ క్రిస్టియన్ మైనారిటీ అఫైర్స్ ఎలక్షన్ కో-ఆర్డినేటర్ల నియామకంజనసేన చంద్రబాబుకు ఓ భజన సేనబాబు, పవన్, షర్మిలపై ఈసీకి ఫిర్యాదునవరత్నాల పథకాలపై ఎల్లో బ్యాచ్ విష ప్రచారం బ్రాహ్మణ సంక్షేమానికి వైయస్ఆర్సీపీ ప్రభుత్వం కృషిఓటర్లను వెధవలు అనడం ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయడమే మేమంతా సిద్ధం - 21వ రోజు షెడ్యూల్
స్టోరీస్
23-04-2024
23-04-2024 11:38 AM
విశాఖ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి `మేమంతా సిద్ధం` బస్సు యాత్రకు పీఎం పాలెం ప్రజలు ఘనస్వాగతం పలికారు.
23-04-2024 10:43 AM
విశాఖ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర 21వ రోజు ఎండాడ ఎంవీవీ సిటీ నుంచి ప్రారంభమైంది.
22-04-2024
22-04-2024 11:42 PM
స్టేట్ క్రిస్టియన్ మైనారిటీ అఫైర్స్ ఎలక్షన్ కో-ఆర్డినేటర్లను నియమిస్తూ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు.
1. డాక్టర్ ఇమ్మానుయేలు రెబ్బా- బాపట్ల జిల్లా
22-04-2024 11:31 PM
తాడేపల్లి: జనసేన చంద్రబాబుకు ఓ భజన సేనలాగా మారిందని వైయస్ఆర్సీపీ మహిళా నేత, మహిళా కమీషన్ మాజీ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు.
22-04-2024 11:21 PM
తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారిని సైకోగా సంభోదిస్తూ పాటను రచించి దానిని సోషల్ మీడియా,యూట్యూబ్ లలో ప్రచారం చేస్తోంది.
22-04-2024 09:24 PM
తెలుగుదేశం నేతలు ప్రజలలో అయోమయం సృష్టించేందుకు విషప్రచారానికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.
22-04-2024 09:17 PM
అర్చకులకు వంశపారపర్యహక్కులను వైయస్సార్ సిపి ప్రభుత్వం పునరుద్దరించింది.11,142 అర్చక కుటుంబాలకు మేలు చేసే విధంగా చేసింది.
22-04-2024 09:09 PM
సీఎం జగన్ గారు పెట్టిన వాలంటీర్ల వ్యవస్ధ ఎంతో బాగా పనిచేస్తోెందని అన్నారు. ఆయన ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు నవరత్నాలు,వాలంటీర్ల వ్యవస్ధ అని చెబుతున్నపుడు చాలా విమర్శలు చేశారు
22-04-2024 05:29 PM
మంగళవారం ఉదయం 9 గంటలకు ఎండాడ ఎంవీవీ సిటీ రాత్రి బస నుంచి వైయస్ జగన్ బస్సుయాత్ర బయలుదేరి మధురవాడ, మీదుగా ఆనందపురం చేరుకుని చెన్నాస్ కన్వెన్షన్ హాల్ వద్దకు చేరుకుంటుంది. అక్కడ సోషల్ మీడియా...
22-04-2024 05:20 PM
సీఎం వైయస్ జగన్తో పాటు ఆర్జీవీని చంపాలని యత్నించారు. సీఎం జగన్పైకి రాయి విసిరించారు. అది కంటికి తగిలి ఉంటే కచ్చితంగా ప్రాణం పోయి ఉండేది. అయినా సీఎంనే చంపాలనుకున్నవాళ్లకు మేం ఒక లెక్కా?.
22-04-2024 04:59 PM
పవన్ కల్యాణ్ ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు. ఈ మీటింగ్కు ముందు రెండు నెలల క్రితం భీమవరం పవన్ కల్యాణ్ వచ్చాడు. గ్రంధి శ్రీనివాస్ అంటే ద్వేషం లేదని పవన్ కల్యాణే చెప్పాడు. మళ్లీ ఇవాళ రౌడీ, గూండా, గంజాయి...
22-04-2024 04:49 PM
పవన్కు కనీసం రెండేళ్లైనా సీఎం పదవి ఇవ్వాలన్నదే జనసైనికుల కోరిక. కానీ, చంద్రబాబు పవన్కు 24 సీట్లే ఇచ్చారు. ఆపైనా కోత వేశారు. ఆఖరికి చంద్రబాబు జనసేనను 21 సీట్లకు పరిమితం చేశారు. జనసేనలో టికెట్లు...
22-04-2024 03:01 PM
రాష్ట్రంలో 70 శాతం ప్రజలు సీఎం వైయస్ జగన్ వైపే మళ్లీ చూస్తున్నారు. రెండోసారి ఆయన్ని ముఖ్యమంత్రిని చేసేందుకు సిద్ధంగా ఉన్నారు అని వైయస్ మనోహర్రెడ్డి అన్నారు.
22-04-2024 02:43 PM
.టీడీపీ అధికారంలోకి వస్తే పథకాలు పోతాయని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. ఎక్కడ చూసినా జగనన్న నినాదాలు వినబడుతున్నాయన్నారు. ఎన్నికలు పక్షపాతం లేకుండా అధికారులు నిర్వహించాలని కోరారు.
22-04-2024 02:29 PM
తెలుగుదేశం, జనసేన పార్టీ నేతల్లో ఒక ఫ్రస్టేషన్ మొదలైంది. వాళ్ల సర్వేల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే గెలుస్తోందనే విషయం తేటతెల్లం కావడంతో వారంతా దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. దీంతోనే...
22-04-2024 01:15 PM
జిల్లాలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేని ప్రతిపక్ష నాయకులు తమపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. ఆరోపణలకు భయపడి అభివృద్ధిని ఆపే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
22-04-2024 12:38 PM
అన్న దాతల కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి.. వారి కష్టాల్లో సాయం అందిస్తున్నామని ఎమ్మెల్యే శంకరరావు అన్నారు. నాణ్యమైన విద్య కోసం నాడు- నేడు ద్వారా పాఠశాలలు బాగు చేశామన్నారు. మాజీ ఎమ్మెల్యే...
22-04-2024 12:27 PM
ప్రతిపక్ష పచ్చ పార్టీలు చేసే అసత్య ప్రచారాలు నమ్మి మోసపోవద్దని రఘురామిరెడ్డి సూచించారు. ప్రతి ఒక్కరూ ఫ్యాను గుర్తుకు ఓట్లు వేసి వేయించి ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామిరెడ్డి ని, ఎంపీ అభ్యర్థి అవినాష్...
22-04-2024 12:07 PM
లక్ష్మీపురం సెంటర్లో విద్యార్థినులు, యువతులు పూలుచల్లి స్వాగతం పలికారు. నాయుడుతోట మీదుగా సాగిన యాత్ర మధ్యాహ్నం భోజన విరామానికి గోపాలపట్నం చేరుకునే సరికి బీఆర్టీఎస్ రోడ్డు మొత్తం జనంతో నిండిపోయింది...
22-04-2024 10:53 AM
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. జనసేన, బీజేపీ టీడీపీకి చెందిన పలువురు సీనియర్ నేతలు వైయస్ఆర్ సీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు.
21-04-2024
21-04-2024 06:25 PM
చిరంజీవి కూటమికి ఓటు వేయమని చెప్పారంటూ మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ చిరంజీవి ఆ విధంగా చెప్పడం మాకు మరీ మంచిది. చిరంజీవే కాదు మొత్తం శక్తులన్నీ ఏకమయ్యాయి.
21-04-2024 06:19 PM
రైతు రథాల పేరుతో ట్రాక్టర్ల ధర పెంచి..దానిలో కూడా నువ్వూ, నీ కొడుకు, సోమిరెడ్డి దోచుకున్నారు.
21-04-2024 05:58 PM
వైకల్యాన్ని అధిగమించి ఉన్నతశిఖరాలు చేరుకోవలనుకుంటున్నామని, అందుకు జగనన్న సహకారం కావాలని వారు కోరారు.
21-04-2024 05:43 PM
కులం లేదు.. మతం లేదు... ప్రాంతం లేదు .. రాయలసీమ, దక్షణకోస్తా.. ఉభయగోదావరి.. ఉత్తరాంధ్ర... ప్రాంతమేదైనా అదే జనం అదే నినాదం.
21-04-2024 05:24 PM
నారా చంద్రబాబు నాయుడు, పవన్కళ్యాణ్లు సభల్లో మాట్లాడుతున్న భాష తీరు చాలా విడ్డూరంగా ఉంది. రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవశాలి గా ఒకతను చెప్పుకుంటే, ఎలాంటి స్వార్థం లేకుండా రాజకీయాల్లోకి వచ్చానంటూ
21-04-2024 03:25 PM
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపుమేరకు రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొన్నారు. బీసీలకు అత్యధిక స్థానాలను ఇచ్చిన పార్టీ వైయస్ఆర్ సీపీ అని ఆయన తెలిపారు.
21-04-2024 03:14 PM
నాలుగేళ్ళ పాటు చంద్రబాబు రావణ రాజ్యం అనుభవించాం. కిర్లంపూడిని పాకిస్ధాన్ చేసేశాడు. చంద్రబాబు కడుపులో అధికార ఆకలి దహించిపోతుంది.
21-04-2024 03:05 PM
పెందుర్తి నియోజకవర్గం పినగాడి జంక్షన్ కు చేరుకున్న ముఖ్యమంత్రి వైయస్.జగన్ కు ఘనస్వాగతం పలికిన విశాఖవాసులు. వేల సంఖ్యలో బారులు తీరిన జనం.
21-04-2024 02:54 PM
019లో జనసేన పార్టీ తరపున విశాఖ సౌత్ నియోజకవర్గం నుంచి గంపల గిరిధర్ పోటీ చేశారు. మరోవైపు.. భీమిలి నియోజకవర్గానికి చెందిన జనసేన నేత, ఫెడరేషన్ ఆఫ్ ఏపీ అండ్ టీఎస్ఎఫ్సీఆర్ఏ ఎన్జీఓస్ చైర్మన్,...
21-04-2024 11:11 AM
అనకాపల్లి జిల్లా: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర 20వ రోజు చిన్నయపాలెం నుంచి ప్రారంభమైంది