కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
వార్తలు
28-03-2024
28-03-2024 01:46 PM
ఎర్రగుంట్లకు వెళ్లేదారిలో నూతన జంట వెంకటస్వామి, కావేరి దంపతులను సీఎం వైయస్ జగన్ ఆశీర్వదించారు.
26-03-2024
26-03-2024 04:58 PM
నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్న వలంటీర్లపై శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్రెడ్డి దారుణ వ్యాఖ్యలు చేశారంటూ మండిపడ్డారు.
26-03-2024 12:40 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకుందామని స్థానిక ప్రజలను తలారి రంగయ్య కోరారు.
16-03-2024
16-03-2024 11:32 AM
వైయస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల అనంతరం మధ్యాహ్నం ఒకేసారి 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను వైయస్ జగన్ ప్రకటిస్తారు.
15-03-2024
15-03-2024 05:22 PM
పొదలకూరు మండలం, పార్లపల్లి గ్రామం నుంచి మంత్రి కాకాణి సమక్షంలో తెలుగుదేశం పార్టీని వీడి కుంచెం శ్రీనివాసులు, ప్రసాద్ లతో కలిసి 30 కుటుంబాలు వైయస్ఆర్సీపీలో చేరాయి. గ్రామంలో జరిగిన అభివృద్ధికి...
12-03-2024
12-03-2024 10:24 PM
ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఓర్వకల్లు చేరుకుంటారు, అక్కడ నేషనల్ లా యూనివర్శిటీకి భూమి పూజ నిర్వహించిన అనంతరం, నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్ఆర్...
11-03-2024
11-03-2024 04:36 PM
మేం సిద్ధం.. మా బూత్ సిద్ధం కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ డిప్యూటీ కో-ఆర్డినేటర్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) పాల్గొని దిశానిర్దేశం చేశారు.
11-03-2024 02:54 PM
చంద్రబాబు ఇప్పుడు మూడు పార్టీలతో పొత్తు అంటున్నాడు. ఈ మూడు పార్టీలు 2014లో కూడా ఇలాగే కలిసి మీటింగ్లు పెట్టి, ప్రజలకు హామీలు ఇచ్చారు. తర్వాత చంద్రబాబు సంతకం చేసిన పాంప్లెట్ను ఇంటింటికీ...
11-03-2024 11:40 AM
ఇప్పుడే ‘ఎందుకు వచ్చావ్ అవ్వా’ అని అడిగిన వారందరికీ ‘మా ఆలన పాలన చూస్తున్న నా మనవడిని చూసిపోయేందుకు వచ్చా’నని బదులిచ్చింది. సభా ప్రాంగణంలో ఉన్న ఈ వృద్ధురాలి ఫొటో సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్...
05-03-2024
05-03-2024 05:26 PM
శ్రీసత్య సాయి జిల్లా: సిద్ధం సభ సముద్రమైతే రా కదలిరా సభ పిల్ల కాలువగా మంత్రి ఉషాశ్రీ చరణ్ అభివర్ణించారు. ‘రా కదలిరా సభ’ టీడీపీకి ఇదే ఆఖరి సభ అని..
05-03-2024 05:20 PM
పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ రెండో టన్నెల్ను ముఖ్యమంత్రి వైయస్ జగన్ జాతికి అంకితం చేయనున్నారు.
29-02-2024
29-02-2024 05:29 PM
జగనన్న ఆరోగ్య సురక్ష తో పేద ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలన్న ఆలోచనతో రాష్ట్ర ముజ్యమంత్రి వైయస్ జగన్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు.
29-02-2024 02:25 PM
రాజాం నియోజకవర్గం వైయస్ఆర్సీపీ ఇంఛార్జి డాక్టర్ తలే రాజేష్ ఆధ్వర్యంలో గురువారం రాజాం టౌన్ 20వ వార్డ్ హరిజన వీధికి చెందిన సిఖ.దిలీప్, టోoపల.అవినాష్, కూన.నరేష్, గొకవలస.ప్రశాంత్, సర్వసిద్ది,...
29-02-2024 11:58 AM
24 సీట్లకే ఎందుకు పరిమితం అయ్యారని ప్రశ్నించారు. కాపుల ఓట్ల కోసం పవన్ను చంద్రబాబు వాడకుంటున్నారని మంత్రి వ్యాఖ్యానించారు.
28-02-2024
28-02-2024 03:11 PM
జగనన్న విద్యా దీవెన – బటన్ నొక్కి నగదు జమ చేయనున్న ముఖ్యమంత్రి, అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.
27-02-2024
27-02-2024 10:39 PM
మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి భీమవరం చేరుకుని అక్కడి రాధాకృష్ణ కన్వెన్షన్లో జరిగే గుణ్ణం నాగబాబు కుమారుడు వివాహ వేడుకకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదిస్తారు
24-02-2024
24-02-2024 01:01 PM
రాష్ట్ర ప్రభుత్వవిప్, శాసనసభ్యులు సామినేని ఉదయభాను కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి...
23-02-2024
23-02-2024 11:29 AM
ఆయన మరణం పట్ల ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
22-02-2024
22-02-2024 04:14 PM
రాబోయే ఎన్నికలలో మన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేస్తూ సైనికులుగా పనిచేద్దామన్నారు.
19-02-2024
19-02-2024 05:58 PM
ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి చినముషిడివాడ చేరుకుంటారు, శ్రీ శారదా పీఠంలో రాజశ్యామల అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.
19-02-2024 11:48 AM
డిక్కీ బలిసిన కోడి చికెన్ కొట్టు ముందు తొడకొట్టినట్టుoది చంద్రబాబు సవాల్ ! అంటూ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.
16-02-2024
16-02-2024 05:36 PM
నాలుక మడత పడకుండా చూసుకో బాబూ లోకేష్!..కుర్చీ సంగతి తరువాత అంటూ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.
08-02-2024
08-02-2024 02:37 PM
సాయంత్రం 5 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఢిల్లీ వెళతారు. రాత్రికి 1 జన్పథ్ నివాసంలో సీఎం వైయస్ జగన్ బస చేస్తారు.
26-01-2024
26-01-2024 09:49 PM
నసేన అధినేత పవన్ కల్యాణ్కు మంత్రి అంబటి హితబోధ చేశారు. చంద్రబాబు నైజం అదే అంటూ కామెంట్స్ చేశారు.
25-01-2024
25-01-2024 07:58 PM
మధ్యాహ్నం 1.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి భీమిలి నియోజకవర్గం తంగివలస చేరుకుంటారు, అక్కడ జరిగే ఉత్తరాంధ్ర రీజియన్ వైయస్ఆర్సీపీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు, అనంతరం బయలుదేరి...
25-01-2024 12:09 PM
సెంట్రల్ నియోజకవర్గంలో 25 వేల మెజారిటీతో వైయస్ఆర్సీపీ గెలుస్తున్నామని వెల్లంపల్లి శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు.
22-01-2024
22-01-2024 11:52 AM
కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, మంత్రి మేరుగు నాగార్జున, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని...
18-01-2024
18-01-2024 05:28 PM
ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.40లక్షలు వ్యయంతో గ్రామ సచివాలయ భవనాన్ని నిర్మించారు.
18-01-2024 11:51 AM
సీఎం వైయస్ జగన్ శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం చేరుకుంటారు. అక్కడ జరగనున్న సామాజిక సమతా సంకల్ప సభలో పాల్గొని ప్రసంగిస్తారు
18-01-2024 11:25 AM
సీఎంగా వైయస్ జగన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 71,811.50 ఎకరాల విస్తీర్ణంలో 31లక్షల ఇళ్ల పట్టాలను అక్కచెల్లెమ్మల పేరిట పంపిణీ చేశారు. ఇంటి నిర్మాణానికి యూనిట్కు రూ.1.80 లక్షలు...
12-01-2024
12-01-2024 05:52 PM
పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, పాఠశాల విద్యాశాఖ(మౌలిక వసతులు కల్పన) కమిషనర్ కాటమనేని భాస్కర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
12-01-2024 04:16 PM
ఈ సమావేశానికి సీఎస్ డాక్టర్ జవహర్ రెడ్డి, మంత్రి విడదల రజని, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
06-01-2024
06-01-2024 04:36 PM
ఈ చర్చల్లో ప్రభుత్వం.. మున్సిపల్ కార్మికుల సమ్మె విరమించాలని కోరుతోంది.
04-01-2024
04-01-2024 11:02 AM
నందినగర్లో ఉన్న కేసీఆర్ నివాసానికి సీఎం వైయస్ జగన్ వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ నివాసం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
04-01-2024 10:58 AM
మూడు గంటలకు కేఎస్సార్ కన్వషన్ హాలు నుంచి చెన్నమ్మ సర్కిల్ వరకూ బైక్ ర్యాలీ నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు చెన్నమ్మ సర్కిల్లో బహిరంగ సభ ఉంటుంది. ఈ సభకు డిప్యూటీ సీఎం నారాయణ స్వాయి,...
03-01-2024
03-01-2024 04:40 PM
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును సీఎం వైయస్ జగన్ పరామర్శిస్తారు.
02-01-2024
02-01-2024 12:08 PM
టీడీపీ హయాంలో నెల్లూరులో అభివృద్ధి శూన్యమని విమర్శించారు. పార్టీ నుంచి టికెట్ కూడా తెచ్చుకోలేని దుస్థితిలో నారాయణ ఉన్నారని పేర్కొన్నారు.
30-12-2023
30-12-2023 05:23 PM
సాతంవాలస వయా పెరుమాళి బి.టి రోడ్డు ను సత్తిబాబు ప్రారంభించారు
29-12-2023
29-12-2023 04:56 PM
రాష్ట్ర ప్రభుత్వం గుంటూరులో నిర్వహిస్తున్న నంది నాటకోత్సవాలను ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు. శుక్రవారం వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నాటకోత్సవాన్నిమంత్రి అంబటి రాంబాబు సందర్శించారు.
29-12-2023 04:42 PM
అరకు బస్సు యాత్ర సక్సెస్ 2024 వైయస్ఆర్సీపీ విజయానికి సూచిక అన్నారు.
28-12-2023
28-12-2023 03:21 PM
వైయస్ఆర్ పెన్షన్ కానుక, వైయస్ఆర్ ఆసరా, వైయస్ఆర్ చేయూత, అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవం తదితర కార్యక్రమాలపై కలెక్టర్లకు సీఎం వైయస్.జగన్ దిశానిర్దేశం చేస్తున్నారు.
28-12-2023 12:04 PM
వైయస్ఆర్సీపీ కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు మంత్రులు, ఎమ్మెల్యేల మీడియా సమావేశం అనంతరం 2.30 గంటల నుంచి మోటర్ బైక్ ర్యాలీ కంకిపాడు వరకూ సాగనుంది.
28-12-2023 10:52 AM
తాడేపల్లిలోని తన కార్యాలయంలో వీడియోకాన్ఫరెన్స్లో కలెక్టర్లతో సమావేశంకానున్నారు. పెన్షన్లు, ఆసరా, చేయూత పథకాలపై సీఎం వైయస్ జగన్ అధికారులతో సమీక్ష జరపనున్నారు.
23-12-2023
23-12-2023 11:17 AM
మొత్తం ఐదుగురు కిరాయి హంతకులు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. వీరి నుంచి నాలుగు కత్తులు, రెండు కారం పొడి ప్యాకెట్లు దొరికినట్లు తెలుస్తోంది. వీరంతా కర్నూలు జిల్లాకు చెందిన సుఫారీ గ్యాంగ్ ముఠా అని...
22-12-2023
22-12-2023 01:42 PM
ఈ సమీక్షా సమావేశంలో సీఎస్ జవహర్ రెడ్డి, మంత్రి విడదల రజని, ప్రిన్సిపాల్ సెక్రెటరీ కృష్ణబాబు పాల్గొన్నారు.
21-12-2023
21-12-2023 03:29 PM
ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున సీఎం వైయస్ జగన్కు విషెస్ తెలిపారు.
21-12-2023 12:37 PM
పార్టీ ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, మద్దిల గురుమూర్తి , గోరంట్ల మాధవ్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, తలారి రంగయ్య, మాగుంట శ్రీనివాసరెడ్డి, చింత అనురాధ తదితరులు పాల్గొన్నారు.
19-12-2023
19-12-2023 12:27 PM
14ఏళ్లు అధికారంలో ఉండి ఏం చేయని వాళ్లు మరోసారి అవకాశమిస్తే ఏం చేస్తారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రశ్నించారు.
16-12-2023
16-12-2023 12:01 PM
రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్, ఫుడ్ ప్రోసెసింగ్ శాఖా మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి పాల్గొని విజయ దీపిక ను ప్రారంభించారు.
13-12-2023
13-12-2023 11:11 AM
బుధవారం శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో సామాజిక సాధికార బస్సు యాత్ర జరగనుంది.
12-12-2023
12-12-2023 02:26 PM
తాజ్ హోటల్లో శ్రీసిటీ ఎండీ రవి సన్నారెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్కు హాజరుకానున్న ముఖ్యమంత్రి, అనంతరం రాత్రికి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
12-12-2023 11:36 AM
తొలుత ఈ నెల 14న మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయించినా, 15వ తేదీకి మార్పు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి సోమవారం వెల్లడించారు.
11-12-2023
11-12-2023 03:40 PM
పార్లమెంట్లో ప్రధానిని కలిసిన విజయసాయిరెడ్డి ఏపీ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.
09-12-2023
09-12-2023 05:17 PM
బ్రిడ్జి పక్కన డ్రెయినేజీని పరిశీలించి మురుగునీరు సాఫీగా ముందుకు సాగేలా చూడాలన్నారు.
08-12-2023
08-12-2023 12:50 PM
పవన్ సభలకు జనం మందగిస్తున్నారు!
అంటే పొత్తుని తిరస్కరిస్తున్నారని అర్థం! అంటూ మంత్రి అంబటి రాంబాబు తన ఎక్స్(ట్విట్టర్)లో పోస్టు చేశారు.
08-12-2023 12:04 PM
అనంతరం ఫోటో ఎగ్జిబిషన్ను ముఖ్యమంత్రి సందర్శించారు. పంట నష్టంపై సీఎం వైయస్ జగన్కు అధికారులు వివరిస్తున్నారు.
08-12-2023 11:43 AM
టీడీపీ హయాంలో ఏం అభివృద్ధి చేశారో చెప్పుకోలేని పరిస్థితి అన్నారు. జనాలు లేని చోట పవన్ సభలు పెట్టుకుంటున్నారని అవినాష్ ఎద్దేవా చేశారు.
07-12-2023
07-12-2023 05:34 PM
చంద్రబాబు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని వైయస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. తెలంగాణలో ఓటు వేసినవారితో కూడా ఏపీలో కూడా ఓటు వేయించేందుకు చంద్రబాబు కుట్రలకు పాల్పడుతున్నారన్నారు.
07-12-2023 04:42 PM
క్షేత్రస్థాయిలో పరిస్థితులను స్వయంగా సీఎం వైయస్ జగన్ పరిశీలించనున్నారు. తుపాన్ సమయంలో ప్రభుత్వం అందించిన సాయంపై సీఎం వైయస్ జగన్ స్వయంగా బాధితులను అడిగి వివరాలు తెలుసుకోనున్నారు.
07-12-2023 11:35 AM
మడకశిర పట్టణం లోని సరస్వతి విద్యామందిరం నుంచి వైయస్ఆర్ సర్కిల్ వరకూ బస్సుయాత్ర సాగనుంది. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు మడకశిర వైయస్ఆర్ సర్కిల్లో బహిరంగ సభ నిర్వహించనున్నారు.