వార్తలు

18-04-2024

18-04-2024 10:49 AM
సీఎం వైయ‌స్ జగన్‌ ఆ పాపను ఆప్యాయంగా పలకరించారు. ఆంజనేయులు దంపతులకు ధైర్యం చెప్పారు. పాప విషయంలో భయపడొద్దని.. వైద్యానికయ్యే ఖర్చు రూ.40 లక్షలను

16-04-2024

16-04-2024 03:22 PM
టిడిపిని వీడి  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్వచ్ఛందంగా చేరెందుకు ముందుకు వచ్చిన వారందరినీ పేరుపేరునా మనస్ఫూర్తిగా అభినందిస్తూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి...

15-04-2024

15-04-2024 10:52 AM
ఘటన జరిగిన తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. సజ్జల వెంట రాజ్య­సభ సభ్యుడు ఆళ్ల అయోధ్య­రామిరెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ నేతలు కాకుమాను రాజశేఖర్, కనకారావు మాదిగ, గుబ్బా చంద్రశేఖర్‌...

12-04-2024

12-04-2024 05:27 PM
ప్రజలందరూ విమర్శలను అర్థం చేసుకుని ఎవరు అభివృద్ధి చేశారో చర్చించి, అభివృద్ధి చేసిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని.. అభివృద్ధిని విస్మరించి విమర్శలకు పరిమితం అవుతున్న సోమిరెడ్డిని...
12-04-2024 12:03 PM
గ్రామంలోని ప్రతి గడపకు వెళ్లి ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా పలకరించడం, ఈ ఊరికి, ఈ గ్రామానికి చేసిన అభివృద్ధిని వివరించడం, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి తాను సహాయపడిన విధానాన్ని వివరించి మే 13న జరగనున్న

10-04-2024

10-04-2024 12:15 PM
సంతమాగులూరు అడ్డరోడ్డు( జంక్షన్‌) జ‌నంతో పోటెత్తింది.ముఖ్యమంత్రి  వైయస్‌.జగన్‌ బస్సుయాత్రకు భారీగా ప్రజలు త‌ర‌లివ‌చ్చారు. పెద్దసంఖ్యలో రోడ్డుకు ఇరువైపులా మ‌హిళ‌లు చిన్నారులతో సహా బారులు తీరారు.

09-04-2024

09-04-2024 08:17 PM
పుట్టవారిపాలెం, సంతమాగులూరు క్రాస్ , రొంపిచర్ల క్రాస్ , విప్పెర్ల, నెకరికల్లు మీదుగా దేవరంపాడు క్రాస్ వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు.

08-04-2024

08-04-2024 02:52 PM
బస్సుపైకి ఎక్కి ప్రజలకు అభివాదం చేసిన ముఖ్యమంత్రి. సీఎం వైయస్‌.జగన్‌తో పాటు కురిచేడు ప్రధాన రహదారిలో జన ప్రవాహం క‌నిపించింది. జ‌య‌హో జ‌గ‌న్ నినాదాల‌తో ఊరూవాడా హోరెత్తుతోంది.

06-04-2024

06-04-2024 12:46 PM
కోవూరు క్రాస్ వద్దకు చేరుకున్న సీఎం వైయ‌స్ జగన్‌ను బుల్లితెర నటుడు రియాజ్ కలిసి సంఘీభావం తెలిపారు.

05-04-2024

05-04-2024 03:40 PM
పరిమిత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న రోజుల నుండి శాంతి స్వరూప్‌ మార్గదర్శక ప్రయత్నం చాలా మంది వార్తా ప్రసారకులకు స్పూర్తినిచ్చిందని సీఎం వైయ‌స్‌ జగన్‌ అన్నారు. ఈ సందర్భంగా శాంతి స్వరూప్‌ కుటుంబానికి సంతాపం...

04-04-2024

04-04-2024 08:02 PM
నేను ఒక పేదవాడికి టికెట్ ఇచ్చి గెలిపించే కార్యక్రమం చేస్తున్నా. నాకు, నీకు ఉన్న తేడా ఇదీ చంద్రబాబూ’’ అంటూ సీఎం వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి ట్వీట్‌ చేశారు.
04-04-2024 08:59 AM
రాజ్యసభలో వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీల సంఖ్య 11కు చేరుకుంది. ఈ క్రమంలో రాజ్యసభలో వైయ‌స్ఆర్‌సీపీ నాలుగో అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ (97), కాంగ్రెస్(29), టీఎంసీ (13) తర్వాత స్థానం వైయ‌స్ఆర్‌సీపీదే.

02-04-2024

02-04-2024 07:48 PM
ఉదయం 9 గంటలకు అమ్మగారిపల్లె రాత్రి బస చేసిన ప్రాంతం దగ్గర నుంచి బయలుదేరుతారు. సదుం, కల్లూరు మీదుగా దామలచెరువు, తలుపులపల్లి మీదగా తేనెపల్లి చేరుకొని భోజన విరామం తీసుకుంటారు.
02-04-2024 04:41 PM
 సోమిరెడ్డికి చందాల వసూళ్ల మీద ఉన్న శ్రద్ధ ఓట్లు రాబట్టుకోవడంలో లేదని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. సోమిరెడ్డి గ్రామాలలో పర్యటించకుండా ఇంట్లో ఏసీ గదిలో కూర్చుని కంపెనీలు...

01-04-2024

01-04-2024 10:37 AM
పీవీఆర్‌ ఫంక్షన్‌ హాల్‌ లో మైనారిటీ సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాల్గొంటారు. మోటుకపల్లె మీదుగా జోగన్నపేట, ఎస్‌.ములకలపల్లె, మీదుగా చీకటిమనిపల్లెలో రాత్రి బసకు వెళతారు.

31-03-2024

31-03-2024 07:34 PM
బత్తలపల్లి, రామాపురం ,కట్ట కిందపల్లి, రాళ్ళ అనంతపురం, ముదిగుబ్బ, ఎన్ ఎస్ పి కొట్టల,మలకవేముల మీదుగా పట్నం చేరుకుంటారు.  

29-03-2024

29-03-2024 11:03 PM
సాయంత్రం 3 గంటలకు బయలుదేరి  పామిడి, కల్లూరు, అనంతపురం బైపాస్, రాప్తాడు బైపాస్ , ఆకుతోటపల్లి , సంజీవపురం శివారు వరకు బస్ యాత్ర కొనసాగుతుంది.  

28-03-2024

28-03-2024 01:46 PM
ఎర్రగుంట్లకు వెళ్లేదారిలో నూతన జంట వెంకటస్వామి, కావేరి దంపతులను సీఎం వైయ‌స్‌ జగన్ ఆశీర్వ‌దించారు.

26-03-2024

26-03-2024 04:58 PM
నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్న వలంటీర్లపై శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్‌రెడ్డి దారుణ వ్యాఖ్యలు చేశారంటూ మండిప‌డ్డారు.   
26-03-2024 12:40 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైయ‌స్‌ జగన్‌ మోహన్ రెడ్డి గారిని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకుందామని స్థానిక ప్రజలను త‌లారి రంగ‌య్య‌ కోరారు. 

16-03-2024

16-03-2024 11:32 AM
వైయ‌స్ఆర్ జిల్లా ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి ఘాట్‌ వద్ద ప్రత్యేక ప్రార్థనల అనంతరం మధ్యాహ్నం ఒకేసారి 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను వైయ‌స్ జ‌గ‌న్‌ ప్రకటిస్తారు.

15-03-2024

15-03-2024 05:22 PM
పొదలకూరు మండలం, పార్లపల్లి గ్రామం నుంచి మంత్రి కాకాణి సమక్షంలో తెలుగుదేశం పార్టీని వీడి కుంచెం శ్రీనివాసులు, ప్రసాద్ లతో కలిసి  30 కుటుంబాలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరాయి.  గ్రామంలో జరిగిన అభివృద్ధికి...

12-03-2024

12-03-2024 10:24 PM
ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఓర్వకల్లు చేరుకుంటారు, అక్కడ నేషనల్‌ లా యూనివర్శిటీకి భూమి పూజ నిర్వహించిన అనంతరం, నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయ‌స్ఆర్‌...

11-03-2024

11-03-2024 04:36 PM
మేం సిద్ధం.. మా బూత్ సిద్ధం కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ డిప్యూటీ కో-ఆర్డినేటర్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)  పాల్గొని దిశానిర్దేశం చేశారు.  
11-03-2024 02:54 PM
చంద్ర‌బాబు ఇప్పుడు మూడు పార్టీల‌తో పొత్తు అంటున్నాడు. ఈ మూడు పార్టీలు 2014లో కూడా ఇలాగే క‌లిసి మీటింగ్‌లు పెట్టి, ప్ర‌జ‌ల‌కు హామీలు ఇచ్చారు. త‌ర్వాత చంద్ర‌బాబు సంత‌కం చేసిన పాంప్లెట్‌ను ఇంటింటికీ...
11-03-2024 11:40 AM
ఇప్పుడే ‘ఎందుకు వచ్చావ్‌ అవ్వా’ అని అడిగిన వారందరికీ ‘మా ఆలన పాలన చూస్తున్న నా మనవడిని చూసిపోయేందుకు వచ్చా’నని బదులిచ్చింది. సభా ప్రాంగణంలో ఉన్న ఈ వృద్ధురాలి ఫొటో సోషల్‌ మీడియాలో తెగ ట్రెండింగ్‌...

05-03-2024

05-03-2024 05:26 PM
 శ్రీసత్య సాయి జిల్లా: సిద్ధం సభ సముద్రమైతే రా కదలిరా సభ పిల్ల కాలువగా మంత్రి ఉషాశ్రీ చ‌ర‌ణ్‌ అభివర్ణించారు. ‘రా కదలిరా సభ’ టీడీపీకి ఇదే ఆఖరి సభ అని..
05-03-2024 05:20 PM
పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్‌ రెండో టన్నెల్‌ను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ జాతికి అంకితం చేయనున్నారు.

29-02-2024

29-02-2024 05:29 PM
జగనన్న ఆరోగ్య సురక్ష తో పేద ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలన్న ఆలోచనతో రాష్ట్ర ముజ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు.
29-02-2024 02:25 PM
రాజాం నియోజకవర్గం వైయ‌స్ఆర్‌సీపీ ఇంఛార్జి డాక్ట‌ర్‌ తలే రాజేష్  ఆధ్వర్యంలో గురువారం  రాజాం టౌన్ 20వ వార్డ్ హరిజన వీధికి చెందిన సిఖ.దిలీప్, టోoపల.అవినాష్, కూన.నరేష్, గొకవలస.ప్రశాంత్, సర్వసిద్ది,...
29-02-2024 11:58 AM
24 సీట్లకే ఎందుకు పరిమితం అయ్యారని ప్ర‌శ్నించారు. కాపుల ఓట్ల కోసం పవన్‌ను చంద్రబాబు వాడకుంటున్నార‌ని మంత్రి వ్యాఖ్యానించారు.

28-02-2024

28-02-2024 03:11 PM
జగనన్న విద్యా దీవెన – బటన్‌ నొక్కి నగదు జమ చేయనున్న ముఖ్యమంత్రి, అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.

27-02-2024

27-02-2024 10:39 PM
మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి భీమవరం చేరుకుని అక్కడి రాధాకృష్ణ కన్వెన్షన్‌లో జరిగే  గుణ్ణం నాగబాబు కుమారుడు వివాహ వేడుకకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదిస్తారు

24-02-2024

24-02-2024 01:01 PM
 రాష్ట్ర ప్రభుత్వవిప్, శాసనసభ్యులు సామినేని ఉదయభాను కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంక్షేమ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి...

23-02-2024

23-02-2024 11:29 AM
ఆయ‌న మ‌ర‌ణం ప‌ట్ల ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంతాపం వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ముఖ్య‌మంత్రి త‌న ప్ర‌గాఢ సానుభూతిని తెలిపారు. 

22-02-2024

22-02-2024 04:14 PM
రాబోయే ఎన్నికలలో మన వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేస్తూ  సైనికులుగా పనిచేద్దామ‌న్నారు.

19-02-2024

19-02-2024 05:58 PM
ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి చినముషిడివాడ చేరుకుంటారు, శ్రీ శారదా పీఠంలో రాజశ్యామల అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.
19-02-2024 11:48 AM
డిక్కీ బలిసిన కోడి చికెన్  కొట్టు ముందు తొడకొట్టినట్టుoది చంద్రబాబు సవాల్ ! అంటూ మంత్రి అంబ‌టి రాంబాబు ట్వీట్ చేశారు.  

16-02-2024

16-02-2024 05:36 PM
నాలుక మడత పడకుండా చూసుకో బాబూ లోకేష్!..కుర్చీ సంగతి తరువాత అంటూ మంత్రి అంబ‌టి రాంబాబు ట్వీట్ చేశారు.

08-02-2024

08-02-2024 02:37 PM
సాయంత్రం 5 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఢిల్లీ వెళతారు. రాత్రికి 1 జన్‌పథ్‌ నివాసంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ బస చేస్తారు.

26-01-2024

26-01-2024 09:49 PM
నసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు మంత్రి అంబటి హితబోధ చేశారు. చంద్రబాబు నైజం అదే అంటూ కామెంట్స్‌ చేశారు. 

25-01-2024

25-01-2024 07:58 PM
మధ్యాహ్నం 1.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి భీమిలి నియోజకవర్గం తంగివలస చేరుకుంటారు, అక్కడ జరిగే ఉత్తరాంధ్ర రీజియన్ వైయ‌స్ఆర్‌సీపీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు, అనంతరం బయలుదేరి...
25-01-2024 12:09 PM
సెంట్రల్‌ నియోజకవర్గంలో 25 వేల మెజారిటీతో వైయస్‌ఆర్‌సీపీ గెలుస్తున్నామని వెల్లంపల్లి శ్రీనివాస్‌ ధీమా వ్యక్తం చేశారు.  

22-01-2024

22-01-2024 11:52 AM
కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, మంత్రి మేరుగు నాగార్జున, బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని...

18-01-2024

18-01-2024 05:28 PM
ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.40లక్షలు వ్యయంతో గ్రామ స‌చివాల‌య భ‌వ‌నాన్ని నిర్మించారు.
18-01-2024 11:51 AM
సీఎం వైయ‌స్ జ‌గ‌న్ శుక్ర‌వారం సాయంత్రం 4.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియం చేరుకుంటారు. అక్కడ జరగనున్న సామాజిక సమతా సంకల్ప సభలో పాల్గొని ప్రసంగిస్తారు
18-01-2024 11:25 AM
 సీఎంగా వైయ‌స్‌ జగన్‌ బాధ్య­తలు స్వీకరించిన త­ర్వాత రాష్ట్రవ్యాప్తంగా 71,811.50 ఎకరాల విస్తీర్ణంలో 31లక్షల ఇళ్ల పట్టాలను అక్కచెల్లెమ్మల పేరిట పంపిణీ చేశారు. ఇంటి నిర్మాణానికి యూనిట్‌కు రూ.1.80 లక్షలు...

12-01-2024

12-01-2024 05:52 PM
పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌ సురేష్ కుమార్‌, పాఠశాల విద్యాశాఖ(మౌలిక వసతులు కల్పన) కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఇతర ఉన్నతాధికారులు హాజర‌య్యారు.
12-01-2024 04:16 PM
ఈ సమావేశానికి సీఎస్ డాక్టర్ జవహర్ రెడ్డి, మంత్రి విడదల రజని, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

06-01-2024

06-01-2024 04:36 PM
ఈ చర్చల్లో ప్రభుత్వం.. మున్సిపల్‌ కార్మికుల సమ్మె విరమించాలని కోరుతోంది.

04-01-2024

04-01-2024 11:02 AM
నందినగర్‌లో ఉన్న కేసీఆర్‌ నివాసానికి సీఎం వైయ‌స్‌ జగన్‌ వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ నివాసం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.   
04-01-2024 10:58 AM
మూడు గంటలకు కేఎస్సార్‌ కన్వషన్‌ హాలు నుంచి చెన్నమ్మ సర్కిల్‌ వరకూ బైక్‌ ర్యాలీ నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు చెన్నమ్మ సర్కిల్‌లో బహిరంగ సభ ఉంటుంది. ఈ సభకు డిప్యూటీ సీఎం నారాయణ స్వాయి,...

03-01-2024

03-01-2024 04:40 PM
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును సీఎం వైయ‌స్‌ జగన్‌ పరామర్శిస్తారు. 

02-01-2024

02-01-2024 12:08 PM
టీడీపీ హయాంలో నెల్లూరులో అభివృద్ధి శూన్యమ‌ని విమ‌ర్శించారు. పార్టీ నుంచి టికెట్ కూడా తెచ్చుకోలేని దుస్థితిలో నారాయణ ఉన్నార‌ని పేర్కొన్నారు.  

30-12-2023

30-12-2023 05:23 PM
సాతంవాలస వయా పెరుమాళి బి.టి రోడ్డు ను సత్తిబాబు ప్రారంభించారు

29-12-2023

29-12-2023 04:56 PM
రాష్ట్ర ప్రభుత్వం గుంటూరులో నిర్వహిస్తున్న నంది నాటకోత్సవాలను ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు. శుక్ర‌వారం వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నాటకోత్సవాన్నిమంత్రి అంబ‌టి రాంబాబు సందర్శించారు.
29-12-2023 04:42 PM
అరకు బస్సు  యాత్ర సక్సెస్‌ 2024 వైయస్‌ఆర్‌సీపీ విజయానికి సూచిక అన్నారు. 

28-12-2023

28-12-2023 03:21 PM
వైయ‌స్ఆర్ పెన్షన్‌ కానుక,  వైయ‌స్ఆర్ ఆసరా, వైయ‌స్ఆర్‌ చేయూత, అంబేద్కర్‌ విగ్రహం ప్రారంభోత్సవం తదితర కార్యక్రమాలపై కలెక్టర్లకు సీఎం వైయస్‌.జగన్‌ దిశానిర్దేశం చేస్తున్నారు.
28-12-2023 12:04 PM
వైయ‌స్ఆర్‌సీపీ  కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు మంత్రులు, ఎమ్మెల్యేల మీడియా సమావేశం అనంతరం 2.30 గంటల నుంచి మోటర్‌ బైక్‌ ర్యాలీ కంకిపాడు వరకూ సాగనుంది.
28-12-2023 10:52 AM
తాడేపల్లిలోని తన కార్యాలయంలో వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టర్లతో సమావేశంకానున్నారు. పెన్షన్లు, ఆసరా, చేయూత పథకాలపై సీఎం వైయ‌స్ జగన్‌ అధికారులతో సమీక్ష జరపనున్నారు.  

Pages

Back to Top