చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
దేవుడు వచ్చినట్లు భావిస్తున్నాం
15 Nov 2017 3:20 PM
ఆళ్లగడ్డ: వైయస్ జగన్ మోహన్ రెడ్డి తమ ఇంటికి రావడంతో దేవుడు వచ్చినట్లు ఉందని వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. పెద్దకోట కందుకూరు గ్రామంలో పాదయాత్ర చేసిన వైయస్ జగన్ వెంకటేశ్వర్లు అనే వ్యక్తి పూరి గుడిసెలోకి వెళ్లారు. వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. తమకు ప్రభుత్వం పక్కా ఇల్లు మంజూరు చేయకపోవడంతో పూడి గుడిసెకు టార్పాలిన్ ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నామని, చేలో పండిప పత్తిని కూడా గుడిసెలోనే దాచుకోవాల్సి వచ్చిందని వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. వారి బాధలు విన్న వైయస్ జగన్ త్వరలోనే మంచి రోజులు వస్తాయని హామీ ఇచ్చారు.