కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
అందుకే మా లీడర్ పాదయాత్ర
06 Nov 2017 5:24 PM
వీరన్నగట్టుపల్లిః బాబు పాలనలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రుణాలు మాఫీ కాక, పంటలకు గిట్టుబాటు ధర లేక తీవ్రకంగా నష్టపోతున్నాం. గ్రామస్థాయిలో టీడీపీ జన్మభూమి కమిటీలు వేసుకొని పెన్షన్, బాత్రూం అన్నీ వాళ్లే ఇచ్చుకుంటున్నారు. మమ్మల్ని వేధిస్తున్నారు. వాళ్ల అనుయాయూలకు మాత్రమే అన్నీ ఇచ్చుకుంటున్నారు. అందుకే మా లీడర్ ప్రతి గ్రామంలో ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు సంకల్పయాత్ర చేపట్టారు. (రైతన్న మాటల్లో)