మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
స్లాబ్ సిస్టం వచ్చేవిధంగా చర్యలు తీసుకోండి
06 Dec 2017 12:11 PM
అనంతపురం: స్లాబ్ సిస్టం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని తాడిపత్రి గ్రానైట్ పరిశ్రమల యజమానులు వైయస్ జగన్ను కోరారు. ప్రజా సంకల్ప యాత్రలో వారు వైయస్ జగన్ని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈసందర్భంగా వారు ‘విద్యుత్ బిల్లులు అధిక మొత్తంలో వస్తున్నాయి. స్లాబ్ సిస్టం వచ్చేవిధంగా చర్యలు తీసుకోండి. నగదు రాయితీతో పాటు వడ్డీ రాయితీ కావాలి. 1 శాతం పన్ను ఇవ్వాలి. చిత్తూరు జిల్లా కుప్పం వరకు మాత్రమే 50 శాతం రాయితీ వర్తిస్తోంది. ముడిసరుకు రాయల్టీ తగ్గించేలా చర్యలు తీసుకోండి అని వైయస్ జగన్ దృష్టికి తెచ్చారు. గ్రానైట్ పరిశ్రమల సమస్యలపై పోరాడి, అండగా ఉంటామని వైయస్ జగన్ వారికి హామీ ఇచ్చారు.