మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
నూతన వధూవరులకు జననేత ఆశీస్సులు
25 Aug 2018 12:56 PM
విశాఖ: ప్రజలతో మమేకమై ..వారి సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా సంకల్ప యాత్ర చేపట్టిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం విశాఖ జిల్లాలో నూతన వధూవరులను ఆశీర్వదించారు. యలమంచలి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైయస్ జగన్ను కొత్త దంపతులు కలిశారు. వారిని వైయస్ జగన్ ఆశీర్వదించి, దీవించారు. తమ అభిమాన నేత ఆశీస్సులు అందుకున్న కొత్త జంట సంతోషం వ్యక్తం చేశారు.