ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు!
మోసపోయి ఓట్లు వేశాం
30 Jan 2018 11:58 AM
నెల్లూరు: బాబు వస్తే జాబు వస్తుందని మోసపోయి ఓట్లు వేశాం. ఒక్క ఉదోగ్యం కూడా ఇవ్వలేదు అంటూ నిరుద్యోగ యువత ‘బాబు వస్తే జాబు అన్నావు.. జాబు ఎక్కడ బాబూ’ అనే నినాదం ఉన్న ప్లకార్డులతో వైయస్ జగన్మోహన్రెడ్డి ఎదుట తమ బాధను వ్యక్తం చేశారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా సోమవారం చెన్నూరు ప్రాంతంలో పెద్ద ఎత్తున యువత వైయస్ జగన్మోహన్రెడ్డిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. సీఎం ప్రకటించిన నిరుద్యోగ భృతి కూడా ఇప్పటి వరకు అందలేదని వాపోయారు. ప్రత్యేక హోదా ఉంటే ఇలాంటి బాధలు ఉండేవి కావని, దీనికి కోసం శ్రమిస్తామని యువకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.