మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
యాదవుల సంక్షేమాన్ని విస్మరించారు
09 Jan 2018 1:01 PM
చిత్తూరు: టీడీపీ ప్రభుత్వంలో యాదవుల సంక్షేమాన్ని గాలికి వదిలేశారని యాదవ సంఘ నాయకులు కొమ్ము చెంచయ్యయాదవ్ తదితరులు వాపోయారు. ప్రజా సంకల్ప యాత్రలో వారు జననేతను కలసి యాదవుల సమస్యలు వివరించారు. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని వైయస్ జగన్మోహన్రెడ్డి వారికి భరోసా ఇచ్చారు. అనంతరం యాదవులు గొర్రెపిల్ల, కంబళిని జననేతకు కానుకగా ఇచ్చి ఆత్మీయంగా సత్కరించారు