ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు!
కనీసం వడ్డీ కూడా మాఫీ కాలేదు
17 Jan 2018 11:00 AM
చిత్తూరు: అన్నా..ఈ ప్రభుత్వ హయాంలో అన్నీ కష్టాలే. పొదుపు సంఘాలకు కనీసం వడ్డీ కూడా మాఫీ కాలేదు. గ్రామంలో సీసీ రోడ్లు లేవు. ఎన్టీఆర్ గృహాలు నిర్మించుకున్నా.. వాటికి బిల్లులూ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారయ్యా’ అంటూ వడమాలపేట మండలం ఎనుమలపాళ్యం గ్రామానికి చెందిన అక్కాచెల్లెమ్మలు వైయస్ జగన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వైయస్ జగన్మోహన్రెడ్డి ఎదుట తమ కష్టాలు చెప్పుకుని కుమిలిపోయారు.