మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
టీడీపీ కార్యకర్తలకే పింఛన్లు
25 Jul 2018 12:56 PM
తూర్పు గోదావరి: టీడీపీ కార్యకర్తలకే పింఛన్లు, పక్కా ఇల్లు ఇస్తున్నారని నాగలక్ష్మీ అనే మహిళ వైయస్ జగన్కు ఫిర్యాదు చేశారు. అర్హత ఉన్నప్పటికీ తనకు పింఛన్ ఇవ్వడం లేదని బాధపడింది. ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్నా లాభం లేకుండా పోయిందని నాగలక్ష్మీ ఆందోళన వ్యక్తం చేసింది. వైయస్ఆర్సీపీ సానుభూతి పరులు అంటే ఏ సంక్షేమ పథకం మంజూరు చేయడం లేదని వాపోయారు.