కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
కుటుంబ పోషణ భారంగా మారింది
22 Mar 2018 3:57 PM
గుంటూరు:‘నా భర్త ఏడాది క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. జాతీయ కుటుంబ ప్రయోజన పథకం ద్వారా అందాల్సిన పరిహారం ఇప్పటివరకు అందలేదు. నాకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. కుటుంబ పోషణ భారంగా మారింది’ అని గొట్టిపాడు గ్రామానికి చెందిన తుమ్మరగుంట ప్రసన్న జననేత వైయస్ జగన్ను ప్రజాసంకల్పయాత్రలో కలిసి కన్నీటి పర్యంతమయ్యారు. తన కుటుంబాన్ని ఆదుకోవాలంటూ జననేతను వేడుకున్నారు.