పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
ఆడవాళ్లన్న కనికరం లేకుండా దౌర్జన్యాలకు దిగుతున్నారు
27 Nov 2017 10:23 AM
కర్నూలు: : ‘జగనన్నా తెలుగుదేశం వాళ్లు కక్ష్య గట్టి నా మొగు డు బాయకాటి నల్లన్నను చంపేశారు. మా కుటుం బ సభ్యులపై తెలుగుదేశమోళ్లు కక్ష్య గట్టారు. చంపుతామని బెదిరిస్తున్నారు. ఆడవాళ్లన్న కనికరం లేకుండా దౌర్జన్యాలకు దిగుతున్నారు. మా బంధువులు మద్దిలేటి, తిమ్మగురుడు, చిన్న రాముడుని చంపాలని తిరుగుతున్నారు. మీరైనా మా గోడు విని పోలీసుల నుంచి రక్షణ కల్పించేలా చూడండి’ అని సి.బెళగల్కు చెందిన దస్తగీరమ్మ వెంకటగిరిలో వైయస్ జగన్మోహన్రెడ్డి వద్ద మొరపెట్టుకుంది. ఈ సందర్భంగా వైయస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ ‘మీ కుటుంబానికి అండగా ఉంటా. టీడీపీ వాళ్ల దౌర్జన్యాలకు గురవుతున్న వారందరినీ నా కుటుంబ సభ్యులుగా రక్షించుకునే బాధ్యత నాది. పోలీసులతో మాట్లాడి మీ జోలికి రాకుండా చూస్తాను. ఏడాది పాటు ఓపిక పట్టండి . ఐక్యంగా మన ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం’ అని ఆమెకు భరోసా ఇచ్చారు.