మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
జననేతను కలుసుకోవడానికి..
15 Feb 2018 1:26 PM
నెల్లూరు: ఉదయగిరి నియోజకవర్గం రేనమాలలో ఈరోజు వైయస్ జగన్ మహిళలతో సమావేశమవుతారని తెలుసుకున్న ఓ మహిళ జననేతను కలవడానికి చిత్తూరు జిల్లా నుంచి వచ్చింది. పాదయాత్రలో ఉన్న వైయస్ జగన్ను కలిసి తమ బాధలు చెప్పుకుంది. తన భర్త అనారోగ్యంతో ఉన్నారని, తన కూతురిని కూడా పోషించుకోలేని పరిస్థితుల్లో ఉన్నానని, తనకు ఏదైనా సహాయం చేయాలని కోరింది. దీనికి స్పందించిన వైయస్ జగన్ ఆ మహిళకు సహాయం చేయమని ఎమ్మెల్యే గౌతం రెడ్డిని ఆదేశించారు.