మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
బ్యాంకు రుణం కట్టే స్థోమత లేదు
09 Aug 2018 2:24 PM
తూర్పుగోదావరి: మూడేళ్ల క్రితం పట్టాదారు పాసు పుస్తకాలను బ్యాంకులో పెట్టి రూ.లక్ష రుణం తీసుకున్నానని, వాటిని కట్టే స్థోమత లేదని, మాఫీ చేయాలని రౌతులపూడి మండలం గిడిజాంకు చెందిన కె.వెంకమ్మ వైయస్ జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టపోవడంతో తిరిగి రుణం చెల్లించలేకపోయానని, దాంతో బ్యాంకు అధికారులు ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. బ్యాంకు రుణం తీసుకునే స్థోమత లేదని వివరించారు.