అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
ఈ ప్రభుత్వ హయాంలో ఏమేలూ జరగలేదు
01 Jun 2018 3:43 PM
పశ్చిమ గోదావరి: తెలుగుదేశం పార్టీ వచ్చిన తరువాత తనకు ఎలాంటి మేలు జరగలేదని రాధాకృష్ణ అనే దివ్యాంగుడు వైయస్ జగన్తో మొరపెట్టుకున్నారు. ప్రజా సంకల్పయాత్రలో వైయస్ జగన్ను కలుసుకున్న దివ్యాంగుడు తన సమస్యలను చెప్పుకున్నారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో తనకు పెన్షన్ వచ్చింది. లోన్ వచ్చింది.. ట్రైసైకిల్ కూడా ఇప్పించారన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తరువాత మూడు చక్రాల బండి కూడా ఇవ్వలేదన్నారు. వైయస్ జగన్ను కలిసి ఇల్లు ఇప్పించాలని కోరినట్లు చెప్పారు. ఇల్లు ఇప్పిస్తానని వైయస్ జగన్ హామీ ఇచ్చారన్నారు.