రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చరూ..
01 Dec 2017 11:08 AM
కర్నూలు: సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిన తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి (వీఆర్పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు సుభాస్చంద్రబోస్ జగన్ను కోరారు. వీఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరు సిద్ధయ్య, ఎమ్మిగనూరు తాలూకా అధ్యక్షుడు కొండయ్య, ఉద్యోగులు, మేధావుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మధుసూదన్ తదితరులు గంజిహళ్లిలో వైయస్ జగన్కు వినతిపత్రం ఇచ్చారు. ఎస్టీ జాబితాలో చేర్చేందుకు చట్టసభల్లో చిత్తశుద్ధితో పోరాడతామని జననేత హామీ ఇచ్చారు.